Category ముఖ్యాంశాలు

అలుగు’ పారేనా… ‘వెలిచాల’ వెలిసేనా..

కరీంనగర్ ఎంపీ సీట్ పై కాంగ్రెస్ లో వీడని ఉత్కంఠ గెలుపు లక్ష్యంగా అధిష్టానం కసరత్తు కరీంనగర్ (జగిత్యాల), ప్రజాతంత్ర, మార్చి 27: కరీంనగర్ ఎంపీ సీటు కు అభ్యర్థుల ఎంపిక పై కాంగ్రెస్ పార్టీలో ఉత్కంఠ వీడటం లేదు. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్ష పార్టీలు బిఆర్ఎస్, బిజెపిలు తమ అభ్యర్థులను ప్రకటించగా, కాంగ్రెస్ పార్టీ…

తుక్కుగూడ సెంటిమెంట్‌.. కాంగ్రెస్‌కు కలిసొచ్చిన ఆరు గ్యారంటీలు

దేశవ్యాప్తంగా వందరోజుల్లో అయిదు గ్యారంటీలతో మ్యానిఫెస్టో ఏప్రిల్‌ మొదటి వారంలో తుక్కుగూడలో భారీ బహిరంగ సభ.. హజరుకానున్న సోనియా గాంధీ, ఖర్గే, రాహుల్‌, ప్రియాంక…మ్యానిఫెస్టో విడుదల (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి) హైదరాబాద్‌, మార్చి 26 : తుక్కుగూడ సెంటిమెం ట్‌తో కాంగ్రెస్‌ పార్టీ లోకసభ ఎన్నికలకు సిద్ధమవుతున్నది. రాష్ట్రంలో తాజా శాసనసభ ఎన్నికల్లో…

రాష్ట్ర వ్యాప్తంగా ఆనందోత్సాహాలతో హోలీ వేడుకలు

ఉత్సాహంగా పాల్గొన్న యువత…రంగులమయంగా మారిన హైదరాబాద్‌ ఈవెంట్లతో రెట్టింపయిన పండుగ సందడి భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబించిన దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజల హోలీ వేడుకలు ఆదిలాబాద్‌ జిల్లాలో పండుగ పూట విషాదం…వార్దా నదిలో స్నానానికి దిగి నలుగురు యువకులు మృతి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 25 : రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం హోలీ వేడుకలను ప్రజలు…

మహిళలపై దాడి హేయమైన చర్య : కిషన్‌ రెడ్డి

మేడిపల్లి, ప్రజాతంత్ర, మార్చి 25 : చెంగిచర్ల ఘటనలో గాయపడ్డ పలువురు మహిళలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్‌ రెడ్డి పరామర్శించారు. చెంగిచర్లలో ఆదివారం హోలీ వేడుకలు జరుకుంటున్న వారిపై ఓ వర్గం గూండాలు దాడికి పాల్పడి విచక్షణారహితంగా ప్రవర్తించడం హేయమైన చర్య అని ఫైరయ్యారు. గాయ పడ్డ గిరిజన మహిళలు…

బ్యాంకర్ల నుంచి రైతులకు వేధింపులు అధికమయ్యాయి

రుణ మాఫీపై ప్రభుత్వం తక్షణం ప్రకటన చేయాలి లేదంటే రైతులతో కలిసి సచివాలయ ముట్టడి మాజీ మంత్రి, బిఆర్‌ఎస్‌ అగ్ర నేత హరీష్‌ రావు రుణాలు చెల్లించొద్దని అన్నదాతలకు సూచన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 25 : రుణమాఫీపై రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం తక్షణం ప్రకటన చేయకపోతే లక్షలాది రైతులతో సచివాలయాన్ని ముట్టడిస్తామని మాజీ మంత్రి,…

కాళేశ్వరం పేరుతో కేసీఆర్‌ కుటుంబం లక్ష కోట్లు దోపిడీ

 3 పిల్లర్లు కాదు…కుప్పకూలిన 3 వ్యవస్థలు  కేసీఆర్‌ తప్పుడు నిర్ణయం…కాళేశ్వరం నిర్మాణం  బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలనలో సాగునీటి ప్రాజెక్టులపై లక్షల కోట్లు వెచ్చించినా మారని పరిస్థితి  ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ సన్నాహక సమావేశంలో  టి.జె.ఎస్‌ అధ్యక్షులు ప్రొఫెసర్‌ కోదండరామ్‌ ఖానాపూర్‌, ప్రజాతంత్ర, మార్చి 24 : దేశ చరిత్రలోనే..ఇప్పటివరకు కాళేశ్వరంలా కూలిపో యిన ప్రాజెక్టు లేదని…

శాంతి సౌబ్రాతృత్వాలకు ప్రతీక హోలీ పండుగ

రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హోలీ శుభాకాంక్షలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 24 : ప్రేమ ఆప్యాయత సంతోషాల హరివిల్లుగా, శాంతి సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలిచే హోలీ రంగుల పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. సహజ సిద్ధమైన రంగులతో సాంప్రదాయ పద్ధతులతో ఈ రంగుల  పండుగను ప్రజలు సంతోషంగా…

ఉమ్మడి పాలమూరు రెండు పార్లమెంట్‌ స్థానాలు గెలవాలి..

 ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లా నేతలతో సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి24: ఉమ్మడి జిల్లా నేతలంతా కలిసికట్టుగా పనిచేసి మహబూబ్‌ నగర్‌, నాగర్‌ కర్నూల్‌ పార్లమెంటు స్థానాలు గెలిపించాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులు, ఎమ్మెల్సీ అభ్యర్థులతో పాటు ముఖ్యనేతలతో ఆదివారం…

అల వైకుంఠపురం..ఇల ధర్మపురి… భక్తజన సంద్రమైన క్షేత్రం

ప్రజాతంత్ర బ్యూరో,పెద్దపల్లి,మార్చి 25 : ధర్మపురి క్షేత్రం బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా, ఆదివారం నిర్వహించిన శ్రీ యోగానంద నృసింహుని తెప్పోత్సవ, డోలోత్సవాల సందర్భం గా, అపర వైకుంఠపురిjైు అలరారింది. రాష్ట్రంలోని మారుమూలల నుండే గాక, రాష్ట్రేతర ప్రాంతాల నుండి జానపదుల బృందగానాలు, భగవన్నామ స్మరణలు, జయజయ ధ్వానాలు, మంగళవాద్యాలు, భక్తి సంగీతాలు మమేకమై క్షేత్రంలో భక్తి పారవశ్యం…