Category ముఖ్యాంశాలు

ఎన్నికల్లో ఈసీ నిబంధనలు

న్యూదిల్లీ,మార్చి18: లోక్సభ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ తేదీలు ప్రకటించడంతో దేశవ్యాప్తంగా ఎన్నికల వేడి రాజుకుంది. అభ్యర్థుల ప్రకటనతో ప్రధాన పార్టీలు తలమునకలయ్యాయి. గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నాయి. ఎన్నికలు అనగానే ఎంతో వ్యయంతో కూడుకున్న వ్యవహారం. ఒక్కో అభ్యర్థికి లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుంది. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక…

అనర్హత నుంచి దానం తప్పించుకోలేరు

స్పీకర్ త్వరగా వ్యవహారం తేల్చాలి:  మాజీ ఎంపీ వినోద్ కుమార్ కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వేటు నుంచి తప్పించుకోలేరని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. సోమవారం నాడు తెలంగాణ భవన్లో ఆయన డియాతో మాట్లాడుతూ… గతంలో లాగా స్పీకర్ అనర్హత పిటిషన్పై జాప్యం చేసే పరిస్థితి సుప్రీంకోర్టు ఇటీవల…

గవర్నర్ తమిళిసై రాజీనామా

ధృవీకరించిన రాజ్భవన్ వర్గాలు రాష్ట్రపతికి రాజీనామా లేఖ సమర్పణ రానున్న ఎన్నికల్లో తమిళనాడు నుంచి పోటీ హైదరాబాద్,ప్రజాతంత్ర, మార్చి18:  గవర్నర్ పదవికి తమిళిసై సౌందరరాజన్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. పుదుచ్చేరి లెప్టినెంట్ గవర్నర్ పదవికి కూడా రాజీనామా చేశారు. కాగా, లోక్సభ ఎన్నికల్లో తమిళనాడు నుంచి తమిళసై…

అబ్ కీ బార్.. చార్ సౌ పార్

దేశంలో అవినీతి ఎక్కడ జరిగినా.. దాని వెనుక కుటుంబ పార్టీ హస్తం.. ఇది మీడియా వారికి హోంవర్క్ .. కావాలంటే చూసుకోవచ్చు మీ అండతోనే శక్తి వినాశకారులను ఎదుర్కొంటా.. జగిత్యాల, ప్రజాతంత్ర, మార్చ్ 18: మూడోసారి అధికారంలోకి రాబోతున్న ఎన్ డి ఏ కూటమికి 400 సీట్లు అందించి మద్దతు ఇవ్వాలని ప్రజలకు ప్రధాని నరేంద్ర…

ఆరు రాష్ట్రాల్లో హోంశాఖ సెక్రటరీల తొలగింపు

న్యూదిల్లీ,మార్చి18 : లోక్ సభ ఎన్నికల సపిస్తున్న క్రమంలో ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆరు రాష్ట్రాలకు చెందిన హోంశాఖ సెక్రెటరీలను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గుజరాత్, ఉత్తర ప్రదేశ్, బీహార్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి ఆరు రాష్ట్రాల్లో హోంశాఖ కార్యదర్శిని తొలగిస్తూ భారత ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ…

కాంగ్రెస్‌లోకి మందపల్లి జయరామ్‌రెడ్డికి ఆహ్వానం?

మెదక్‌ ఎంపి టికెట్‌ ఆఫర్‌? నేడో, రేపో సిఎం రేవంత్‌రెడ్డితో జయరామ్‌రెడ్డి భేటీ చక్రం తిప్పుతున్న  ప్రభుత్వ సలహాదారుడు? సిద్ధిపేట, ప్రజాతంత్ర, మార్చి 17: పార్లమెంటు ఎన్నికల వేళ..అధికార కాంగ్రెస్‌ పార్టీలో రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి. ఎలాగైనా  అత్యధిక పార్లమెంటు స్థానాలను హస్తగతం చేసుకోవడానికిగానూ  సిఎం రేవంత్‌రెడ్డి టిపిసిసి హోదాలో తనద్కెనశ్కెలిలో పావులు కదుపుతున్నారు.…

కేసీఆర్‌కు వరుస షాక్‌లు..

కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్‌ ఎంపీ రంజిత్‌ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 17: బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఓ వైపు ఢల్లీి లిక్కర్‌ స్కామ్‌ కేసులో కుమార్తె కవితను ఈడీ అధికారులు అరెస్ట్‌ చేయగా.. మరోవైపు పార్టీలో సీనియర్‌ నేతలు ఒక్కొక్కరుగా బీఆర్‌ఎస్‌ను వీడుతున్నారు. తాజాగా పార్టీకి…

నేటి నుంచి ఎస్సెస్సీ పరీక్షలు

హాజరుకానున్న 5.08 లక్షల మంది విద్యార్థులు అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు నిమిషం నిబంధన ఎత్తివేత.. 5 నిమిషాల గ్రేస్‌ టైమ్‌కు గ్రీన్‌సిగ్నల్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 17  తెలంగాణలో సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వహణ కోసం  అధికారులు ఇప్పటికే  అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈసారి పరీక్షలకు…

దక్షిణ భారతదేశంలో బీజేపీకి అనుకూలంగా అనూహ్య ఫలితాలు

పల్లెలు, పట్టణాల్లో మోదీ నాయకత్వానికి అన్నివర్గాల మద్దతు ఈసారి ఎన్డీఏకు 400 సీట్ల ఖాయం : కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌ రెడ్డి లిక్కర్‌ కుంభకోణానికి పాల్పడిన కవితకు మద్దతుగా  బీఆర్‌ఎస్‌ నాయకులు ఆందోళనలు చేయడం సిగ్గుచేటు అవినీతికి పాల్పడితే.. ఎంతవారైనా  మోదీ వొదిలిపెట్టరు.. బీజేపీలోకి బీఆర్‌ఎస్‌ వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు, మాజీ…