ఫోన్ ట్యాపింగ్ నిందితులపై చట్ట ప్రకారం చర్యలు

వర్షాన్ని, కరువును రాజకీయం చేస్తున్నారువాటికి కారణం కాంగ్రెస్ కాదువాస్తవాలకు భిన్నంగా హరీష్ రావు మాటలుబిఆర్ఎస్పై మంత్రి పొన్నం ఫైర్ సిద్ధిపేట, ప్రజాతంత్ర, మార్చి 27 : ఫోన్ ట్యాపింగ్ నిందితులపై చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటామనీ రాష్ట్ర బిసి, రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలిపారు. బుధవారం సిద్ధిపేటలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ…








