Category ముఖ్యాంశాలు

గ్యాస్ సరఫరాపై గందరగోళం వద్దు

– బాట్లింగ్ ప్లాంట్లలో గ్యాస్ కొరత లేదు – బ్లాక్ చేస్తే ఉపేక్షించబోం – సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతోనే ఈ దుస్థితి – ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో హైలెవల్ కమిటీ – కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో మంత్రి ఉత్తమ్ వీసీ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 13: అమెరికా-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో రాష్ట్రంలో…

నెట్‌ఫ్లిక్స్ వచ్చిందంటే హాలీవుడ్ వచ్చినట్లే

– కార్పొరేట్ కార్యాలయాన్ని ఫ్యూచర్ సిటీకి తీసుకురావాలి – నెట్‌ఫ్లిక్స్ కార్యాలయ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 12: తమ దృష్టి హాలీవుడ్‌పైనే అని తాను గతంలోనే చెప్పానని, నెట్‌ఫ్లిక్స్‌తో తన కల నిజం కాబోతోంది అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. నెట్‌ఫ్లిక్స్ హైదరాబాద్ వచ్చిందంటే హాలీవుడ్ వచ్చినట్లేనన్నారు. నెట్‌ఫ్లిక్స్‌కు చెందిన ఐలైన్…

సర్కార్‌కు సవాల్‌ ‌కానున్న బడ్జెట్‌

– ఆరు గ్యారంటీలపై విపక్షాల వత్తిడి – రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రానికి డిమాండ్‌ హైదరాబాద్,ప్రజాతంత్ర, మార్చ్ 12 : ఈ నెల 20న ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్‌ ‌ప్రభుత్వానికి సవాల్‌గా మారనుంది. కాంగ్రెస్‌ ‌అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్ళు పూర్తికావస్తుండడంతో ఈసారి ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌ ‌కీలకంకానుంది. మరో రెండేళ్ళలో ప్రభుత్వం అమలుచేసే కార్యక్రమాలు…

హోర్ముజ్ జలసంధిని దిగ్బంధిస్తాం

– ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ హెచ్చరిక – చ‌మురు టెర్మిన‌ల్స్ ను మూసేసిన ఇరాక్‌, ఒమ‌న్‌ – పెను చ‌మురు సంక్షోభంలోకి ప్ర‌పంచం ప్రపంచ చమురు సరఫరాకు ఆటంకాలు పెరుగుతున్న నేపథ్యంలో, ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ గురువారం తన తొలి బహిరంగ ప్రకటనలో ధిక్కార స్వరాన్ని వినిపించారు. తన తండ్రి…

మహిళ జన్ సున్వాయ్ ద్వారా సమస్యల పరిష్కారం

– దేశవ్యాప్తంగా 500 జిల్లాల్లో విచారణకు నిర్ణయం – పరిష్కార లక్ష్యం 15 వేల నుండి 20 వేల కేసులు – జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ విజయ రహత్కర్ మేడ్చల్, ప్రజాతంత్ర, మార్చి 12 : మహిళ జన్ సున్వాయ్ ద్వారా మహిళల సమస్యలను పరిష్కరించడానికి జాతీయ మహిళా కమిషన్ మీ చెంతకే వచ్చిందని…

మూసీ డీపీఆర్‌ను విడుద‌ల చేయొద్దు

– బాధితుల‌తో, ఉద్య‌మ కార్య‌క‌ర్త‌ల‌తో చ‌ర్చ‌లు జ‌ర‌పాలి – భూసేక‌ర‌ణ చ‌ట్టం-2013లో చేసిన స‌వ‌ర‌ణ‌లు ర‌ద్దు చేయాలి – ప్ర‌ముఖ సామాజిక కార్య‌క‌ర్త మేధాపాట్క‌ర్‌ – ముఖ్య‌మంత్రి రేవంత్‌కు లేఖ‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 11: మూసీ నది పునరుద్ధరణ (దశ–1) కోసం సిద్ధం చేసిన వివరణాత్మక ప్రాజెక్ట్ ప్రణాళికలను (డీపీఆర్‌) 2026 మార్చి 13న…

వెలుగుమట్లలో మోడల్ కాలనీ నిర్మిస్తాం

– 412 మందికి ఇంటి ప‌ట్టాల పంపిణీ – డిసెంబర్ 9న సీఎం చేతుల మీదుగా గృహప్రవేశాలు – రాష్ట్రంలో ప్రతి పేదవానికీ ఇల్లు ప్రభుత్వ లక్ష్యం – డిప్యూటీ సీఎం భట్టి ఖమ్మం, ప్రజాతంత్ర, మార్చి 11: ఖమ్మం జిల్లా కేంద్రంలోని వెలుగుమట్లలో పేదల కోసం మోడల్ కాలనీ నిర్మిస్తామని, దేశంలోని ఇతర రాష్ట్రాల…

స్పీక‌ర్ తీర్పు అప్ర‌జాస్వామికం

– సొంతంగా ఈ నిర్ణ‌యం తీసుకోలేరు – రాహుల్ గాంధీ వెనుక‌నుండి న‌డిపించారు – క‌డియంను బీఆర్ఎస్ ఎంతో గౌర‌వించింది – క‌ళ్లెదుట సాక్ష్యాల‌ను కాదంటే ఎలా? – బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 11: ఫిరాయింపుల సంస్కృతి గురించి మాట్లాడే నైతిక హక్కు రాహుల్ గాంధీకి గానీ, కాంగ్రెస్ పార్టీకి…

గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా ప్రమాణస్వీకారం

– తెలుగులో ప్రమాణం చేసిన శుక్లా హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 11 : లోక్ భవన్‌లో రాష్ట్ర నూతన గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్ శివప్రతాప్ శుక్లాతో గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేయించారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా తెలుగులో ప్రమాణ స్వీకారం చేయ‌డం విశేషం.…