Category ముఖ్యాంశాలు

సిద్ధిపేట ప్రజల కోసం ఏ పోరాటానికైనా సిద్ధమే…

అసెంబ్లీలో కొట్లాడుతా…అవసరమైతే కోర్తుకెళ్తా… సిద్ధిపేట కాంగ్రెసోళ్లకు సోయి లేదా..? రద్దు చేసిన పనులు ఇవ్వకుంటే వొదిలిపెట్టే ప్రసక్తే లేదు కాంగ్రెస్‌ ‌నేతలకు ఎమ్మెల్యే హరీష్‌రావు వార్నింగ్‌ ‌సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్‌ 25: ‌సిద్ధిపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం,  ప్రజల కోసం ఏ పోరాటానికైనా సిద్ధమేనని మాజీమంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు స్పష్టం చేశారు. సిద్ధిపేట…

‌సీతారామ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియను పూర్తి చేయండి

ప్రాజెక్టులలో పూడిక తీత పనులు ప్రారంభించాలి •యుద్ధ ప్రాతిపదికన భూసేకరణ చేపట్టాలి •డిసెంబర్‌ ‌మొదటి వారంలో నల్లగొండకు సీఎం రేవంత్‌ ‌రెడ్డి •వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 25: ‌సీతారామ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖా మంత్రి కెప్టెన్‌…

‌రాష్ట్రంలో మరో కార్పొరేట్‌ ‌కంపెనీ భారీ పరిశ్రమ

అంబర్‌-‌రెసోజెట్‌ ‌పెట్టుబడులు రూ.250 కోట్లు, వెయ్యి మందికి ఉద్యోగాలు వివరాలు వెల్లడించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ ‌బాబు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 25: ‌పలు దిగ్గజ కంపెనీలకు ఎలక్ట్రానిక్‌ ‌వినిమయ వస్తువులు, విడిభాగాలు అందించే ‘అంబర్‌ %-% ‌రెసోజెట్‌ ‌భాగస్వామ్య సంస్థ రాష్ట్రంలో రూ.250 కోట్ల పెట్టుబడులతో ఉత్పాదన ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. సోమవారం…

భద్రాద్రిని ధనిక జిల్లాగా తీర్చిదిద్దుతాం..

జిల్లా అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రహదారులు, కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి చర్యలు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడి కొత్తగూడెం, ప్రజాతంత్ర, నవంబర్‌ 25 : ‌రాష్ట్రంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను అభివృద్ధి పరంగా ఆదర్శంగా నిలపడంతో పాటు ధనిక జిల్లాగా  తీర్చిదిద్దడమే లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సోమవారం…

‌పెరిగిన చలి తీవ్రత

ఆదిలాబాద్‌ ‌నుంచి ఖమ్మం వరకు పెరిగిన చలి పలుచోట్ల 10 డిగ్రీల కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 25: ‌తెలంగాణలో చలి తీవ్రత బాగా పెరిగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో 10 డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతున్నట్టు తెలుస్తోంది. ఏపీలో వర్షాలు పడే అవకాశం ఉన్నప్పటికీ తెలంగాణలో…

సీఎం రేవంత్‌ ‌దిల్లీ పర్యటన

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 25: ‌సీఎం రేవంత్‌ ‌రెడ్డి తన తాజా దిల్లీ టూర్‌ ‌పర్యటనపై స్పందించారు. లోక్‌సభ స్పీకర్‌ ఓం ‌బిర్లా కుమార్తె వివాహం కోసమే ఈ దిల్లీ పర్యటన అని ఆయన స్పష్టం చేశారు. ఈ దిల్లీ పర్యటనతో రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేదని ప్రకటించారు. పార్లమెంట్‌ ‌సమావేశాలపై మంగళవారం పార్టీ ఎంపీలతో…

అదానీ 100 కోట్ల విరాళం తిరస్కరిస్తున్నాం..

ఆ కంపెనీపై లంచాల ఆరోపణల నేపథ్యంలో నిర్ణయం దిల్లీకి ఎన్నిమార్లయినా వెళుతూనే ఉంటాం ప్రతిపక్షాల మాదిరిగా పైరవీలు, బెయిల్‌ ‌కోసం కాదు.. కెటిఆర్‌ ‌జైలుకెళ్లడానికి తహతహలాడుతున్నారని ఎద్దేవా విమర్శల నేపథ్యంలో సిఎం రేవంత్‌ ‌రెడ్డి కీలక ప్రకటన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 25: అదానీ గ్రూప్‌పై లంచాల విమర్శల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం…

స్టేషన్‌ఘ‌న్‌పూర్‌ను అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తున్నా…

Kadiyam Srihari

స్టేషన్‌ఘ‌న్‌పూర్ , ప్రజాతంత్ర, నవంబర్ 24 :  స్టేషన్‌ఘ‌న్‌పూర్ అభివృద్ధికి శాయ‌శ‌క్తులా కృషి చేస్తున్నాన‌ని, నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అగ్రగామిగా నిలపడమే త‌న లక్ష్యమ‌ని ఎమ్మెల్యే క‌డియం శ్రీహ‌రీ అన్నారు. ప్రతిపక్ష నాయకులు దివాలకోరు రాజకీయాలు చేస్తున్నారని, బిఆర్ ఎస్ నాయకులు అధికారాన్ని పోగొట్టుకొని అక్కసుతో మాట్లాడుతున్నారని ఆరోపించారు.ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వొచ్చింద‌ని,…

హాస్పిటల్స్‌లో ఫైర్‌ ‌సేఫ్టీ తప్పనిసరి

యూపి ఘటనతో అప్రమత్తమైన ప్రభుత్వం అధికారులకు ఆదేశాలిచ్చిన మంత్రి దామోదర రాజనర్సింహ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌23:  ‌తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ ‌హాస్పిటల్‌లు ఫైర్‌ ‌సేప్టీ నిబంధనలు పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. ప్రభుత్వ దవాఖానలు, ప్రైవేటు హాస్పిటల్‌లో ఫైర్‌ ‌సేప్టీపై వెంటనే తనిఖీలు నిర్వహించి నివేదిక తయారు చేయాలని…