Category ముఖ్యాంశాలు

రేణుకా ఎల్లమ్మ తల్లి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి

Renuka Ellamma

ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతాం మంత్రి పొన్నంప్రభాకర్ గౌడ్ హుస్నాబాద్, ప్రజాతంత్ర, మే 2 : హుస్నాబాద్ లో ఈనెల 12 నుంచి జూన్ 11 వరకు రేణుకా ఎల్లమ్మ (Renuka Ellamma) తల్లి అమ్మవారి ఉత్సవాలు మరింత ఘనంగా జరుపుకోవాలని రవాణా, బీస సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్ లో రేణుకా ఎల్లమ్మ…

త్వరలోనే 4 ల‌క్ష‌ల మంది ఇందిరమ్మ లబ్ధిదారుల జాబితా

Indiramma illu

పేదోడి ఇంటికి రూ.5 ల‌క్ష‌లు ఇస్తున్న‌ ఏకైక రాష్ట్రం తెలంగాణ‌ ఈ ఏడాది 22 వేల కోట్లతో 4.50 ల‌క్ష‌ల ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణం శిక్ష‌ణ పొందిన అసిస్టెంట్ ఇంజ‌నీర్ల‌కు స‌ర్టిఫికేట్ల అంద‌జేత‌ రెవెన్యూ, హౌసింగ్‌, శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 3 : భార‌తదేశంలో పేద‌ల‌కు ఇంత పెద్ద ఎత్తున…

దేశం గర్వించేలా యంగ్ ఇండియా స్కూల్స్

young india school

విద్యార్థులను సాన పట్టిన వజ్రాల్లాగా తయారుచేస్తాం.. అద్భుతమైన మేదస్సుతో మానవ వనరులను అందిండమే లక్ష్యం రూ.21 వేల కోట్లతో 105 ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల ఏర్పాటు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మధిర, ప్రజాతంత్ర, మే 3 : దేశం గర్వించే స్థాయిలో తెలంగాణ ప్రజా ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ (young india school)…

రైతు బీమా పథకాన్ని నిర్వీర్యం చేయడం దుర్మార్గం

MLA Harish Rao

పాలన గాలికి వదిలేసి గాలి మోటార్లలో చక్కర్లు మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 3 : ఏ కారణంతో అయినా, రైతు మరణిస్తే.. ఆ కుటుంబం రోడ్డున పడకుండా కాపాడుకోవాలనే ఉద్దేశంతో కేసీఆర్ ప్రారంభించిన రైతు బీమా పథకాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్వీర్యం చేయడం దుర్మార్గమని మాజీ మంత్రి…

మావోయిస్టులతో కేంద్రం శాంతి చర్చలు జరపాలి

ఆదివాసీలను హననం చేసే ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలి వామక్షాల సదస్సులో వక్తలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 2 : కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో బేషరతుగా శాంతి చర్చలు జరపాలి, ఆదివాసీలను హననం చేసే ఆపరేషన్ కగార్  వెంటనే నిలిపివేయాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. వామపక్షాల ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్ బషీర్ దేశోద్ధారక భవన్…

బిసి బిల్లు ఆమోదంపై హర్షం

గవర్నర్‌ ‌జిష్ణుదేవ్‌ ‌వర్మతో కాంగ్రెస్‌ ‌నేతల భేటీ కృతజ్ఞతలు తెలిపిన మంత్రి పొన్నం, తదితరులు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,మే 2 : కాంగ్రెస్‌ ‌బీసీ నేతలు శుక్రవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ‌జిష్ణు దేవ్‌ ‌వర్మను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌, ‌పీసీసీ చీఫ్‌ ‌మహేష్‌ ‌గౌడ్‌, ‌కేకే, మధుయాష్కీ నేతృత్వంలో గవర్నర్‌ను కలిశారు. బీసీలకు…

నగరంలో మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలి

ఓల్డ్ సిటీకి కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి   హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 2:  తెలంగాణ అభివృద్ధిలో మొదట ప్రతిబింబించేది హైదరాబాద్ సిటీనే అని, అభివృద్ధి అంటే కేవలం హైటెక్ సిటీ కాదు – ఓల్డ్ సిటీ, గౌలిగూడ, అంబర్ పేట్, సనత్ నగర్, ఖైరతాబాద్, సికింద్రాబాద్ వంటి ప్రాంతాలూ…

రాష్ట్రంలో హీట్ వేవ్ పై యాక్ష‌న్ ప్లాన్ షురూ..

వ‌డ‌దెబ్బ మ‌ర‌ణాల‌కు ఎక్స్ గ్రేషియో రూ.4 ల‌క్ష‌ల‌కు పెంపు అన్ని ప్రాంతాల్లో చ‌లివేంద్రాలు, మ‌జ్జిగ కేంద్రాలు. ఓఆర్ఎస్ ప్యాకెట్ల స‌ర‌ఫ‌రా స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి  పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి హీట్ వేవ్‌పై 12 విభాగాల‌తో స‌మీక్ష   హైద‌రాబాద్, ప్రజాతంత్ర, మే 2 : రాష్ట్రంలో పెరుగుతున్న ఎండ‌లు, వ‌డ‌గాలుల నుంచి ప్ర‌జ‌ల‌ను ర‌క్షించేందుకు సంబంధిత…

600 చ‌ద‌ర‌పు అడుగుల లోపే ఇందిరమ్మ ఇల్లు

ప్రతి నియోజ‌క‌వ‌ర్గంలోని ప‌ట్ట‌ణ ప్రాంతంలో 500 ఇండ్లు ఈనెల 5 నుంచి 20 వ‌ర‌కు 28 మండ‌లాల్లో భూభార‌తి నీట్ ప‌రీక్ష‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు రెవెన్యూ, హౌసింగ్‌ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి వీడియో కాన్ఫ‌రెన్స్ లో  జిల్లా క‌లెక్ట‌ర్లు, ఎస్పీల‌కు ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 2:  ఇందిర‌మ్మ ఇండ్ల ప‌థకంలో భాగంగా నియోజ‌క‌వ‌ర్గానికి…