Category ముఖ్యాంశాలు

తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించాలి

Minister Juplli Krishnarao

మిస్ వరల్డ్ పోటీల అతిథులకు సంప్రదాయబద్దంగా స్వాగతం పలకాలి శంషాబాద్ విమానాశ్రయాన్ని అందంగా తీర్చిదిద్దండి పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 6: మిస్‌ వరల్డ్‌ పోటీల్లో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి వొచ్చే అథితులకు విమానాశ్రయంలో తెలంగాణ సంప్రదాయ పద్ధతిలో ఆహ్వానం పలకాలని, ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా…

నగరంలో బుధవారం  సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్

ప్రజలు, వలంటీర్లకు సూచనలు : భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రికత్తల నేపథ్యంలో హైదరాబాద్‌లోని నాలుగు ప్రాంతాల్లో మాక్ డ్రిల్‌ను రక్షణ శాఖ బృందాలు నిర్వహించనున్నాయి. బుధవారం సాయంత్రం 4 గంటలకు సికింద్రాబాద్ కంటోన్మెంట్, గోల్కొండ, కంచన్ బాగ్, మల్లాపూర్‌లోని ఎన్ఎఫ్‌సీలలో ఈ మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. ఈ మేరకు రక్షణ శాఖ ఉన్నతాధికారులు మంగళవారం వెల్లడించారు.…

నాంపల్లి రైల్వే స్టేషన్ ప్రాజెక్ట్ మందగమనం – ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం

హైదరాబాద్: నాంపల్లి రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ ప్రాజెక్టు వేగం కోల్పోయింది. కేంద్ర ప్రభుత్వ ధీమా తీరుపై ప్రయాణికులు మరియు పరిసర నివాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రష్ అవర్స్‌లో ఈ ప్రాజెక్టు ఆలస్యం ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తోంది. రెడ్ హిల్స్ నుంచి పబ్లిక్ గార్డెన్ వరకు కలిపే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పనిచేయకపోవడం…

15న పోచంపల్లికి మిస్ వరల్డ్ 2025 పోటీదారులు

ప్రపంచ దృష్టిని ఆకర్షించనున్న పోచంపల్లి గ్రామం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 5 :  మిస్ వరల్డ్ – 2025 గ్రూప్ -2 పోటీదారులు మే 15న ప్రపంచ ప్రఖ్యాత చేనేత గ్రామం పోచంపల్లిని సందర్శించనున్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమంతో దేశంలోని అత్యంత ప్రసిద్ధ వస్త్ర సంప్రదాయాలలో ఒకటైన పోచంపల్లి ఇక్కత్ పై ప్రపంచ దృష్టిని ఆకర్షించనుంది. తెలంగాణలోని…

తుపాకీలు చేతబట్టి అమాయకులను చంపుతుంటే చర్చలేంటి?

˜కాంగ్రెస్‌ రెండు నాల్కల ధోరణికి నిదర్శనం ˜నక్సల్స్‌ సానుభూతిపరులు హరగోపాల్‌, వరవరరావు సాధించిందేమిటి? ˜మావోయిస్టులు తుపాకీ వీడి లొంగిపోవాల్సిందే… ˜కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు పెద్దపల్లి, ప్రజాతంత్ర, మే 5: నక్సల్స్‌ పై నిషేధం విధించిన కాంగ్రెస్‌ పార్టీయే నేడు నక్సల్స్‌ తో చర్చలు జరపాలని చెప్పడం ఆ పార్టీ…

‌రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రోత్సాహం

అన్నదాతలను కాపాడుకోవడమే మా లక్ష్యం •వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వికారాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 5: అన్నం పెట్టే అన్నదాతలను కాపాడుకోవడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వ్యవసాయ, మార్కెటింగ్‌ ‌శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సోమవారం దారూర్‌ ‌మండల రైతు వేదికలో ‘‘ రైతు ముంగిట్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు’’ కార్యక్రమం జరిగింది.  ఈ…

కాశ్మీర్‌ ‌నుంచి కన్యాకుమారి వరకు రోడ్డు కనెక్టివిటీ

•హైవేల విస్తరణతో రోడ్డు ప్రమాదాలు తగ్గాయి •కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడి కుమ్రంభీమ్‌ ఆసిఫాబాద్‌,‌ప్రజాతంత్ర,మే5: కశ్మీర్‌ ‌నుంచి కన్యాకుమారి వరకు కనెక్టివిటీనే లక్ష్యమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో రూ. 3,694.4 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు జరిగాయని, హైవేల విస్తరణ వల్ల రోడ్డు ప్రమదాలు తగ్గాయని.. సమయం తగ్గిందని అన్నారు. తెలంగాణలో హైవేల నిర్మాణ…

రోడ్డు కనెక్టివిటీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం

రూ.3,900 కోట్ల విలువైన పనులకు  ప్రారంభం •నీటి సంరక్షణ పథకాలతో రైతులకు మేలు •ఈ దశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలి •కాగజ్‌నగర్‌ ‌వేదికగా కేంద్రమంత్రి నితిన్‌ ‌గడ్కరీ కుమ్రంభీమ్‌ ఆసిఫాబాద్‌,‌ప్రజాతంత్ర,మే5: తెలంగాణలో రోడ్ల అభివృద్ది బాధ్యత తనదని..అయితే నీటి సంరక్షణ ద్వారా భవిష్యత్‌ ‌తరాలకు మనం నీటి నిల్వలు అందించాల్సి ఉందని కేంద్ర మంత్రి…

అం‌దాల పోటీలపై ఉన్న శ్రద్ధ అన్నదాతల అవస్థలపై లేదా?

కొనుగోలు కేంద్రాల్లో రైతు మరణాలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే.. •పత్తి కొనుగోళ్ల గోల్‌మాల్‌పై ఎంక్వయిరీ జరపాలి •ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు డిమాండ్‌ సిద్ధిపేట, ప్రజాతంత్ర, మే 5: అందాల పోటీల(మిస్‌ ‌వరల్డ్)‌మీద ఉన్న శ్రద్ధ ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డికి రాష్ట్రంలో అన్నదాతలు పడుతున్న అవస్థలపై లేకుండా పోయిందని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు…