Category ముఖ్యాంశాలు

సంక్షోభంలోకి సాగు నీటి రంగం

ప్రభుత్వంపై మండిపడ్డ మాజీ మంత్రి హరీష్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 27: ఉన్న ప్రాజెక్టుల నిర్వహణ లేక, కొత్త ప్రాజెక్టుల ఆలోచన లేక తెలంగాణ సాగు నీటి రంగాన్ని కాంగ్రెస్‌ సంక్షోభంలోకి నెడుతున్నదని బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో సాగు నీటి ప్రాజెక్టుల…

నాన్‌-బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీ సాగర్‌ మాల

కేంద్ర షిప్పింగ్‌ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్‌ ప్రారంభం న్యూఢల్లీి,జూన్‌ 26: భారతదేశపు మొట్టమొదటి నాన్‌-బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీ సాగర్‌ మాల ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ను కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్‌ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్‌ గురువారం ప్రారంభించారు. ఇది సముద్ర రంగంలో భారతదేశపు మొట్టమొదటి నాన్‌-బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీ. గతంలో సాగరమాల డెవలప్‌మెంట్‌ కంపెనీ…

నగరాభివృద్ధిలో ‘హెచ్‌- సిటీ’ గేమ్‌ ఛేంజర్‌

–  నగరాభివృద్ధికి బడ్జెట్‌లో రూ.10వేల కోట్లు కేటాయించాం – ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 26: హైదరాబాద్‌ నగరాభివృద్ధిలో హెచ్‌- సిటీ ప్రాజెక్ట్‌ గేమ్‌ ఛేంజర్‌ అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు అన్నారు. దేశంలోని ఇతర నగరాలకు రోల్‌ మోడల్‌గా నగరాన్ని అభివృద్ధి చేయాలనే…

రైలు పట్టాలపై కారు నడిపిన యువతి

రెండు గంటలపాటు రైళ్ల రాకపోకలు బంద్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 26: ఓ యువతి రైలు పట్టాలపై కారు నడపడంతో అనేక రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా నాగులపల్లి నుంచి శంకర్‌పల్లి వెళ్లే మార్గంలో జరిగింది. నాగులపల్లి గ్రామస్థులు యువతి కారును అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ కారును పట్టాలపై…

గోల్కొండ జగదాంబకు ప్రభుత్వం తొలి బోనం

పాల్గొన్న స్పీకర్‌, మంత్రులు పొన్నం, కొండా సురేఖ, మేయర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 26: ఆషాఢ మాస బోనాల ఉత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా లంగర్‌ హౌజ్‌ చౌరస్తాలో గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవారికి అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌, మంత్రులు పొన్నం ప్రభాకర్‌, కొండా సురేఖ, జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మీలు ప్రభుత్వం తరపున…

ఛత్తీస్‌గఢ్‌లో ఎదురు కాల్పులు

ఇద్దరు మహిళా నక్సల్స్‌ మృతి భద్రాచలం, ప్రజాతంత్ర, జూన్‌ 26 : ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని నారాయణ్‌పూర్‌ జిల్లాలోని అబుజ్‌మద్‌ ప్రాంతంలో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య గురువారం ఎదురు కాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో ఇద్దరు మహిబళా మావోయిస్టులు మృతిచెందారు. సంఘటనా స్థలం వద్ద 315 బోర్‌ రైఫిల్స్‌, ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన…

మోదీ ఆశీస్సులతో నిజామాబాద్‌కు పసుపు బోర్డు

29న కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో ప్రారంభం అదేరోజు స్వర్గీయ డీఎస్‌ విగ్రహావిష్కరణ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడి నిజామాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 26: పసుపు పండిరచే రైతుల ఆకాంక్ష మేరకు పసుపు బోర్డు కోసం ఎంతోకాలంగా పోరాటాలు కొనసాగాయని, పలు పార్టీలు పసుపు రైతులకు పలు హామీలు ఇచ్చినా అమలు జరగలేదని కేంద్ర బొగ్గు…

ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు తీపి కబురు

-పెండిరగ్‌లోని రూ.80.38 కోట్ల మెడికల్‌ రీయింబర్స్మెంట్‌ బిల్లులు ఒకేసారి క్లియర్‌ -26,519మందికి ఊరట -గత ప్రభుత్వంలోని పెండిరగ్‌ బిల్లులను సైతం క్లియర్‌ చేసిన డిప్యూటీ సీఎం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 26: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన మెడికల్‌ రియంబర్స్మెంట్‌ పెండిరగ్‌ బిల్లుల మొత్తం రూ.180.38…