Category ముఖ్యాంశాలు

 బీహార్ లో మళ్ళీ ఎన్‌డీఏ కే అవకాశం :పీపుల్స్ పల్స్  ఎగ్జిట్ పోల్ సర్వే

ఎన్డీయే కూటమికి 133-159 , మహాఘట్ బంధన్ కూటమికి 75-101 , ఇతరులకు 2 నుంచి 8 స్థానాలు, పీపుల్స్ పల్స్  ఎగ్జిట్ పోల్ సర్వే బీహార్ లో బీజేపీ, జేడీయూ(యూ) నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి భారీ మెజారిటీతో అధికారం చేపట్టే అవకాశాలు  ఉన్నట్టు పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడయింది. – ఎన్డీయే…

జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ ‌నేతల బెదిరింపులు

– మహిళ అని కూడా చూడకుండా హేళన – ఓటమి భయంతోనే ఆగడాలకు దిగారన్న మాగంటి సునీత హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,నవంబర్‌ 11:‌ జూబ్లీహిల్స్‌లో వోటర్లను కాంగ్రెస్‌ ‌నేతలు బెదిరించారని బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్‌ ‌తెలిపారు. కాంగ్రెస్‌కు వోటేయాలని బెదిరింపులకు దిగుతూ.. మాట వినకపోతే బూతులు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళ అభ్యర్థి…

ప్రశాంతంగా కొన‌సాగుతున్న జూబ్లీహిల్స్ పోలింగ్‌

– 139 డ్రోన్ల‌తో పోలింగ్‌ బూత్‌ల‌ పర్యవేక్షణ – స్థానికేతరులైన ప్రజాప్రతినిధులపై కేసులు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబరన 11: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్‌ బూత్‌ల‌ వద్ద ఓటర్లు బారులు తీరారు. మధ్యాహ్నం 2 గంటల సమయానికి 32 శాతం పోలింగ్‌ నమోదైంది. ఎల్లారెడ్డిగూడలోని పడాల…

అందెశ్రీ పార్థివ‌ దేహానికి మంత్రుల నివాళులు

హైదరాబాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 11: హైదరాబాద్‌లో సోమవారం మృతిచెందిన ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ అంత్యక్రియలు  ఘట్‌కేస‌ర్‌ ఎన్ ఎఫ్ సీ న‌గ‌ర్‌లో మంగళవారం జరిగాయి. ఈ సందద‌ర్భంగా లాలాపేట ఆయన నివాసంలో అందెశ్రీ పార్థివ దేహాన్ని పలువురు సంద‌ర్శించారు. మంత్రి దనసరి అనసూయ సీతక్క ఆయన పార్థివ దేహంపై పుష్ప గుచ్చం ఉంచి నివాళులర్పించారు.…

అ‌శ్రునయనాల మధ్య అందెశ్రీ అంత్యక్రియలు

– పాడె మోసి ప్రేమను చాటుకున్న సీఎం రేవంత్‌ -‌ హాజరైన పలువురు నేతలు, మంత్రులు, కళాకారులు – పోలీసుల గౌరవ వందనం మధ్య అంత్యక్రియలు పూర్తి – అందెశ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తాం – ఆయన పేరు శాశ్వతంగా నిలిచేలా ప్రయత్నిస్తా – పద్మశ్రీ కోసం గతంలోనే  కేంద్రానికి లేఖ రాశా –…

మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం 

నల్గొండ జిల్లా, చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ శివారు  పరిధిలో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై మంగళవారం (నవంబర్ 11, 2025) వేకువజామున 1:45 గంటల సమయంలో ఒక ప్రైవేట్ ఏసీ స్లీపర్ బస్సు అగ్నికి ఆహుతైంది. ఆంధ్రప్రదేశ్‌లోని కందుకూరుకు హైదరాబాద్ నుండి ప్రయాణిస్తున్న ఈ బస్సులో ఉన్న 29 మంది ప్రయాణికులు సురక్షితంగా తప్పించుకున్నారు. ఇంజిన్…

ఔషధ తయారీలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలు త‌ప్ప‌నిస‌రి

– కోల్డ్ ‌రిఫ్‌ ‌మరణాలతో కేంద్రం అప్రమత్తం – తయారీ కంపెనీలకు అల్టిమేటమ్‌ ‌న్యూదిల్లీ,నవంబర్‌10: ‌జనవరి ఒకటి నాటికి అంతర్జాతీయ ప్రమాణాలు పాటించాలని ఔషధ తయారీ సంస్థలను కేంద్రం ఆదేశించింది.ఔషధ తయారీసంస్థలు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా కఠినమైన నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నట్లు నిర్ధరించుకోవాలి. ‘కోల్డ్‌రిఫ్‌’ ‌దగ్గు మందు వల్ల మధ్యప్రదేశ్‌లో 20 మందికి…

దిల్లీ సమీపంలో భారీగా ఆయుధాల స్వాధీనం

– 2,900 కిలోల ఐఈడీ తయారీ పదార్థాల స్వాధీనం – హర్యానాతో కలిసి కాశ్మీర్‌ ‌పోలీసుల ఆపరేషన్‌ ‌- పలువురు ఉగ్రవాదుల అరెస్ట్..‌ వారిలో నలుగురు డాక్టర్లు న్యూదిల్లీ,నవంబర్‌10: ‌దేశ రాజధాని దిల్లీ సమీపంలో ఉగ్రవాదులకు సంబంధించిన ఆయుధాలు భారీఎత్తున లభ్యమయ్యాయి. హరియాణాలోని ఫరిదాబాద్‌లో 350 కిలోల అమ్మోనియం నైట్రేట్‌ ‌సంబంధిత పేలుడు పదార్థాలు, ఒక…

దిల్లీ ఎర్ర‌కోట వ‌ద్ద భారీ పేలుడు

– 9మంది మృతి? – ప‌లువురికి గాయాలు – ఎర్ర‌కోట మెట్రోస్టేష‌న్ వ‌ద్ద కారులో విస్ఫోటం –  5 వాహ‌నాలు ద‌గ్ధం..  క‌కావిక‌ల‌మైన జ‌నం – కీల‌క ప్రాంతాల్లో మ‌రింత‌ భ‌ద్ర‌త పెంపు న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 10:  దేశ రాజధానిలో అత్యంత రద్దీ ప్రదేశాల్లో ఒకటైన ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నెం.1  వెలుప‌ల…