Category ముఖ్యాంశాలు

తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరుస్తారా?

– ఆ మండలాలను అప్పగించిన పాపం బీజేపీదే – కాళేశ్వరంపై రేవంత్ దుష్ప్రచారాన్నే వల్లెవేశారు – నాడు ప్రశంసలు.. నేడు రాజకీయ లబ్ది కోసం అబద్ధాలు – ఈ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తూనే గొంతు కోస్తారా – రాజ్యసభలో కిషన్‌రెడ్డి వ్యాఖ్యలపై హరీశ్‌రావు ధ్వజం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 2: రాజ్యసభలో కేంద్ర మంత్రి కిషన్…

ప్రభుత్వ పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు

– మహిళా సాధికారతకు చిహ్నం మహిళా సమాఖ్య భవనం – మంత్రి సీతక్క వెంకటాపూర్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 2:ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ద్వారా పేదల జీవితాలలో వెలుగు కాంతులు వేళ్లు విరుస్తున్నాయని, మహిళా సాధికారతకు స మాఖ్య భవనాలు చిహ్నంగా ఉంటాయని, రా ష్ట్రంలోని మహిళా సంఘాలు ఐక్యతకు ప్రతి రూపాలుగా నిలుస్తున్నాయని…

ఉద్యమంలా గ్రామ సభలు

– ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహణ – పాల్గొన్న మంత్రులు, మండలి చైర్మన్, స్పీకర్ – స్థానిక చట్ట సభలే గ్రామ సభలు – గ్రామ సభ తీర్మానం ద్వారానే పథకాల అమలు: మంత్రి సీతక్క – సీఎం సందేశంతో ప్రారంభం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 2: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో…

క్రైస్తవులకు సీఎం గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు

Kokapet Sharada Peetham Land Issue

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 2: రాష్ట్రంలోని క్రైస్తవ సోదరులకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గుడ్‌ఫ్రైడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా యేసు క్రీస్తు త్యాగం, ధైర్యాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు. యేసు ప్రభువు ప్రేమ, కృపాకటాక్షాలు ఎల్లప్పుడూ ప్రజలపై ఉండాలని అభిýషించారు. శాంతి, కరుణ సందేశాలతోపాటు క్రీస్తు నేర్పిన సేవ, దయ, సోదర భావం ఇప్పటికీ…

వచ్చేదెవరో.. వెళ్లేదెవరో?

– మంత్రివర్గ విస్తరణలో ఇద్దరికే ఛాన్స్ – ఆశల పల్లకిలో పలువురు నేతలు – ఉంటామో, ఊడుతామోన‌ని మంత్రుల్లో గుబులు – అయిదు రాష్ట్రాల ఎన్నిక‌ల అనంత‌రం విస్తరణ – సామాజిక న్యాయంపై ఇప్ప‌టికే క‌స‌ర‌త్తు                            …

వొచ్చేదెవరో.. వెళ్లేదెవరో?

Cabinet expansion

మంత్రివర్గ విస్తరణలో ఇద్దరికే ఛాన్స్ ఆశల పల్లకిలో పలువురు నేతలు ఉంటామో, ఊడుతామోన‌ని మంత్రుల్లో గుబులు  అయిదు రాష్ట్రాల ఎన్నిక‌ల అనంత‌రం విస్తరణ సామాజిక న్యాయంపై ఇప్ప‌టికే క‌స‌ర‌త్తు (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి) మంత్రివర్గ విస్తరణ (Cabinet expansion) అనగానే ఆ పదవిని ఆశించేవారు ఒకరినిమించి పోటీ పడడమన్నది సహజం. మంత్రివర్గంలో ఉన్నవారికి…

కాళేశ్వరం పేరుతో ప్రజాధనం లూటీ

– కేసీఆర్ ఇష్టానుసారం కాళేశ్వరం నిర్మాణం – ఏటీఎంలా ప్రాజెక్టును వాడుకున్నారు – ఐదు మండలాలపై నాడు నోరు మెదపలేదు – అవినీతిపై కేసీఆర్‌ను జైలుకు పంపుతామన్న కాంగ్రెస్ – రాజ్యసభలో సురేష్ రెడ్డి వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం న్యూదిల్లీ, ఏప్రిల్ 2: రాజ్యసభలో అమరావతి బిల్లుపై చర్చ సందర్భంగా గత …

సమస్యల ‘ధరణి’ని బంగాళాఖాతంలో వేశాం

అసెంబ్లీ సమావేశాల్లో ఉగ్రవాదుల్లా ప్రతిపక్ష నాయకులు ప్రజా ప్రభుత్వానికి మీ దీవెనలు కావాలి విఠాయిపల్లిలో ’భూభారతి’ ప్రారంభించిన మంత్రి పొంగులేటి ఆమనగల్లు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 2 : పదేండ్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలు పరిష్కరించని ‘ధరణి’ని బంగాళాఖాతంలో పడేశామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు రెవెన్యూ శాఖలో విప్లవాత్మక…

శుభ్రత, నాణ్యత ఎక్కడ?

– ఇందిరమ్మ క్యాంటీన్ల నిర్వహణలో వైఫల్యం – రూ.5కే భోజనం.. కానీ నాసిరకం – ఎక్కువగా తినేది నిరుపేదలు, వలస కూలీలే – అధికారుల పర్యవేక్షణ లేక నీరుగారుతున్న పథకం – పీపుల్స్ పల్స్ సమగ్ర సర్వేలో బహిర్గతమైన లోపాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 1: రాజధాని నగరంలో ప్రభుత్వం నిరుపేదలకు రూ.5లకే టిఫిన్, భోజనం…