Category ముఖ్యాంశాలు

కవి అందేశ్రీ ఇక లేరు

  రాష్ట్ర గీతం “జయ జయహే తెలంగాణ” రచయిత డాక్టర్ అందెశ్రీ సోమవారం తెల్లవారుజామున మరణించారు. అనారోగ్యం కారణంగా తన నివాసంలో కుప్పకూలిపోగా, హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన రాసిన పాటలు, ముఖ్యంగా “జయ జయహే తెలంగాణ” గీతం ప్రజల్లో ఎంతో స్ఫూర్తిని నింపింది. ఆయన…

16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం

ఆస్ట్రేలియా ప్రభుత్వం 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వేదికలను ఉపయోగించకుండా నిషేధాన్ని అమలు చేస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. బాలల మానసిక ఆరోగ్యం మరియు భద్రతను కాపాడడమే ఈ నిర్ణయం ముఖ్య ఉద్దేశం. ముఖ్య చట్టం మరియు అమలు * చట్టం: ఆస్ట్రేలియన్ ప్రభుత్వం 2024 చివర్లో ‘ఆన్‌లైన్ సేఫ్టీ సవరణ (సోషల్…

ప్రలోభాలకు పాల్పడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

అవినీతి సొమ్ములను జూబ్లీహిల్స్ లో అడ్డగోలుగా పంచుతున్న కాంగ్రెస్ పార్టీ  ప్రలోభాలకు గురికాకుండా  తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపు యూసుఫ్‌గూడ‌లో  రోడ్ భారీ ర్యాలీ కాంగ్రెస్ నాయ‌కుల్లో ఓట‌మి భ‌యం క‌నిపిస్తోంది: కేటీఆర్‌ వోట్ల కోసం ప్ర‌జ‌ల‌ను మోసం చేయాల‌ని చూస్తున్న కాంగ్రెస్‌కు త‌గిన గుణ‌పాఠం చెప్పాల‌ని ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్…

తెలంగాణా కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతో త్యాగం చేసింది

కాంగ్రెస్ వేసిన పునాదులతోనే హైదరాబాద్‌కు అంతర్జాతీయ కంపెనీలు -2034 జూన్ వరకూ కాంగ్రెస్సే అధికారంలో ఉంటుంది – కేటీఆర్ జీవితంలోనే అధికారం అనే రేఖ లేదు. – జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం కాంగ్రెస్ దే.. భాజపాకు డిపాజిట్ రాదు – ‘మీట్ ది ప్రెస్‌’లో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్: హైదరాబాద్‌కు అంతర్జాతీయ కంపెనీలు…

ఆఫ్రికా పర్యటనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

– రాష్ట్రపతితో వెళ్లనున్న డీకే అరుణ హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, నవంబర్‌ 8: ఆఫ్రికా ప‌ర్య‌ట‌న‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తోపాటు మహబూబ్‌నగర్‌ బీజేపీ ఎంపీ డీకే అరుణ వెళ్తున్నారు. భారత ప్రతినిధి బృందంలో సభ్యురాలిగా ఆమె ఈ పర్యటనకు ఎంపికయ్యారు. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై తెలంగాణకు ప్రాతినిధ్యం వహించే ఈ కీలక పర్యటన ద్వారా ఇరు…

రూ.3ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు బూట‌కం

– రెండేళ్లలో పెట్టుబడులు రూ.20వేల కోట్లు దాట‌లేదు – జ‌ల‌య‌జ్ఞాన్ని ధ‌నయ‌జ్ఞ‌మ‌న్న‌ది రేవంతే – జూబ్లీహిల్స్ ఎన్నిక‌ల్లో బీఆర్ ఎస్ గెలుపు ఖాయం – మాజీ మంత్రి హ‌రీష్‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 8: మందిని తొక్కడం..మాట తప్పడం రేవంత్ రెడ్డి నైజం. వికృత చేష్టలు, విచిత్ర విన్యాసాలు తప్ప ప్రజలకు పనికొచ్చే ఒక్క పని…

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు

-ప్రధాని మోదీ, రాష్ట్ర మంత్రులు, రాజకీయ‌, సినీ, క్రీడా ప్రముఖులు  హైదరాబాద్, ప్రజాతంత్ర,నవంబర్‌ 8: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి శనివారం  56వ పుట్టిన రోజు జరుపుకున్నారు . ఈ సందర్బంగా ముఖ్యమంత్రి కి  ప్రముఖులు  సోషల్‌ మీడియా వేదికగా  శుభాకాంక్షతెలియజేసారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  రేవంత్‌ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుతూ ట్వీట్‌…

విమానాశ్రయాల్లో గందరగోళ పరిస్థితులు

– పూర్తిగా గతితప్పిన ఆటోమేటిక్‌ వ్యవస్థలు – విమానాల రద్దు.. ప్రయాణికుల ఆందోళన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 8 రెండు రోజుల నుంచి భారత్‌లోని పలు విమానాశ్రయాల్లో గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. శుక్రవారం ఉదయం నుంచి ఢల్లీిలోని ఏటీసీ ఆటోమేటిక్‌ వ్యవస్థ పని చేయలేదు. దీంతో వందల విమానాలు రద్దు చేయాల్సి వచ్చింది. మధ్యాహ్నానికి ముంబైలో…

ఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తోంది

BRS has not done anything in last ten years mahes kumar goud

– బీజేపీ కుట్రలు మేం బయటపెట్టాం – అయిఆ చర్యలు ఈసీ తీసుకోవట్లేదు – ఓట్‌ చోరీపై రాహుల్‌ ఎనలేని పోరాటం – 5 కోట్ల మందికిపైగా మద్దతు ఇచ్చారు – టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 8 : దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీసే విధంగా భారతీయ జనతా…