Category ముఖ్యాంశాలు

ర‌వాణా శాఖ‌లో నిరంత‌ర ఎన్‌ఫోర్స్ మెంట్ వుండాలి

– వాహ‌నాల ఫిట్‌నెస్‌, చ‌లానాల‌పై త‌నిఖీలు – ప్ర‌యాణికుల ఆటోలు, వ్య‌వ‌సాయ ట్రాక్ట‌ర్ల‌ను వేధించొద్దు – రాష్ట్రవ్యాప్తంగా ఆక‌స్మిక త‌నిఖీలు –  రవాణా శాఖ సమీక్షా సమావేశంలో మంత్రి పొన్నం  హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, నవంబ‌ర్ 12:  రోడ్డు నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనాలపై కఠిన చర్యలు తీసుకొనేందుకు రవాణా శాఖలో నిరంతరం ఎన్ఫోర్స్మెంట్ ఉండేలా ప్రభుత్వం ప్లాన్…

నిర్దేశిత‌ సమయానికి పనులు పూర్తి : మంత్రి పొంగులేటి 

– మేడారంలో మంత్రుల పర్యటన – పనులను పర్యవేక్షించిన అమాత్యులు – భక్తులకు ఇబ్బంది లేకుండా సకాలంలో పూర్తికి చర్యలు ములుగు, ప్రజాతంత్ర, నవంబర్‌ 12: ‌మేడారంలో భక్తులకు అసౌకర్యం కలుగకుండా నిర్మాణ పనులు జరుగుతున్నాయని.. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. పదికోట్ల మంది భక్తులు వచ్చినా దర్శనానికి…

శాస్త్రీయ పద్ధతుల్లో ఆ మూడు బ్యారేజీల పునరుద్ధరణ

– కేంద్ర జలవనరుల సంఘం సూచనలను పరిగణనలోకి తీసుకుంటాం – మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారంలపై మంత్రి ఉత్తమ్‌ సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 12: కాళేశ్వరం ప్రాజెక్టులోని అంతర్భాగాలైన మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం బ్యారేజీల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖల మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర జలవనరుల…

నిష్ఠతో, చిత్తశుద్ధితో మేడారం పనులు చేయిస్తున్నాం

– పంచాయతీరాజ్‌ మంత్రి సీతక్క – భక్తుల నమ్మకంతో ఆటలాడొద్దు – ప్రతిపక్షాలు, రాజకీయ పత్రికలకు హితవు – పనులు పరిశీలించిన మంత్రులు సీతక్క, పొంగులేటి, కొండా, అడ్లూరి ములుగు, ప్రజాతంత్ర, నవంబర్‌ 12: సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు అంటే మాకు(సీఎం, మంత్రులకు) ఉండేది బంధం, బాధ్యత, భక్తి, భావోద్వేగం.. అందుకే నిష్ఠతో, చిత్తశుద్ధితో…

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో మరో ఎన్‌కౌంట‌ర్‌

– ఆరుగురు మావోయిస్టుల మృతి రాయపూర్‌, నవంబర్‌ 11: ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో మరో భారీ ఎన్కౌంటర్‌ జరిగింది. నేషనల్‌ పార్కు అడవుల్లో భద్రతా బలగాలతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఘటనా స్థలిలో భారీగా ఆయుధ సామగ్రిని భద్రతా బల గాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ మేరకు జిల్లా ఎస్పీ జితేంద్ర…

జూబ్లీహిల్స్‌లో ముగిసిన పోలింగ్‌

‌- మొత్తంమీద‌ 48.47 శాతం నమోదు – 2024 సాధార‌ణ ఎన్నిక‌లలో 47.58 శాతం – షేక్‌పేట డివిజన్‌లో పోలీసుల లాఠీఛార్జి – పలువురు ఎమ్మెల్యేలపై కేసు నమోదు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌ 11: ‌జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. వోటర్లు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో పోలింగ్‌ ‌శాతం తక్కువగా నమోదయ్యింది. గత 15…

విషప్రయోగంతో ప్రజలను మట్టుబెట్టాలని కుట్ర

– మొయినుద్దీన్‌ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి – భారీస్థాయిలో రేసిన్‌ ‌విషం తయారు చేసినట్లు గుర్తింపు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌ 11: అరెస్టైన ఉగ్రవాది డాక్టర్‌ ‌మొయినుద్దీన్‌ ‌విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వొస్తున్నాయి. గుజరాత్‌ ఏటీఎస్‌ ‌బృందం రాజేంద్రనగర్‌ ‌ప్రాంతంలో సయ్యద్‌ ‌మొయినుద్దీన్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. విచారణలో కీలక సమాచారం…

డాక్టర్‌ ఉమర్‌ ‌సూత్రధారిగా గుర్తింపు

– పేలుడులో అమోనియం నైట్రేట్‌ ‌వాడినట్లు అనుమానం – ఎలా పేల్చాడన్న దానిపై ఆరా తీస్తున్న భద్రతా బలగాలు న్యూదిల్లీ,నవంబర్‌11:‌దిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన కారు పేలుడు ఘటనకు చెందిన దర్యాప్తు కొనసాగుతున్నది. సూసైడ్‌ ‌బాంబర్‌ ‌డాక్టర్‌ ఉమర్‌ ఎలా ఆ కారును పేల్చి ఉంటాడని ఆరా తీస్తున్నారు. అయితే అమోనియం నైట్రేట్‌ ‌ఫ్యూయల్‌ ఆయిల్‌ను…

దిల్లీ పేలుడు ఘటనలో 12కు చేరిన మృతుల సంఖ్య

– హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరో ముగ్గురి మృతి – సీసీ టీవీ దృశ్యాల ఆధారంగా కారు గుర్తింపు న్యూదిల్లీ, నవంబర్‌1 1: ‌దిల్లీ నగరాన్ని కుదిపేసిన ఎర్రకోట పేలుడు ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. సోమవారం సాయంత్రం ఎర్రకోట మెట్రో స్టేషన్‌ ‌వద్ద జరిగిన ఈ భయానక పేలుడులో 9మంది అక్కడికక్కడే మృతిచెందగా,…