Category ముఖ్యాంశాలు

కాంగ్రెస్ అరాచకాలను ఓడించిన ప్రజాస్వామ్యం

BRS leader KTR criticizes Modi and Rahul

– చైర్మ‌న్‌, వైస్ చైర్మ‌న్‌లకు కేటీఆర్‌అభినంద‌న‌లు మంచిర్యాల‌, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్ 4: మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికల విజయంపై కేటీఆర్ హర్షం వ్య‌క్తం చేశారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ  కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తున్న అరాచకాలను ఎదిరించి, మున్సిపల్ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి  సాధించిన ఘనవిజయాన్ని ప్రజాస్వామ్య జయకేతనంగా…

బీఆర్‌ఎస్‌ ‌ఖాతాలో ఇబ్రహీంపట్నం, క్యాతన్‌పల్లి

– పట్నం ఛైర్మన్‌గా సుదర్శన్‌ ‌రెడ్డి ఎన్నిక – క్యాతన్‌పల్లి ఛైర్‌పర్సన్‌గా సంధ్యారాణి  – రెండుచోట్లా ఎన్నికకు దూరంగా ఉన్న కాంగ్రెస్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 4:‌ రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీని బీఆర్‌ఎస్‌ ‌కైవసం చేసుకుంది. చైర్మన్‌గా టేకుల సుదర్శన్‌రెడ్డి ఎన్నికయ్యారు. వైస్‌ ‌చైర్‌పర్సన్‌గా భాజపా కౌన్సిలర్‌ ‌ముత్యాల శ్యామలను ఎన్నుకున్నారు. మరోవైపు మంచిర్యాల…

ఖానాపూర్‌ ‌మున్సిపల్‌ ఎన్నిక వాయిదా

– చేతులు ఎత్తే క్రమంలో కౌన్సిలర్ల మధ్య వివాదం – జోగు  రామన్న హౌజ్‌ అరెస్ట్ ‌నిర్మల్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 4:‌ ఖానాపూర్‌ ‌ఛైర్మన్‌ ఎన్నిక నేపథ్యంలో కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. చేతులు ఎత్తే క్రమంలో కౌన్సిలర్ల మధ్య వివాదం నెలకొంది. అధికారులతో ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ ‌కౌన్సిలర్లు వాగ్వాదానికి దిగారు. దీంతో నిర్మల్‌ ‌జిల్లా…

బీహార్ గ్యాంగ్ తలపించేలా కాంగ్రెస్ నాయకుల తీరు

– కేసీఆర్ క్యాంప్ కార్యాలయంపై దాడిని ఖండించిన హరీష్ – ఇది రేవంత్ ఆదేశాలతోనే జరిగింది – గూండాలతో దాడి చేయించడమేనా ప్రజాపాలన హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్ 4: ఉద్య‌మ నాయ‌కుడు, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ క్యాంప్ కార్యాల‌యంపై జ‌రిగిన దాడిని మాజీ మంత్రి, అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు.…

అభివృద్ధి అద్భుతః అనాలి

– భక్తుల విశ్వాసాలను పరిగణనలోకి తీసుకోవాలి – బాసర ఆలయం వద్ద ఈవీలను వాడాలి – 6న అభివృద్ధి పనులకు శంకుస్థాపన – ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 4: బాసర జ్ఞాన స‌ర‌స్వ‌తి ఆలయ అభివృద్ధి అద్భుతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, భక్తుల విశ్వాసాలను గౌరవిస్తూ శాస్త్ర ప్రకారం ఆలయ అభివృద్ధి…

రైతు భరోసా జమకు రంగం సిద్దం 

– పంపిణీ కోసం సుమారు రూ. 2,650 కోట్లు అవసరం – నిధులు సమకూర్చాలని సీఎం రేవంత్‌ ఆదేశం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 3: ‌రాష్ట్రంలోని సాగునీటి అవసరాలు, పెట్టుబడి కోసం ఎదురు చూస్తున్న రైతులకు రేవంత్‌ ‌రెడ్డి ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. యాసంగి సీజన్‌ ‌పెట్టుబడి సాయం కింద అందించే ’రైతు భరోసా’…

మావోయిస్టు పొలిట్ బ్యూరో సభ్యుడు ప్రశాంత్ బోస్ మృతి

రాంచీ, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్ 3: దశాబ్దాల కాలంపాటు అణగారిన వర్గాల విముక్తి కోసం, శ్రామికవర్గ రాజ్య స్థాపన కోసం తన జీవితాన్ని ధారపోసిన మహోన్నత కమ్యూనిస్టు నాయకుడు, సిపిఐ (మావోయిస్టు) కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో సభ్యుడు ప్రశాంత్ బోస్ (75) అలియాస్ కిషన్ దా జార్ఖండ్‌లోని రాంచీలో జైలు కస్టడీలో ఉండగా అనారోగ్యంతో శుక్ర‌వారం…

తెలంగాణ డీఎన్‌ఏలోనే టెక్స్‌టైల్

– మా విజన్‌లో భాగస్వాములు కండి – ఎటెక్స్‌కాన్ సదస్సులో సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 3: నిజాం కాలంలో ప్రపంచం నలుమూలల నుంచి వ్యాపారులు హైదరాబాద్‌కు వచ్చి వస్త్రాలు, ముత్యాలు కొనుగోలు చేసేవారు..టెక్స్‌టైల్ మనకు పరిశ్రమ మాత్రమే కాదు.. జీవనాధారం అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ డీఎన్‌ఏలోనే టెక్స్‌టైల్ ఉందని చెప్పడానికి…

24 ‌నుంచి స్కూళ్లకు వేసవి సెలవులు

– ప్రభుత్వం ఉత్తర్వులు జారీ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఏప్రిల్‌2: ఈ ‌నెలాఖరు నుంచి స్కూళ్లకు సెలవులు ప్రారంభం కానున్నాయి. నెలాఖరులోగా సిలబస్‌ ‌పూర్తి చేసి, పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ ఇప్టపికే ఆదేశాలు ఇచ్చింది. ఎండలు దంచికొడుతున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఊరటనిచ్చే వార్త చెప్పింది. వేసవి సెలవుల షెడ్యూల్‌ను ఖరారు చేసింది. వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలను…