Category ముఖ్యాంశాలు

ఉద్యోగాల సృష్టిక‌ర్త‌లుగా ఎద‌గాలి

– డిజిట‌ల్‌, మౌలిక స‌దుపాయాల్లో భార‌త్ అద్భుత ప్ర‌గ‌తి – ఏఐతో ఉద్యోగాల‌కు ముప్పు -కొలంబియా బిజినెస్ స్కూల్ చ‌ర్చా గోష్ఠిలో కేటీఆర్‌ న్యూయార్క్, ఏప్రిల్ 6: భారతీయ యువత కేవలం ఉద్యోగాల కోసం వెతికేవారుగా కాకుండా, పారిశ్రామికవేత్తలుగా మారి ఉద్యోగాలను సృష్టించేవారుగా ఎదగాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీ రామారావు పిలుపునిచ్చారు.…

అంతరాలు లేని సమాజ నిర్మాణమే లక్ష్యం

– ఇక్క‌డ‌ సభ సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన – రూ.1238 కోట్ల పనులకు శంకుస్థాపన చేశాం – ప్రజలే కేంద్రంగా మా పాలన – ప్రజల ఆలోచనే మా విధానం – పిప్రి బహిరంగ సభలో డిప్యూటీ సీఎం భట్టి ఆదిలాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 6: ఈ రాష్ట్రంలో పుట్టడం పెరగడం మా అదృష్టం…

ఏమి చేసినా ప్రజల కోసమే

– అభివృద్ధిలో అందరినీ కలుపుకునిపోతాం – మా ఎమ్మెల్యేలు లేరని పనులను ఆపం – ప్రజలను ఇబ్బంది పెట్టడం మా అభిమతం కాదు – భట్టి నాటి ‘పీపుల్స్ మార్చ్‌’ హామీల అమలు షురూ – ఆదిలాబాద్ జిల్లాలో రూ.614 కోట్ల పనులji – ఎయిర్ పోర్టు తెస్తున్నాం – పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తాం –…

కోహెడ మార్కెట్ భూమిపై రేవంత్ రెడ్డి కన్ను

– రూ.3 వేల కోట్ల భూమిని అనుయాయులకు కట్టబెట్టే కుట్ర – పండ్ల మార్కెట్ సందర్శనలో మాజీ మంత్రి హరీశ్ రావు ధ్వజం కోహెడ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 6: ఈరోజు ఇక్కడికి రాజకీయాల కోసం రాలేదు.. రైతుల కోసం వచ్చాను.. ఈ సమస్య బీఆర్ఎస్ పార్టీదో కాంగ్రెస్ పార్టీదో కాదు- ఇది రైౖతుల సమస్య అని…

రూ.225 కోట్లతో జ్ఞాన సరస్వతి ఆలయ పునర్నిర్మాణం

– ఆధునికీకరణ పనులకు సీఎం రేవంత్‌ ‌శంకుస్థాపన – ఆలయంలో ప్రత్యేక పూజల నిర్వహణ – మనవడికి అక్షరాభ్యాసం చేయించిన సీఎం నిర్మల్‌/ఆదిలాబాద్,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 6: ‌నిర్మల్‌ ‌జిల్లా బాసరలోని జ్ఞాన సరస్వతి దేవాలయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబ సమేతంగా సోమ‌వారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు సీఎంకు ఘనస్వాగతం పలికారు. ఆలయంలో సీఎం…

అడుగులో అడుగు వేసి.. అధికార పీఠం వరకు..

– భట్టి పీపుల్స్ మార్కు మూడేళ్లు – ప్రజా సమస్యలే దిక్సూచిగా సాగిన పాదయాత్ర – పాదయాత్ర జ్ఞాపకాలు, ప్రజా పాలన లక్ష్యాలతో డిప్యూటీ సీఎం భట్టి  సందేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 4: తెలంగాణలో ప్రజా సమస్య ల పరిష్కారమే లక్ష్యంగా చేపట్టి న ‘పీపుల్స్ మా ర్స్’ పాదయా త్రకు మూడేళ్లు పూర్తైన…

దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదు

– సీట్లు కోల్పోతామన్న వాదనలో అర్థం లేదు – కేరళ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ తిరువనంతపురం, ఏప్రిల్‌ 4: ‌జనాభా నియంత్రణతో దక్షిణాది రాష్ట్రాలు లోక్‌సభ స్థానాలు కోల్పోతాయంటూ చేస్తున్న వాదనల్లో నిజం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  స్పష్టం చేశారు. కొందరు కావాలనే ఈ వాదనను తెరపైకి తెచ్చారని అన్నారు. కేరళ అసెంబ్లీ…

గజ్వేల్‌లో అగ్గి రాజేసిన సిఎం ఫొటో వివాదం

– కేసీఆర్ క్యాంప్ ఆఫీస్‌లోకి  దూసుకెళ్లిన కాంగ్రెస్ శ్రేణులు – సీఎం రేవంత్ రెడ్డి ఫొటో ఏర్పాటు – ఇది ప్రజాస్వామ్యంపై దాడి : హరీశ్ రావు – సీఎం రేవంత్ రెడ్డి గౌరవం కాపాడేందుకే : డిసిసి ప్రెసిడెంట్ ఆంక్షారెడ్డి – క్యాంపు కార్యాలయంపై దాడికి నిరసనగా బీఆర్ఎస్ ర్యాలీ సిద్దిపేట, ప్రజాతంత్ర, ఏప్రిల్…

కాంగ్రెస్ అరాచకాలను ఓడించిన ప్రజాస్వామ్యం

BRS leader KTR criticizes Modi and Rahul

– చైర్మ‌న్‌, వైస్ చైర్మ‌న్‌లకు కేటీఆర్‌అభినంద‌న‌లు మంచిర్యాల‌, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్ 4: మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికల విజయంపై కేటీఆర్ హర్షం వ్య‌క్తం చేశారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ  కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తున్న అరాచకాలను ఎదిరించి, మున్సిపల్ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి  సాధించిన ఘనవిజయాన్ని ప్రజాస్వామ్య జయకేతనంగా…