Category ముఖ్యాంశాలు

తుపాకీ సిద్ధాంతం ఇక చెల్లదు..

Maoist Leaders

జనజీవన స్రవంతిలోకి రావడమే మార్గం! ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మావోయిస్టు మాజీ అగ్రనేతల కీలక భేటీ రివార్డులు, ఇల్లు, ఉద్యోగంపై సీఎం హామీ.. త్వరలో బహిరంగ లేఖ విడుదల: మాజీ మావోయిస్టు దేవ్‌జీ సంచలన వ్యాఖ్య‌లు హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 27 : రాష్ట్ర  రాజకీయ చరిత్రలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. మావోయిస్టు పార్టీ…

Excise Constable Transfers | త్వ‌ర‌లోనే ఎక్సైజ్ కానిస్టేబుళ్ల బదిలీలు

Excise Constable Transfers

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ రిటైర్డ్ ఉద్యోగుల స‌హాయం ఒక‌రోజు పింఛ‌ను మొత్తం రూ.2.80ల‌క్ష‌లు అంద‌జేత‌ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌,  ఫిబ్రవరి 27  : విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ శాఖ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ అండగా నిలిచింది. అసోసియేషన్ సభ్యులు తమ ఒక రోజు పెన్షన్…

పేద‌లే మా ప్ర‌భుత్వ పేటెంట్‌

– వెలుగుమెట్ల‌లో 2023లో ఇళ్లు కూల‌గొట్టింది బీఆర్ఎస్‌ ప్ర‌భుత్వ‌మే – బాధితుల‌కు ఇంటి స్ధ‌లం, ఇళ్లు ఇచ్చే బాధ్య‌త మాది – కేసీఆర్ అండ్‌ కో విష ప్ర‌చారం – వ‌రుస ఎన్నిక‌ల్లో ఓడిపోతున్నా మారని బీఆర్ఎస్ వైఖ‌రి – కాళేశ్వ‌రం ప్రాజెక్టులో బీఆర్ఎస్ అవినీతికి బీజేపీ స‌హ‌కారం – కేసీఆర్‌ అసెంబ్లీకి రావాలి –…

భూభార‌తి పేరుతో కాంగ్రెస్ మార్క్ అవినీతి

– రెవెన్యూ వ్య‌వ‌స్థ‌ను భ్ర‌ష్టు ప‌ట్టించారు – నిషేధిత భూముల‌ను ఆన్‌లైన్‌లో పెట్ట‌డంలేదు – హైకోర్టు మొట్టికాయ‌లు వేసినా ఫ‌లితం లేదు – ఎల్ఆర్ఎస్ పేరుతో ముక్కుపిండి వ‌సూళ్లు – మాజీ మంత్రి హ‌రీష్‌రావు విమ‌ర్శ‌ సిద్దిపేట‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 26: రెవెన్యూ సదస్సుల పేరిట రైతులు పెట్టుకున్న 8.68 లక్షల దరఖాస్తులను పది నెలలైనా…

‘భారతీయ విద్యాభవన్‌ ‌తరహాలో స్కూళ్లు

– మౌలిక వసతులతో పాటు..బ్రేక్‌ఫాస్ట్ ‌- విజయ డెయిరీ ద్వారా అవసరమైన పాల సరఫరా – రవాణా కోసం ఎలక్ట్రిక్‌ ‌బస్సుల వినియోగం – ప్రైవేట్‌ ‌స్కూళ్ల ఫీజులకు కళ్లెం వేసేలా చర్యలు – విద్యారంగంపై సమీక్షలో సిఎం రేవంత్‌ ‌కీలక ఆదేశాలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 26: కోర్‌ అర్బన్‌ ‌రీజియన్‌లో ప్రభుత్వ స్కూల్స్‌లో…

రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసమే ఇళ్ల తొలగింపు

– పేదల కోసం సుప్రీం కోర్టుకైనా వెళ్లి కొట్లాడతాం – మా ప్రభుత్వంలో ఇళ్లు కట్టిస్తాం.. కేసీఆర్‌ మాట ఇచ్చారు – బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ – ఖమ్మం భూదాన్ భూముల బాధితులకు భరోసా ఖమ్మం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 26 : ‘దలకు ఇళ్లు కట్టించి ఇవ్వాల్సింది పోయి ఉన్న ఇళ్లను కూల్చివేయడమేనా ఇందిరమ్మ…

పెద్దల కోసం పేదలు బ‌లి!

– రూ.500 కోట్ల భూదాన్ భూములు – అస‌లు భూదాన్ భూములు 62ఎక‌రాలు –  కానీ 31 ఎక‌రాలు మాత్ర‌మే ప్ర‌స్తావించ‌డం విశేషం – మిగిలిన 31 ఎక‌రాలు ఓ మంత్రి బంధువుల క‌బ్జాలో.. – పుష్క‌ర‌కాలంగా అధికార్ల నిర్ల‌క్ష్యం – తుమ్మ‌ల‌-పొంగులేటి మధ్య కూల్చివేతల చిచ్చు – ఖమ్మంలో రోజుకొక ఉత్కంఠ ఖమ్మం, ప్రజాతంత్ర,…

భూదాన్ భూముల్లో ఇళ్లన్నీ నేలమట్టం

– రెండో రోజూ కొనసాగింపు ఖమ్మం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25: ఖమ్మం నగర శివారు వెలుగుమట్ల రెవెన్యూ పరిధి లోని 147,148,149 సర్వే నెంబర్లలో దాదాపు 21 ఎకరాల 7 కుంటల భూదాన్ భూముల ఆక్రమణల తొలగింపు బుధవారం కూడా జరిగింది. రెవెన్యూ, పోలీసులు, మున్సిపల్ అధికారుల పర్యవేక్షణలో మంగళవారం కూల్చ‌గా మిగిలిన ఇళ్లన్నింటినీ బుధవారం…

స్పీకర్ కోర్టులో మరో ఇద్దరి భవితవ్యం

– కడియం, దానంలపై తుది విచారణ – 27, 28వ తేదీల్లో విచారణకు సిద్ధం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల వ్యవ హారం కీలక దశకు చేరుకొన్నది. ఇప్పటికే 8 మంది విషయంలో స్పీకర్ స్పష్టమైన తీర్పును ఇచ్చారు. వీరు పార్టీ మారినట్లు ఆధారాలు లేవని తీర్పును ఇచ్చారు. ఇప్పుడు మరో…