Category ముఖ్యాంశాలు

పోలీసుల రుణం తీర్చుకోలేనిది

– వారంటే సమాజానికి ఒక నమ్మకం, భరోసా – దేశానికే ఆదర్శంగా తెలంగాణ పోలీసు శాఖ – ఘనంగా పోలీస్‌ ‘ఫ్లాగ్‌ డే’ – విధి నిర్వహణలో అమరులైనవారికి సీఎం శ్రద్ధాంజలి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 21: విధి నిర్వహణలో ప్రాణాలను సైతం పణంగా పెట్టాల్సి వచ్చినా వెనుకడుగు వేయని సమాజ సేవకుడు పోలీస్‌ అని,…

పౌర హక్కులే కాదు ..బాధ్యతలూ కలిగివుండాలి

  కానిస్టేబుల్ ప్రమోద్ పై దాడి జరుగుతున్న సమయంలో   పౌరులు స్పందించి, కానిస్టేబుల్ ప్రాణాలను కాపాడి ఉంటే, రియాజ్ పోలీసులకు సకాలంలో చిక్కి, అతనిపై చట్టపరమైన విచారణ మాత్రమే జరిగి ఉండేది. తద్వారా, రియాజ్ మరణానికి దారితీసిన ఎన్కౌంటర్ వంటి పరిస్థితిని నివారించగలిగే వారేమో..! పౌరుల నిర్లక్ష్యం, సామాజిక బాధ్యత పట్ల లోపించిన స్పృహ ఒక ప్రాణాన్ని…

కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడు రియాజ్ ఎన్కౌంటర్!

నిజామాబాద్, ప్రజాతంత్ర : నిజామాబాద్‌ కానిస్టేబుల్‌ ప్రమోద్‌ హత్య కేసులో సంచలనం చోటుచేసుకుంది. హత్య కేసులో నిందితుడుగా ఉన్న రియాజ్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఆదివారం సారంగాపూర్‌ దగ్గర పట్టుబడిన రియాజ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు వైద్యపరీక్షల కోసం హాస్పిటల్‌కు తరలించారు.అయితే హాస్పిటల్‌ నుంచి ఎలాగైనా తప్పించుకోవాలనుకున్న రియాజ్ కానిస్టేబుల్ నుంచి…

దీపావళి పర్వదిన శుభాకాంక్షలు

దీపం ఇంటికి వెలుగునిస్తుంది .. మానవత్వం ఆరోగ్యకర సమాజానికి వెలుగునిస్తుంది ద్వేషాన్ని విడనాడుదాం..సోదరభావాన్ని చాటిచెప్పుదాం దీపావళి శుభాకాంక్షలు.. -ప్రజాతంత్ర

సోను, సతీష్‌ ముఠాను బహిష్కరిస్తున్నాం

– ఈ విప్లవ ద్రోహలకు ప్ర‌జ‌లు శిక్ష విధించాలి – విప్లవోద్యమానికి ఓటమి ఉండదు – మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్‌ గడ్చిరోలి, అక్టోబర్‌ 19 : మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ, పొలిట్‌బ్యూరో సభ్యుడు సోను, దండకారణ్య స్పెషల్‌ జోన్‌ కమిటీ సభ్యుడు వివేక్‌, డీజీ ఎస్‌జెడ్‌సీ ప్రత్యామ్నాయ సభ్యురాలు దీప,…

చిన్న అవకతవక కూడా జరగొద్దు

– ప్రజల వ్యతిరేకతను మూటకట్టుకోవద్దు – లైసెన్స్‌డ్‌ సర్వేయర్లకు మంత్రి పొంగులేటి సూచన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 19: చిన్న అవకతవక కూడా జరగకుండా, ప్రజల వ్యతిరేకతను కొనితెచ్చుకోకుండా ప్రజా ప్రభుత్వ ఆలోచనలకనుగుణంగా చిత్తశుద్దితో పనిచేయాలని రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎంపికైన సర్వేయర్లను కోరారు. మీరు ఈ లైసెన్స్‌లు…

ఈ గ‌డ్డపై ప్రతీ పోరాటం భూమి చుట్టూ జరిగిందే

– ‘ధరణి’తోనే బీఆర్‌ఎస్‌ మట్టికరిచింది – బాధ్యతగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలి – సర్వేయర్లకు లైసెన్సుల పంపిణీలో సీఎం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 19: మనమంతా భూమిని కన్న తల్లిలా భావిస్తాం.. భూ యజమానుల హక్కులను కాపాడి భూ సరిహద్దులను నిర్ణయించే బాధ్యత మీపై పెట్టబోతున్నాం.. మీరు తప్పు చేస్తే మీకే కాదు..…

గాంధీ అన్న‌ది దేశానికి పర్యాయ పదం

– దేశం కోసం ప్రాణాలర్పించిన గాంధీ కుటుంబం – రాజీవ్‌ సద్భావన యాత్ర సంస్మరణలో సీఎం రేవంత్‌ – మాజీ మంత్రి సల్మాన్‌కు రాజీవ్‌ సద్భావన అవార్డు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 19: దేశ సమగ్రతను కాపాడేందుకు ఆనాడు రాజీవ్‌ గాంధీ సద్భావన యాత్ర చేశారని, ఆయన స్ఫూర్తిని కొనసాగించేందుకు నేడు మనమందరం ఈ కార్యక్రమాన్ని…

తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగులపై చర్యలు

– త్వరలోనే చట్టం తెస్తాం – ఉద్యోగుల జీతాల్లో కోత విధిస్తాం – ఆ మొత్తాన్ని తల్లిదంద్రులకు అందచేస్తాం – తెలంగాణ రైజింగ్‌లో భాగస్వాములు కండి – సీఎం రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌18: ‌నిస్సహాయకులకు సహాయం అందించడమే మన బాధ్యత అని  గ్రూప్‌-2 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. తల్లిదండ్రులు, పుట్టి పెరిగిన…