Category ముఖ్యాంశాలు

ప్రభుత్వం పేదల పక్షపాతి

– అర్హులందరికీ ఇందిర‌మ్మ ఇళ్లు – నేల‌ప‌ట్ల గ్రామాభివృద్ధి కోసం రూ.6.31కోట్లు – ధ‌ర్మతండాకు రూ.5.95 కోట్లు – రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి ఖమ్మం, కూసుమంచి, ప్రజాతంత్ర, అక్టోబర్ 21: పేదల పక్షపాతిగా ప్రజా ప్రభుత్వం పని చేస్తున్నదని రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌరసంబంధాల, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి…

గెలిచిన వారు ఏ పార్టీలో ఉన్నారో ?

– దానం నాగేందర్‌ ‌స్టార్‌ ‌క్యాంపెయిన‌ర్‌ ఎలా అవుతారు – ఖైరతాబాద్‌ ‌బస్తీ దవాఖానను పరిశీలించిన ‌కెటిఆర్‌ -‌ ప్రభుత్వ వైద్యానికి సుస్తీ పట్టిందని విమర్శ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌ 21: ‌పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేక పోతున్నారని.. వాళ్ళకి సిగ్గనిపించడం లేదా అని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ప్రశ్నించారు. స్పీకర్‌ ‌దగ్గర…

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికకు ముగిసిన నామినేషన్ల గడువు

– 150కిపైగా నామినేషన్లు – 100 మార్కును దాటిన అభ్యర్థుల సంఖ్య హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 21: జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ ఉప ఎన్నిక నామినేషన్ల గడువు మంగళవారం సాయంత్రంతో ముగిసింది. చివరి రోజున పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. 150కిపైగా నామినేషన్లు దాఖలవగా అభ్యర్థుల సంఖ్య 100 మార్క్‌ను దాటింది. మూడు గంటల తర్వాత గేటు…

ప్ర‌భుత్వానికి అనుగుణంగా అధికార్లు ప‌నిచేయాలి

– వేలాదిమందికి ఉద్యోగాలు క‌ల్పిస్తున్న సీఎం – విజ‌న్ వున్న ముఖ్య‌మంత్రి  రేవంత్‌రెడ్డి – సోషల్ వెల్ఫేర్ శాఖ మంత్రి ఆడ్లూరి లక్ష్మణ్ – కొత్త ఏఎస్‌డ‌బ్ల్యూఓలకు నియామ‌క‌ పత్రాలు హైదరాబాద్, అక్టోబర్ 21: బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ఏకైక లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పని చేస్తున్నారని, ఆయ‌న అవలంబిస్తున్న ఫ్రెండ్లీ గవర్నమెంట్…

ప్రమోద్‌ ‌కుటంబానికి అండగా ఉంటాం

– బాధిత కుటుంబాన్ని పరామర్శించిన పోలీసు బాస్‌ – అంకితభావంతో పనిచేసే పోలీసును కోల్పోయాం – రియాజ్‌ ఎన్‌కౌంటర్‌పై విచారణ – హాస్పిటల్‌లో గాయపడ్డ ఆసిఫ్‌కు పరామర్శ – డీజీపీ శివ‌ధ‌ర్ రెడ్డి నిజామాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌21: విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సీసీఎస్‌ ‌కానిస్టేబుల్‌ ‌ప్రమోద్‌ ‌కుమార్‌ ‌కుటుంబానికి అండగా ఉంటామని డీజీపీ శివధర్‌రెడ్డి తెలిపారు. నిజామాబాద్‌లోని…

తేమ పేరిట ధరలో తేడా చేస్తే సహించం

– పత్తి కొనుగోళ్లకు పటిష్ట కార్యాచరణ – మద్దతు ధర పెంపుపై పార్లమెంటులో రాహుల్‌తో కలిసి పోరాటం – గోల్‌ తండాలో సీసీఐ సెంటర్‌ ప్రారంభోత్సవంలో మంత్రి తిరుమలాయపాలెం, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 21: భారీ వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయిన పత్తి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం పటిష్ట కార్యాచరణను అమలు చేస్తున్నదని రెవెన్యూ, గృహ నిర్మాణం,…

అదుపులేని బంగారం ధరలు

– తులం మరో రూ.3వేలు పెరుగుదల హైదరాబాద్‌, అక్టోబర్‌ 21: బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. క్రితం రోజుతో పోలిస్తే పసిడి ధర మంగళవారం దాదాపు రూ.3వేలు పెరిగింది. హైదరాబాద్‌ మార్కెట్‌లో 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.1.34 లక్షలు దాటింది. అటు వెండి ధర కూడా కేజీ దాదాపు రూ.4వేలు…

అనూహ్యమైన ప్రగతి

– పనితీరులో దూసుకుపోతున్న హెచ్‌ఎండీఏ -వేగవంతంగా బిల్డింగ్‌, లేఔట్‌ల అనుమతులు – రికార్డు స్థాయిలో రూ.1225 కోట్ల ఆదాయం – గత ఏడాది తో పోలిస్తే 137 శాతం పెరిగిన అనుమతులు – 9 నెలల్లోనే 88 లక్షల చ.మీకు పైగా బిల్ట్‌ అప్‌ ఏరియాకు అనుమతి – ఫైళ్ళ పరిష్కారానికి నిరంతర పర్యవేక్షణ హైదరాబాద్‌,…

‘ఆపరేషన్‌ సిందూర్‌’కు రాముడే స్ఫూర్తి

– ఆయోధ్యలో రామాలయం నిర్మాణం తర్వాత రెండో దీపావళి – ప్రజలకు దీపావళి శుభాకాంక్షలతో ప్రధాని మోదీ లేఖ న్యూదిల్లీ, అక్టోబర్‌ 21: ’అయోధ్యలో రామాలయం నిర్మించిన తర్వాత ఇది రెండో దీపావళి.. ధర్మాన్ని కాపాడాలని శ్రీరాముడు మనకు బోధించాడు.. అన్యాయాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని ఇచ్చాడు.. ఆపరేషన్‌ సిందూర్‌కు శ్రీరాముడే స్ఫూర్తి అని ప్రధాని నరేంద్ర…