Prajatantra Desk

Prajatantra Desk

మొక్క‌ల పెంప‌కానికి న‌డుం బిగించాలి: కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి

న్యూ దిల్లీ, ప్ర‌జాతంత్ర‌, జూన్ 5:  కర్బన  ఉద్గారాలు మొదలు, ప్లాస్టిక్ వాడకం సహా అనేక కాలుష్య కారకాలను తగ్గించుకుంటూనే చెట్ల పెంపకానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని, పర్యావరవరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో భాగం చేసుకోవాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం…

మహిళా, శిశు సంక్షేమానికి నిపుణులతో అడ్వైజరీ కమిటీ

Minister Seethakka

బాలికల రక్షణ కోసం స్నేహ కమిటీలు ఏర్పాటు చేస్తాం.. అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలను నిర్మిస్తాం మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సీత‌క్క‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 5 :  మహిళా శిశు సంక్షేమం కోసం నిపుణులతో ఒక అడ్వైజరీ కమిటీ నియమిస్తామని మ‌హిళా శిశు సంక్షేమ‌శాఖ మంత్రి ధ‌న‌స‌రి సీత‌క్క అన్నారు. నిపుణుల‌ సలహాలు…

జీవవైవిధ్య క్షీణత అత్యంత ప్రమాదకరం

అటవీ నిర్మూలన కార్యకలాపాలను ఆపాలి  సిపిఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎంపీ సయ్యిద్ అజీజ్ పాషా హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 5 :  ప్రపంచ వ్యాప్తంగా అటవీ, జీవవైవిధ్య, విస్తృత పర్యావరణ క్షీణత అత్యంత ప్రమాదకరమ‌ని సిపిఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎంపీ సయ్యిద్ అజీజ్ పాషా తెలిపారు. గ్లోబల్ వార్మింగ్‌ లో ప్రపంచంలోనే భారతదేశం…

ఉద్యోగులు, మ‌హిళ‌ల‌కు గుడ్ న్యూస్

ఉద్యోగులకు ఒక డీఏ, హెల్త్ కార్డులు ఇవ్వాలని నిర్ణయం పెండింగ్ బిల్లులు చెల్లింపు ములుగులో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి గ్రీన్ సిగ్నల్ అంగన్వాడీల రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.2 లక్షలకు పెంపు రాష్ట్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు.. భేటీలో మంత్రులు పొంగులేటి, పొన్నం, వివ‌రాలు వెల్ల‌డించిన డిప్యూటీ సీఎం, ఆర్థిక‌శాఖ మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌ హైదరాబాద్, ప్రజాతంత్ర,…

 మ‌రో అగ్ర‌నేత‌ను కోల్పోయిన మావోయిస్టులు

– ఎన్‌కౌంటర్‌లో కేంద్ర క‌మిటీ స‌భ్యుడు  సింహాచలం మృతి – నంబాల త‌ర్వాత నెల‌లోపే మ‌రో కీల‌క నేత‌ హ‌తం – మ‌రికొంద‌రు మావోయిస్టులు మృతి? – వ‌రుస దెబ్బ‌ల‌తో ప‌త‌న ప‌థంలో మావోయిస్టులు – సింహాచ‌లంపై రూ.కోటి రివార్డు:  పోలీసులు రాయ్‌పూర్‌,‌జూన్‌5: ‌మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌ ‌రాష్ట్రం బీజాపూర్‌ ‌జిల్లాలో…

ఇట్లు..నీ ప్రేయసి

ఒక మొరటబ్బాయిని ప్రేమించి, ప్రేమలో తనే ముందడుగు వేసి, ఉత్తరాల ద్వారా దానిచుట్టూ ఒక మిస్టరీ సృష్టించి, రక్తి కట్టించి, పెళ్ళి చేసుకుని శుభం కార్డు వేయించుకుని, జీవితాన్ని మనసారా ఆహ్వానిస్తూ, తనువారా అనుభవిస్తూ, వొచ్చే అవాంతరాలను, కల్లోలాలను ఛాతీ ఒడ్డి ఎదుర్కొంటూ తన వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటూ తన వైవాహిక బంధానికి మరక అంటకుండా కాపాడుకున్న…

ఇంటిముందే రెండు పూలదండలతో…

తొలి మలి దశల తెలంగాణ ఉద్యమానికి అందివచ్చిన చైతన్యశీలి ఆమె. సామాజిక సాహిత్య రంగాల మీద ప్రేమ, వాటి మేలు కోసం గట్టిగా పని చేయాలనే పట్టుదల ఆమె స్వభావం. నిర్భీతి ఆమెలోని మరొక సుగుణం. తెలంగాణ సమాజం మీద తనదైన సంతకం చేసిన రచయిత, సామాజిక కార్యకర్త తిరునగరి దేవకీదేవితో ముఖాముఖి.. -కె.ఎన్‌.మల్లీశ్వరి  …

మధురమైన కవన చంద్రికలు

-కోట దామోదర్‌ కవిత్వం చదివితే పాఠకుని మనస్సులో అంతవరకూ అలుముకున్న అస్పష్టత చెరిగిపోయేలా ఉండాలి. అలాంటి కవిత్వం పురుడు పోసుకొని మహోజ్వలంగా విరబూసేందుకు కవి మనుసులో క్షీరసాగరమధనం జరిగినట్లుగా భావమథనం జరిగితేగానీ ఆ కవిత్వం పాఠకులను నూరు శాతం మెప్పించి తీరుతుంది. ఇటీవల ‘‘మహతీ  సాహితీ కవిసంగమం’’, కరీంనగరం వారి ‘‘ధనుర్మాస కవితోత్సవం 2024-25’’ సందర్భంగా…

శబ్ద విస్ఫోటనం

నిఖార్సైన నిశ్శబ్దంలో ఏ నిశ్శబ్దపు తునకా రాలిపడలేని శూన్య వాతావరణంలో నన్ను నేను వింటాను ఒడ్డును ఒరుసుకునే సముద్రపు అలల రాపిడి వింటాను చెట్టు కొమ్మపై వాలే పిట్ట చప్పుడు వింటాను లేత సూర్య కిరణాలు ఇంట్లోకి జొరబడే అలికిడి వింటాను సవన్నా మైదానంలో పరుగులు పెట్టే బాల్యం కేరింతలు వింటాను ధార కట్టిన కన్నీళ్లను…

రాష్ట్రాభివృద్ధికి నిర్మాణ రంగం వెన్నెముక

రాష్ట్రాభివృద్ధికి వెన్నెముకగా ఉన్న నిర్మాణ రంగాన్ని ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా ప్రోత్సహిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. “గ్రేటర్ ఈస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్(జీఈబీఏ)” యువజన విభాగం ఆధ్వర్యంలో నాగోల్ ఎక్స్ రోడ్డులోని హోటల్ జూబ్లీ పార్క్ లో ఏర్పాటు చేసిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా…