Prajatantra Desk

Prajatantra Desk

వృద్ధిరేటులో తెలంగాణ వెనుకబాటు..

ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి  నిదర్శనం మాజీ మంత్రి హరీష్‌ ‌రావు విమర్శలు దేశీయ వృద్ధిరేటుతో పోలిస్తే రాష్ట్రం చాలా వెనుకబడి ఉందని, దేశవ్యాప్తంగా సగటు జీఎస్టీ వృద్ధిరేటు 10 శాతం ఉందని హరీస్‌ ‌రావు పేర్కొన్నారు. 2024-25లో రాష్ట్రం కేవలం 5.1 శాతం వృద్ధి సాధించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జీఎస్టీ వృద్ధి 12.3 శాతమన్న అసెంబ్లీలో భట్టి విక్రమార్క వ్యాఖ్యలు అవాస్తవమని తేలాయి. ఆర్థిక మంత్రి…

ఏడాది పాటు బిఆర్ఎస్ సిల్వర్‌ ‌జూబ్లీ ఉత్సవాలు

KTR

తెలంగాణలో 25 ఏళ్లు పూర్తిచేసుకున్న పార్టీలు టిడిపి, బిఆర్‌ఎస్‌ లే.. ప్రధాన ప్రతిపక్ష పాత్రను బాధ్యతగా పోషిస్తున్నాం సెంట్రల్‌ ‌వర్సిటీ భూములపై విద్యార్థులే పోరాడారు కెసిఆర్‌పై కేసులు ఎలా పెట్టాలన్న ఆలోచనలో ప్రభుత్వం మీడియా చిట్‌చాట్‌లో బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కెటిఆర్‌ ‌తెలుగునాట విజయవంతంగా 25 ఏండ్లు పూర్తి చేసుకున్న రెండు పార్టీలు బీఆర్‌ఎస్‌, ‌టీడీపీ మాత్రమే అని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌…

విద్యారంగంపై ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ…

యూనివర్సిటీలో ఖాలీ పోస్టుల భర్తీకి చర్యలు ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో ఖాలీగా ఉన్న లెక్చరర్ పోస్టులలో 50 శాతం ఖాలీల భర్తీకి చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడం ద్వారా విద్యారంగంపై ఆయనకున్న శ్రద్దను సూచిస్తుందని ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు అన్నారు. రాష్ట్రంలో ఏ రంగంలో ఎలాంటి సమస్యలు వొచ్చినా తక్షణమే స్పందించి తగు…

మరింత సమర్థవంతంగా ప్రభుత్వ సేవలు

10 నుంచి రిజిస్ట్రేష‌న్ల‌కు స్లాట్ బుకింగ్ ప్ర‌యోగాత్మ‌కంగా 22 స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో అమలు చ‌ట్ట‌స‌వ‌ర‌ణ తో డ‌బుల్ రిజిస్ట్రేష‌న్ కు చెక్‌ రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు సమర్థవంతంగా, వేగవంతంగా, పారదర్శకంగా, అవినీతిరహితంగా మెరుగైన సేవలను అందించేందుకు సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలను ఆధునీకరిస్తున్నామ‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, స‌మాచార పౌర‌సంబంధాల‌ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగానే డాక్యుమెంట్…

గాంధీయవాద సిద్ధాంతాలకు అనుగుణంగా కాంగ్రెస్ విధానం..

బిజెపికి దేశ అభివృద్ధి కన్నా అధికారంపైనే మక్కువ సీడబ్ల్యూసీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అహ్మదాబాద్ వేదికగా సీడబ్ల్యూసీ సమావేశం జరుగుతున్నాయి. ఆరు దశాబ్ధాల తర్వత గుజరాత్‌లో ఏఐసీసీ అత్యున్నత సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాలకు దేశవ్యాప్తంగా ఉన్న 2000 మంది వరకు ప్రముఖ నేతలకు ఆహ్వానం అందింది. మంగళవారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశంలో 7 కీలక…

సర్దార్ పటేల్ సిద్ధాంతాలకు ఆర్ఎస్ఎస్ విరుద్ధం

స్వాతంత్ర్య పోరాటంలో ఆర్ఎస్ఎస్  ఎలాంటి పాత్ర పోషించలేదు   కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సర్దార్ వల్లభాయ్ పటేల్ సిద్ధాంతాలు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు పూర్తిగా విరుద్ధం అని  కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ స్మారకంలో మంగళవారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ ) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణ, రాబోయే ఎన్నికల…

దిల్‌సుఖ్‌ ‌నగర్‌ ‌పేలుళ్ల ముష్కరులకు ఉరిశిక్ష

ఎన్‌ఐ ‌కోర్టు తీర్పును సమర్థించిన తెలంగాణ హైకోర్టు అప్పీల్‌ను తిరస్కరిస్తూ.. ఉరిశిక్ష వేసిన న్యాయస్థానం ‌దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్‌సుఖ్‌నగర్‌ ‌బాంబు బ్లాస్ట్ ‌కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసులో నిందితులను దోషులుగా నిర్ధారించిన హైకోర్టు.. వారు వేసిన పిటిషన్‌ను డిస్మిస్‌ ‌చేసింది. ఈ కేసులో ప్రమేయం ఉన్న ఐదుగురు దోషులకు…

దిల్ సుఖ్ నగర్ పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు తీర్పును హర్షణీయం..  

12 ఏళ్లుగా నిరీక్షిస్తున్న బాధిత కుటుంబాలకు సరైన న్యాయం ఉగ్రవాదంపై జీరో టోలరెన్స్ విధానంతో మోదీ ప్రభుత్వం కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి దిల్‌సుఖ్‌నగర్ జంట బాంబు పేలుళ్ల ఘటనపై తెలంగాణ హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని, . మారణహోమాన్ని సృష్టించిన ఉగ్రవాదులకు ఉరే సరైన శిక్ష అని తెలంగాణ అత్యున్నత న్యాయస్థానం పేర్కొనడం ప్రజాస్వామ్యంలో హింస, ఉగ్రవాదానికి…

హైదరాబాద్‌ ‌జవహర్‌ ‌బాల్‌ ‌భవన్‌ ‌ను పునరుద్ధరించండి..

ఒకప్పుడు గొప్ప సంస్కృతికి నిలయంగా, విద్యా కేంద్రంగా పేరు గాంచిన హైదరాబాద్‌, ఇప్పుడు తన అత్యంత ప్రియమైన సంస్థలలో ఒకటి అయిన జవహర్‌ ‌బాల్‌ ‌భవన్‌ ‌నిశ్శబ్దంగా నశించడాన్ని చూస్తోంది. నాంపల్లిలోని పబ్లిక్‌ ‌గార్డెన్స్ ‌మధ్యలో ఉండే ఈ ప్రతిష్ఠాత్మక కేంద్రాన్ని దశాబ్దాల క్రితం భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ప్రారంభించారు. ఈ సంస్థ…

తెలంగాణ హామీలు,ఆంధ్రకు ప్రత్యేక హోదా గతి ఏమిటి?

‘‘ రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడి తెలుగు వారు సమైక్యం కావడానికి కృషి చేయాలని జనధర్మలో 43 ఏళ్ల కిందట 1989 సంపాదకీయంలో ఆచార్య రాసిన అంశాలు. విచిత్రమేమంటే 2014లో పార్లమెంట్‌ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చట్టాలలో అనేకానేక విషయాలు అమలు చేయడం లేదు. పార్లమెంట్‌ నిర్ణయానికి వ్యతిరేకంగా భద్రాచలం పరిసరాల్లో ఏడు గ్రామాలను అన్యాయంగా…