Prajatantra Desk

Prajatantra Desk

రాష్ట్రంలో రెండు రోజులు వర్షాలు

ఉరుములు, మెరుపులతో పడే అవకాశం భారత వాతావరణ విభాగం హెచ్చరికలు ‌హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏ‌ప్రిల్‌ 19 :‌తెలంగాణలో రానున్న రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ శనివారం హెచ్చరించింది. క్యుములోనింబస్‌ ‌మేఘాల ప్రభావంతో మధ్యాహ్నం 2 గంటల తర్వాత వాతావరణంలో అకస్మాత్తుగా మార్పులు చోటుచేసుకోనున్నట్లు  తెలిపింది.…

ఉద్యమకారులను గుర్తించాల్సిందే..

ప్రజా ఉద్యమాలతోనే  తెలంగాణ సాధ్యమైంది.. న్యాయమైన కోరికలను ప్రభుత్వం పరిష్కరించాలి తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు కార్డులివ్వాలి టీజేఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం నాటి ఉద్యమ జ్ఞాపకాలను సెలెబ్రెట్ చేసుకోవాలని పిలుపు జూన్ 2వ తేదీ లోపు కమిటీని ప్రకటించాలి లేనిపక్షంలో భిక్షాటన చేసిన ఉద్యమకారులను ఆదుకుంటాం హెచ్చరించిన తెలంగాణ ఉద్యోమకారుడు గొల్లపల్లి నాగరాజు హైదరాబాద్,…

రాష్ట్ర యువతకు అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలు

తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు రెండు ప్రముఖ జపనీస్ సంస్థలతో ఒప్పందాలు సాఫ్ట్‌వేర్, ఇంజనీరింగ్, స్కిల్డ్ వర్కర్ రంగాల్లో అవకాశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 19:  తెలంగాణ యువతకు అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలను విస్తరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. కార్మిక ఉపాధి శిక్షణ శాఖ ఆధ్వర్యంలోని తెలంగాణ ఓవర్సీస్ మాన్‌పవర్ కంపెనీ…

అప్పటి ఆవకాయ తొక్కులు ఇంట్లోనే తయారీ, తెలంగాణా గృహిణి రెండు రోజుల కృషి, యేడాదంటా భోజన ఖుషీ

కాకతీయ కలగూర గంప – 29 మామిడి కాయలను చిన్న భాగాలుగా చేసే ప్రత్యేక కత్తిపీట  నిన్ననే నాభార్యామణీ, ఈ శీర్షిక సహ రచయిత్రి (చంద్రకీర్తి) వంట మనిషి తోడుగా నూతన సంవత్సర కానుకగా ఆవకాయ పచ్చడ్ల తయారీ కార్యక్రమం చేపట్టింది. మొత్తానికి సాయంత్రం వరకు నాలుగు రకాలు చేయడంతో జయప్రద ముగింపు పలికింది. రాత్రి…

జై బాపు, జై భీం, జై సంవిధాన్…

ప్రగతిశీల భారత్ సైద్ధాంతిక పునాది భారత జాతీయ కాంగ్రెస్ ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’ అనే కొత్త నినాదాన్ని ఆవిష్కరించింది – ఇది అహింస, సామాజిక న్యాయం రాజ్యాంగ సూత్రాల పరిరక్షణ ప్రధాన విలువలు దాని అచంచలమైన నిబద్ధతను తెలుపుతుంది. ఈ నినాదం భారతదేశ చారిత్రక చిహ్నాలకు కేవలం నివాళి మాత్రమే కాదు,…

‘సన్న బియ్యం ..!’

తెలంగాణ రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు దారులకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ పథకం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఒక ముఖ్యమైన సంక్షేమ కార్యక్రమం, కానీ దీనిపై కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీవ్ర విమర్శలు చేస్తూ వివాదాన్ని రేకిస్తున్నది .…

రాజీవ్ యువ వికాసం ఒక గేమ్ చేంజర్

యువకుల జీవితాల్లో మార్పు.. బ్యాంకర్లకూ మంచి పేరు జిల్లా స్థాయిలో కలెక్టర్లు, బ్యాంకర్లతో సమావేశం నిర్వహించాలి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు రాజీవ్ యువ వికాసంపై బ్యాంకర్లతో ప్రత్యేక సమావేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 16:  రాజీవ్ యువ వికాసం పథకంతో నిరుద్యోగుల జీవితాల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటాయని, వారి జీవన ప్రమాణాలు పెరుగుతాయని…

ఇప్పటికైనా పద్దతి మార్చుకోండి..

బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కెటిఆర్‌ సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన బిఆర్‌ఎస్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 16 : ‌కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు ఆదేశాలను భారత రాష్ట్ర సమితి స్వాగతం తెలిపింది. ఇది ప్రభుత్వానికి గుణపాఠం కావాలని అన్నారు.  కంచ గచ్చిబౌలిలో ధ్వంసం చేసిన అడవులను పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్వాగతిస్తున్నట్లు  పార్టీ వర్కింగ్‌…

గచ్చిబౌలి భూములపై వీడియో షేర్‌

‌సీనియర్‌ అధికారి స్మితాకు పోలీసుల నోటీసులు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌16 : ‌తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక,  సాంస్కృతిక  శాఖ ప్రిన్సిపల్‌ ‌సెక్రటరీ స్మితా సబర్వాల్‌కి రాష్ట్ర పోలీసుల నుంచి నోటీసు అందింది. దీనికి కారణం స్మితా సబర్వాల్‌ ‌సామాజిక మాధ్యమాల్లో కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల అడవి ధ్వంసానికి సంబంధించిన ఓ ఏఐ రూపొందించిన…

నేషనల్‌ ‌హెరాల్డ్ ‌కేసులో ఈడీ వైఖరిపై ఆగ్రహం

నేడు ఈడీ కార్యాలయం ముందు ధర్నా పిసిసి చీఫ్‌ ‌మహేశ్‌కుమార్‌ ‌గౌడ్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌16:‌ సోనియా, రాహుల్‌లపై ఈడీ కేసులకు నిరసనగా టీపీసీసీ ఆధ్వర్యంలో గురువారం ఈడీ కార్యాలయం వద్ద ధర్నా చేయనున్నట్లు చీఫ్‌ ‌మహేశ్‌కుమార్‌ ‌గౌడ్‌ ‌వెల్లడించారు. నేషనల్‌ ‌హెరాల్డ్ ‌కేసులో ఈడీ వైఖరిని నిరసిస్తూ.. గురువారం ఉదయం 10 గంటలకు ఈడీ…