Prajatantra Desk

Prajatantra Desk

జెఈఈ లో సత్తా చాటిన ఎస్సీ గురుకుల విద్యార్థులు

అడ్వాన్స్ కు అర్హత పొందిన 525 మంది గురుకుల చరిత్రలోనే కొత్త రికార్డు  హైదరాబాద్, ప్రజాతంత్ర ఏప్రిల్ 19: కార్పొరేట్‌ సంస్థల విద్యార్థుల కంటే తామేమీ తక్కువ కాదని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ విద్యార్థులు నిరూపించారు. జేఈఈ మెయిన్స్‌ 2025 లో గురుకులాలకు చెందిన 525 మంది విద్యార్థులు 61 పర్సెంటైల్‌…

మేం ప్రపంచంతోనే పోటీ పడుతున్నాం..

ఫార్మా, ఐటీ రంగాల్లో గణనీయమైన పురోగతి దిల్లీ పరిస్థితులు చూసి  గుణపాఠం తెచ్చుకోవాలి మూసీరివర్‌ ‌ఫ్రంట్‌ అభివృద్ధికి కొందరు అడ్డు జపాన్‌ ‌తెలుగు సమాఖ్య సదస్సులో సిఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌19 : అభివృద్ధిలో ప్రపంచంతోనే తెలంగాణ పోటీపడుతోందని  సీఎం రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. ప్రస్తుతం జపాన్‌ ‌పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌.. ‌శనివారం…

రాష్ట్రంలో రెండు రోజులు వర్షాలు

ఉరుములు, మెరుపులతో పడే అవకాశం భారత వాతావరణ విభాగం హెచ్చరికలు ‌హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏ‌ప్రిల్‌ 19 :‌తెలంగాణలో రానున్న రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ శనివారం హెచ్చరించింది. క్యుములోనింబస్‌ ‌మేఘాల ప్రభావంతో మధ్యాహ్నం 2 గంటల తర్వాత వాతావరణంలో అకస్మాత్తుగా మార్పులు చోటుచేసుకోనున్నట్లు  తెలిపింది.…

ఉద్యమకారులను గుర్తించాల్సిందే..

ప్రజా ఉద్యమాలతోనే  తెలంగాణ సాధ్యమైంది.. న్యాయమైన కోరికలను ప్రభుత్వం పరిష్కరించాలి తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు కార్డులివ్వాలి టీజేఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం నాటి ఉద్యమ జ్ఞాపకాలను సెలెబ్రెట్ చేసుకోవాలని పిలుపు జూన్ 2వ తేదీ లోపు కమిటీని ప్రకటించాలి లేనిపక్షంలో భిక్షాటన చేసిన ఉద్యమకారులను ఆదుకుంటాం హెచ్చరించిన తెలంగాణ ఉద్యోమకారుడు గొల్లపల్లి నాగరాజు హైదరాబాద్,…

రాష్ట్ర యువతకు అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలు

తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు రెండు ప్రముఖ జపనీస్ సంస్థలతో ఒప్పందాలు సాఫ్ట్‌వేర్, ఇంజనీరింగ్, స్కిల్డ్ వర్కర్ రంగాల్లో అవకాశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 19:  తెలంగాణ యువతకు అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలను విస్తరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. కార్మిక ఉపాధి శిక్షణ శాఖ ఆధ్వర్యంలోని తెలంగాణ ఓవర్సీస్ మాన్‌పవర్ కంపెనీ…

అప్పటి ఆవకాయ తొక్కులు ఇంట్లోనే తయారీ, తెలంగాణా గృహిణి రెండు రోజుల కృషి, యేడాదంటా భోజన ఖుషీ

కాకతీయ కలగూర గంప – 29 మామిడి కాయలను చిన్న భాగాలుగా చేసే ప్రత్యేక కత్తిపీట  నిన్ననే నాభార్యామణీ, ఈ శీర్షిక సహ రచయిత్రి (చంద్రకీర్తి) వంట మనిషి తోడుగా నూతన సంవత్సర కానుకగా ఆవకాయ పచ్చడ్ల తయారీ కార్యక్రమం చేపట్టింది. మొత్తానికి సాయంత్రం వరకు నాలుగు రకాలు చేయడంతో జయప్రద ముగింపు పలికింది. రాత్రి…

జై బాపు, జై భీం, జై సంవిధాన్…

ప్రగతిశీల భారత్ సైద్ధాంతిక పునాది భారత జాతీయ కాంగ్రెస్ ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’ అనే కొత్త నినాదాన్ని ఆవిష్కరించింది – ఇది అహింస, సామాజిక న్యాయం రాజ్యాంగ సూత్రాల పరిరక్షణ ప్రధాన విలువలు దాని అచంచలమైన నిబద్ధతను తెలుపుతుంది. ఈ నినాదం భారతదేశ చారిత్రక చిహ్నాలకు కేవలం నివాళి మాత్రమే కాదు,…

‘సన్న బియ్యం ..!’

తెలంగాణ రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు దారులకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ పథకం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఒక ముఖ్యమైన సంక్షేమ కార్యక్రమం, కానీ దీనిపై కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీవ్ర విమర్శలు చేస్తూ వివాదాన్ని రేకిస్తున్నది .…

రాజీవ్ యువ వికాసం ఒక గేమ్ చేంజర్

యువకుల జీవితాల్లో మార్పు.. బ్యాంకర్లకూ మంచి పేరు జిల్లా స్థాయిలో కలెక్టర్లు, బ్యాంకర్లతో సమావేశం నిర్వహించాలి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు రాజీవ్ యువ వికాసంపై బ్యాంకర్లతో ప్రత్యేక సమావేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 16:  రాజీవ్ యువ వికాసం పథకంతో నిరుద్యోగుల జీవితాల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటాయని, వారి జీవన ప్రమాణాలు పెరుగుతాయని…

ఇప్పటికైనా పద్దతి మార్చుకోండి..

బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కెటిఆర్‌ సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన బిఆర్‌ఎస్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 16 : ‌కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు ఆదేశాలను భారత రాష్ట్ర సమితి స్వాగతం తెలిపింది. ఇది ప్రభుత్వానికి గుణపాఠం కావాలని అన్నారు.  కంచ గచ్చిబౌలిలో ధ్వంసం చేసిన అడవులను పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్వాగతిస్తున్నట్లు  పార్టీ వర్కింగ్‌…