Prajatantra Desk

Prajatantra Desk

తులం బంగారం అక్షరాల లక్ష రూపాయలు

కొద్ది రోజులుగా  జెట్ స్పీడుతో పెరుగుతున్న ధరలు.. హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21:  కొద్దిరోజులుగా జెట్ స్పీడులో పెరుగుతున్న బంగారం ధర ఆల్ టైమ్ రికార్డు స్థాయికి పెరిగింది. తులం (10 గ్రాములు) బంగారం ధర అక్షరాలా లక్ష రూపాయలు చేరింది. దీంతో సామాన్యుడు బంగారం కొనడం కాదు పేరు వింటేనే బెంబేలెత్తిపోయేలా ఉన్నాడు.  …

మంత్రుల హెలికాప్టర్ మిస్ ల్యాండ్..

భయంతో పరుగులు తీసిన జనం నిజామాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21:  నిజామాబాద్‌లో నిర్వహిస్తున్న రైతు మహోత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. కార్యక్రమానికి మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, జూపల్లి కృష్ణా‌ రావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్‌లో హాజరవుతున్నట్లుగా అధికారులకు ఇప్పటికే సమాచారం అందింది. ఈ మేరకు హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేందుకు సభా ప్రాంగణానికి కాస్త దూరంలో…

గోముఖ వ్యాఖ్యలను జనం పసిగట్టలేరా?

కళ్లెదుట ఉన్నదాని నుంచే, మన ముందూ వెనుకా చుట్టూ ఉన్న ప్రపంచం నుంచే అన్నీ పుడతాయి,  విచారమైనా వినోదమైనా, ఆగ్రహమైనా ఆక్రోశమైనా, హహాకారమైనా హాస్యరసమైనా! చుట్టూ ఇన్ని నెత్తుటివరదలున్నాయి కదా, ఇంతటి క్రూరత్వమూ ద్వేషమూ పరచుకున్నాయి కాదా, ఎట్లా చిర్నవ్వగలము, ఎట్లా చక్కిలిగిలి పొందగలము అనుకుంటే, జీవితమే ఉండదు. కాబట్టి, నవరసభరితమైన నాటకాన్ని పంటిబి గువున,…

నన్ను టార్గెట్ చేస్తున్నారా?

2 వేల మంది షేర్ చేశారు.. చర్యలు అందరిపై ఉంటాయా? పోలీసుల నోటిసులపై స్పందించిన స్మితా సబర్వాల్‌ ‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌19 : రాష్ట్రంలో కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం ప్రస్తుతం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంలో రాష్ట్ర పర్యాటకశాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్‌ ‌కు తెలంగాణ పోలీసులు నోటీసులు జారీ…

బిజెపిని ఓడించే సత్తా కాంగ్రెస్ కే ఉంది..

కొత్త నాయకత్వాన్ని తీసుకుని వొస్తాం సరైన నేతలకు సరైన బాధ్యతలు అప్పగిస్తాం.. కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ అహ్మదాబాద్‌, ప్రజాతంత్ర ఏ‌ప్రిల్‌ 19 : ‌బీజేపీని ఓడించగలిగే సత్తా కేవలం కాంగ్రెస్‌ ‌కు మాత్రమే ఉందని ఆ పార్టీ సీనియర్‌ ‌నేత, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ అన్నారు.  గుజరాత్‌లో కాంగ్రెస్‌ ‌పార్టీ నైతిక్థసైర్యం…

హరీష్‌రావు కంట కన్నీరు..

ఓ చిన్నారి కథ విని భావోద్వేగానికి గురైన మాజీ మంత్రి సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 19: ‌రాజకీయాలలో ఆయన ఓటమెరగని నాయకుడు. ఆరడుగుల బుల్లెట్‌. అభివృద్ధి రాక్షసుడు. ప్రత్యర్థుల ఎత్తులకు పై ఎత్తు వేయడంలో దిట్ట. ఆయన ఎత్తులు వేస్తే ప్రత్యర్థులు చిత్తే. మాటల తూటాలతో ప్రత్యర్థి పార్టీల నేతలను చెడుగుడు ఆడుకుంటాడు. సబ్జెక్ట్ ఏదైనా,…

మరోసారి హైడ్రా కూల్చివేతలు షురూ..

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 19 : గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌పరిధిలో ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది.  తాజాగా ఏపీలోని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ ‌కు చెందిన ఫామ్‌ ‌హౌస్‌ ‌ను హైడ్రా అధికారులు శనివారం కూల్చేశారు. కొండాపూర్‌ ‌లోని సర్వే నంబర్‌ 79‌లో ఈ ఫామ్‌ ‌హౌస్‌ ‌ఉంది. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి…

ధాన్యం దిగుబడిలో తెలంగాణ రికార్డు..

వడ్ల కొనుగోళ్ళకు సర్వం సిద్ధం చేశాం.. రాష్ట్ర వ్యాప్తంగా 8,329 కొనుగోలు కేంద్రాలు 127.50 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా 70.13లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తాం.. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 19 :  రాష్ట్రంలో యాసంగి సీజన్ లో రికార్డ్ స్థాయిలో…

జెఈఈ లో సత్తా చాటిన ఎస్సీ గురుకుల విద్యార్థులు

అడ్వాన్స్ కు అర్హత పొందిన 525 మంది గురుకుల చరిత్రలోనే కొత్త రికార్డు  హైదరాబాద్, ప్రజాతంత్ర ఏప్రిల్ 19: కార్పొరేట్‌ సంస్థల విద్యార్థుల కంటే తామేమీ తక్కువ కాదని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ విద్యార్థులు నిరూపించారు. జేఈఈ మెయిన్స్‌ 2025 లో గురుకులాలకు చెందిన 525 మంది విద్యార్థులు 61 పర్సెంటైల్‌…

మేం ప్రపంచంతోనే పోటీ పడుతున్నాం..

ఫార్మా, ఐటీ రంగాల్లో గణనీయమైన పురోగతి దిల్లీ పరిస్థితులు చూసి  గుణపాఠం తెచ్చుకోవాలి మూసీరివర్‌ ‌ఫ్రంట్‌ అభివృద్ధికి కొందరు అడ్డు జపాన్‌ ‌తెలుగు సమాఖ్య సదస్సులో సిఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌19 : అభివృద్ధిలో ప్రపంచంతోనే తెలంగాణ పోటీపడుతోందని  సీఎం రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. ప్రస్తుతం జపాన్‌ ‌పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌.. ‌శనివారం…