హిరోషిమా అసెంబ్లీని సందర్శించిన “తెలంగాణ రైజింగ్” బృందం

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22 : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని “తెలంగాణ రైజింగ్” బృందం జపాన్లోని హిరోషిమా ప్రిఫెక్చర్ను సందర్శించింది. హిరోషిమా ప్రిఫెక్చరల్ అసెంబ్లీ హాల్ సందర్శనకు వెళ్లిన బృందానికి అసెంబ్లీ స్పీకర్ తకాషి నకమోటో, వారి శాసనసభ్యుల బృందం ఘనంగా స్వాగతించింది. ముఖ్యమంత్రి వెంట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.…









