Prajatantra Desk

Prajatantra Desk

దారులన్నీ ఎల్కతుర్తి వైపే..

రజతోత్సవానికి కదిలిన గులాబీ దండు   (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ) దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటుకు కారణమైన భారత రాష్ట్ర సమితి 24 ఏళ్లు పూర్తి చేసుకుని 25వ సంవత్సరంలోకి అడుగిడుతున్న  సందర్భాన్ని పురస్కరించుకుని ఆదివారం  భారీ స్థాయిలో ఉత్సవాన్ని జరిపేందుకు అన్ని హంగులను పూర్తి  చేసింది.  సహజంగా రాజకీయ…

‌సీతారామ ప్రాజెక్టుకు కేంద్రం అనుమతి

•ఇరిగేషన్‌ ‌శాఖలో ఇది ముందడుగు •తెలంగాణ చరిత్రలో కీలక అభివృద్ధి •మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి వెల్లడి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఏప్రిల్‌ 26: ‌సీతారామ ఎత్తిపోతల పథకం, సీతమ్మసాగర్‌ ‌బహుళార్థ సాధక ప్రాజెక్టుకు కేంద్ర జలవనరుల శాఖ అనుమతి ఇచ్చిందని.. ఇది తెలంగాణ ఇరిగేషన్‌ ‌చరిత్రలో లాండ్‌ ‌మార్క్ ‌డెవలప్‌మెంట్‌ అని మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి అన్నారు. శనివారం…

మా పథకాలను మరింత సమర్థవంతంగా కొనసాగిస్తాం..

ఉప ముఖ్యమంత్రి  భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 26: తెలంగాణలో కనీ వినీ ఎరుగని రీతిలో ప్రజా సంక్షేమ పథకాలను  అమలు చేస్తున్నామని,  భవిష్యత్తులో తమ పాలసీలు, పథకాలను  మరింత సమర్థవంతంగా కొనసాగిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. హైదరాబాద్ లో నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ లో ఆయన ప్రసంగించారు. తెలంగాణ…

దండకారణ్యంలో ఆదివాసీలపై హత్యాకాండను ఆపండి

వెంటనే శాంతి చర్చలు ప్రారంభించాలి.. పౌర ప్రజా సంఘాల డిమాండ్ కాళోజీ జంక్షన్ /హన్మకొండ ప్రజాతంత్ర ఏప్రిల్ 26: మధ్యభారతంలో మావోయిస్టుల ఏరివేత పేరుతో కర్రెగుట్టల్లో ఆదివాసీలపై జరుగుతున్న హత్యాకాండను వెంటనే నిలిపివేయాలని పౌర హక్కుల సంఘం సీనియర్ నేత ప్రొఫెసర్ హరగోపాల్. అధ్యక్షుడు డాక్టర్ జి.లక్ష్మణ్, విరసం నాయకుడు పాణి, ప్రొఫెసర్ కాత్యాయనీ విద్మహే,…

అన్ని వర్గాల ఆకాంక్షలను నెరవేర్చడమే మా లక్ష్యం

దేశ చరిత్రలోనే అతి పెద్ద సంక్షేమ పథకాలను ప్రారంభించాం.. విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలకు తొలి ప్రాధాన్యం ఆదాయాన్ని పెంచి పేదలకు పంచడమే మా విధానం తెలంగాణ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటాలి భారత్ సమ్మిట్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి   హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 26: సమాజంలోని అన్ని వర్గాల ఆకాంక్షలను నెరవేర్చడమే తమ…

విపక్షాలను అణచడమే అధికార పార్టీ పని

మీడియా స్వేచ్ఛకు సంకెళ్లు వేశారు.. విద్వేష రాజకీయాలకు ప్రేమతోనే మా సమాధానం రాజకీయాల్లోకి కొత్త తరం రావాలి అప్పుడే దేశ ప్రగతి ముందుకు సాగుతుంది భారత్‌ ‌సమ్మిట్‌ ‌ముగింపు సమావేశంలో లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్‌ ‌గాంధీ రాహుల్‌కు ఘనంగా స్వాగతం పలికిన సిఎం, తదితరులు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 26: ‌విద్వేష రాజకీయాలకు ప్రేమే మా…

మళ్లీ టీఆర్‌ఎస్‌ ?

•రజతోత్సవ సభలో పార్టీ తీర్మానం! ( మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర, ప్రత్యేక ప్రతినిధి )   భారత రాష్ట్ర సమితి పార్టీ పేరు మారనుందా? ఆ మేరకు ప్రయత్నాలు జరుగుతున్నాయా? 27వ తేదీన భారీ ఎత్తున నిర్వహించనున్న ఆపార్టీ రజతోత్సవ సభలో ఈ మేరకు తీర్మానం చేయబోతున్నారా అనే  ప్రశ్నలనేకం ఉత్పన్నమవు తున్నాయి. రాష్ట్రంలోనే కాకుండా…

వడ్ల కొనుగోలులో సర్కారు తీవ్ర నిర్లక్ష్యం

•మంత్రి ఉత్తమ్‌ ‌మాటలన్నీ ఉత్తవే.. •పాలమాకులలో వారం రోజులైనా ధాన్యం డబ్బులు ఇవ్వలేదు.. •ప్రభుత్వంపై మాజీమంత్రి హరీష్‌రావు మండిపాటు సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 25 : ‌ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుందని మాజీమంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన శుక్రవారం సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలంలోని పాలమాకులలో…

రెవెన్యూమంత్రి పేరిట వసూళ్లు..

ఇద్దరు నిందితుల అరెస్ట్ అధికారాన్ని దుర్వినియోగపరిస్తే కఠిన చర్యలు మంత్రి పొంగులేటి హెచ్చరిక హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 25 : ‌రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీని వాసరెడ్డి పర్స నల్‌ అసిస్టెంట్‌ ( ‌పిఎ) ల మని చెప్పి అమా యకులను మోస గిస్తున్న  ఇద్దరు వ్యక్తులను నాగోల్‌ ‌పోలీ సులు అరెస్ట్…

తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ ‌సరిహద్దుల్లో కూంబింగ్‌ ‌నిలిపివేయాలి

శాంతిచర్చలకు మేం సిద్ధంగా ఉన్నాం.. •ప్రభుత్వం సానుకూల స్పందన కోసం ఎదురు చూస్తాం •లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ నార్త్, ‌వెస్ట్ ‌సబ్‌జోనల్‌ ‌బ్యూరో రూపేష్‌ ‌భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌  25 : ‌తెలంగాణ ఛత్తీస్‌గఢ్‌ ‌రాష్ట్రంలో జరుగుతున్న భద్రత బలగాల కూంబింగ్‌, ‌కాల్పులు తక్షణమే నిలిపివేయాలని, తాము శాంతి చర్చల కోసం సిద్దంగా…