Prajatantra Desk

Prajatantra Desk

జమ్మూ లక్ష్యంగా పాక్‌ ‌దాడులు

•అప్రమత్తం అయిన రక్షణ దళాలు న్యూదిల్లీ,మే 8: భారత్‌- ‌పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చు తు న్నాయి. తాజాగా జమ్మూ లక్ష్యంగా పాకిస్థాన్‌ ‌డ్రోన్లతో దాడులకు యత్ని స్తున్నట్లు- జాతీయ డియాలో కథ నాలు వస్తున్నాయి. జమ్మూలోని ఓ ఎయిర్‌ ‌స్ట్రిను పాక్‌ ‌లక్ష్యంగా చేసుకున్నట్లు- తెలుస్తోంది. మరోవైపు సాంబా జిల్లాలో పాక్‌…

ఓల్డ్ సిటీ లో…మిస్ వరల్డ్ ప్రతినిధుల హెరిటేజ్ వాక్

— చార్మినార్, లాడ్ బజార్ లకు గ్లోబల్ ఎక్స్పోజర్  మిస్ వరల్డ్ ఈవెంట్ లో భాగంగా ఈ నెల13 న సాయంత్రం హైదరాబాద్ నగరంలోని చార్మినార్ , లాడ్ బజార్ లలో హైదరాబాద్ తో పాటు చార్మినార్ , లాడ్ బజార్ సాంస్కృతిక వైభవాన్ని,వైవిధ్యాన్ని చారిత్రక ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలియజేసేలా హెరిటేజ్ వాక్ నిర్వహించనున్నారు. లాడ్ బజార్ లో మిస్ వరల్డ్ ప్రతినిధులు స్థానిక కళాకారులతో…

నగరంలో విజయవంతంగా మాక్‌ ‌డ్రిల్‌

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మే7: కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు హైదరాబాద్‌లో పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఆపరేషన్‌ అభ్యాస్‌ ‌పేరుతో మాక్‌‌డ్రిల్‌ ‌నిర్వహించారు. మాక్‌ ‌డ్రిల్‌ ‌సాయంత్రం 4 గంటలకు మొదలైంది. మొదట నగరంలో పలుచోట్ల సైరన్లు మోగాయి. ప్రధాన కూడళ్లు, అపార్ట్‌మెంట్ల వద్ద సైరన్లు మోగించారు. అత్యవసర పరిస్థితుల్లో వ్యవహరించాల్సిన విధానంపై అవగాహన కోసం మాక్‌‌డ్రిల్‌ ‌నిర్వహించారు. ప్రజలు, సహాయక…

పేదలకు ఆహార భద్రత కల్పించేందుకే సన్నబియ్యం

ఇందిరమ్మ రాజ్యంతోనే సొంతింటి కల సాకారం రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోయ తెగకు చెందిన కుటుంబంతో భోజనం చేసిన మంత్రి చర్ల, ప్రజాతంత్ర, మే 7 : రాష్ట్రంలోని దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న నిరుపేదలందరికీ పూర్తిస్థాయిలో ఆహార భద్రత కల్పించేందుకు రాష్ట్రం మొత్తం పూర్తిస్థాయిలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టిందని రెవెన్యూ…

తెలంగాణ టూరిజానికి కొత్త పుంతలు..

గ్రామీణ పర్యాటకంపై సర్కారు స్పెషల్ ఫోకస్ మిస్ వరల్డ్ ఈవెంట్ షెడ్యూల్ లో కంటెస్టెంట్లకు ఫీల్డ్ టూర్ అందాల పోటీలతో పల్లెలకు ప్రపంచవ్యాప్త ప్రచారం గ్రామీణ పర్యాటక వృద్ధికి ఊతమిచ్చేలా కార్యక్రమాలు హైదరాబాద్. ప్రజాతంత్ర, మే 7 : తెలంగాణ పర్యాటకాన్ని ప్రగతి పథకంలో నడిపించేందుకు రాష్ట్ర సర్కారు సరికొత్త ఆలోచనలతో ముందుకు సాగుతోంది. మిస్…

మనమంతా సైన్యం వెంటే ఉందాం..

ఇలాంటి సమయంలో రాజకీయాలకు తావు లేదు.. సైన్యానికి మనో ధైర్యం ఇచ్చేలా నేడు ర్యాలీ అసత్య ప్రచారాలు చేసే వారిపై ఉక్కుపాదం హాస్పిటల్‌లు, మందులు, రక్త నిల్వలు సన్నద్ధం చేసుకోండి ఉద్యోగులు, అధికారులు, మంత్రుల విదేశీ పర్యటనలు రద్దు అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి  ఆదేశాలు ఆపరేషన్‌ సింధూర్‌ నేపథ్యంలో సీఎం అత్యవసర సమావేశం  హైదరాబాద్‌, ప్రజాతంత్ర,మే…

రాష్ట్రపతి ముర్ముతో మోదీ భేటీ

ఆపరేషన్‌ సిందూర్‌పై వివరించిన ప్రధాని నేడు అఖిలపక్ష సమావేశానికి ప్రభుత్వం పిలుపు న్యూదిల్లీ,మే7: పహల్గాం ఉగ్రదాడికి భారత్‌ ప్రతీకార చర్యలు చేపట్టింది. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో పాకిస్థాన్‌ ఉగ్రస్థావరాలపై విరుచుకుపడిరది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. పాకిస్థాన్‌, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలపై భారత సైన్యం చేపట్టిన దాడుల…

ఆపరేషన్‌ ‌సిందూర్‌ ‌మనందరికీ గర్వకారణం

పహల్గామ్‌కు భారత్‌ ‌ప్రతీకార దాడి కేబినేట్‌ ‌సమావేశంలో ప్రధాని మోదీ వివరణ న్యూదిల్లీ, మే 7 :  పహల్గాం ఉగ్రదాడికి భారత్‌ ‌ప్రతీకార దాడులు చేసింది. దీనికి సంబంధించి బుధవారం క్యాబినెట్‌ ‌సమావేశం జరిగింది. ఈ దాడి గురించి ప్రధాని మోదీ సభ్యులకు వివరించారు. ఇది మనందరికీ గర్వకారణమైన క్షణమని ఆయన హర్షం వ్యక్తం చేసినట్లు…

దేశవ్యాప్తంగా 18 విమానాశ్రయాల మూసివేత

ఈనెల 10 వరకు విమాన రాకపోకలపై నిషేధం విమానాలను రద్దు చేసిన పలు విమానయాన సంస్థలు న్యూదిల్లీ, మే 7 : పహల్గాం ఉగ్రదాడికి భారత్‌ మరింత బలంగా ఎదురుదాడికి దిగింది. ఆపరేషన్‌ సిందూర్‌  పేరుతో పాకిస్థాన్‌, పీఓకేలోని 9 ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులకు పాల్పడింది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత గగనతలంలో కొంతమేర…

ఉగ్రస్థావరాలను పక్కాగా పసిగట్టిన ఎన్‌టిఆర్‌వో

అది ఇచ్చిన ఖచ్చిత సమాచారంతోనే దాడులు న్యూదిల్లీ, మే 7 : పహల్గామ్‌కు భారత సైన్యం ప్రతీకారం తీర్చుకున్న వేళ లక్ష్యాన్ని ఖచ్చితంగా గుర్తించడంలో కీలక పాత్ర ఎవరన్నది చర్చ సాగుతోంది. ఆపరేషన్‌ సిందూర్‌ విజయం వెనుక ఉన్న ఏజెన్సీ ఏంటి? అనే విషయాలపై చర్చ సాగుతోంది.  పాకిస్తాన్‌, పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ లోని తొమ్మిది…