Prajatantra Desk

Prajatantra Desk

హైదరాబాద్ సేఫెస్ట్.. మోస్ట్ అట్రాక్టివ్

ప్రపంచానికి శాంతి, ఐక్యత సందేశం ఇచ్చిన ఆరంభ వేడుకలు హైదరాబాద్ దేశంలోనే అత్యంత సురక్షితమైన భద్రమైన నగరమని మరోసారి చాటుకుంది. ఇండియా పాకిస్థాన్ మధ్య అలుముకున్న యుద్ధ వాతావరణంలో శనివారం హైదరాబాద్ లో జరిగిన మిస్ వరల్డ్ 2025 ప్రారంభోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా, ప్రశాంతంగా జరిగాయి. ప్రపంచ శాంతికి, ఐక్యతకు మిస్ వరల్డ్ పోటీలు…

మందుపాతర పేలి ముగ్గురు పోలీసులు మృతి

నూగూరు వెంకటాపురం ప్రజాతంత్ర  8 : కర్రెగుట్టల్లో గత 17 రోజులుగా కొనసాగుతున్న ఆపరేషన్ కగార్ తో అరణ్యం నెత్తురోడుతోంది. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా బలగాలు తెలంగాణ-ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో వేలాది మంది కేంద్ర బలగాలతో గాలింపు చర్యలు చేపడుతూన్నాయి. తెలంగాణ సరిహద్దు దట్టమైన అడవిలో గురువారం తెల్లవారుజామున ల్యాండ్ మైన్ పేలి తెలంగాణ…

కర్రెగుట్టల్లో ఎన్‌కౌంటర్

Eturunagaram Encounter

భద్రాచలం, ప్రజాతంత్ర, మే 8 : తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ ‌రాష్ట్రాలకు సరిహద్దున ఉన్న కర్రెగుట్టల్లో గురువారం మావోయిస్టులకు, భద్రత బలగాలకు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. మరికొందరు గాయాలతో తప్పించుకున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే మావోయిస్టుల కోసం కర్రె గుట్టల్లో పాగా వేసిన భద్రత బలగాలకు మావోయిస్టులు…

హైడ్రా అంటే ఎందుకు కడుపు మంట?

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 8: హైడ్రా విద్యుక్త ధర్మంలో భాగంగా హైడ్రా పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేసుకున్నామని, ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో చారిత్రక నగరం హైదరాబాద్ పరిరక్షణకు హైడ్రా ఏర్పాటు చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. . 1908 లో వచ్చిన వరదలు నిజాం ప్రభుత్వాన్ని కదిలించాయి. ఆనాడు వరదల…

హైడ్రా అంటే ఎందుకు కడుపు మంట?

ఆక్రమణదారులకు మాత్రమే హైడ్రాపై కోపం ముంబై, చెన్నై దుస్థితి హైదరాబాద్ కు రావొద్దు.. నగరంలో చెరువులు, కుంటలను రక్షించాల్సిందే.. బీజేపీ చేస్తే కరెక్టు.. తెలంగాణలో కాంగ్రెస్ చేస్తే తప్పా? ప్రజల మేలు కోసం మేం వెనక్కి తగ్గేది లేదు.. హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 8: హైడ్రా…

గుజరాత్‌ లో డ్రోన్‌ ‌పేలుడు

Drone explosion in Gujarat

అప్రమత్తమైన భద్రతా బలగాలు అహ్మదాబాద్‌,‌ మే 8 : ఆపరేషన్‌ ‌సింధూర్‌ ‌పేరుతో పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత ఆర్మీ విరుకుచుపడింది. ఈ దాడులతో ప్రస్తుతం భారత్‌-‌పాక్‌ ‌మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో గుజరాత్‌లోని కచ్‌ ‌జిల్లాలోని ఇండియా-పాకిస్తాన్‌ ‌సరిహద్దు సమీపంలో అనుమానాస్పద పేలుడు సంభవించింది. దీంతో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఖావ్డా…

పాక్‌తో సరిహద్దుల వద్ద పటిష్ట నిఘా

రాజస్థాన్‌ ‌సరిహద్దు మూసివేత వ్యతిరేక పోస్టులపై అప్రమత్తంగా ఉండాలి కేంద్రం హెచ్చరికలు జారీ న్యూదిల్లీ, మే 8 : ఆపరేషన్‌ ‌సింధూర్‌ ‌తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి. పరిస్థితి ఇపుడు నివురు గప్పిన నిప్పులా ఉంది. పాక్‌ ‌ప్రతి దాడులకు పాల్పడుతుందనే సమాచారం మేరకు భారత్‌ అ‌ప్రమత్తమైంది. దాడులను దీటుగా తిప్పికొట్టేందుకు…

పాకిస్తాన్ డ్రోన్లు, క్షిపణులకు దీటైన జవాబు

తిప్పికొట్టిన భారత ఎస్-400, ఆకాష్ క్షిపణి వ్యవస్థలు న్యూదిల్లీ, మే 8: ఐఏఎఫ్ స్థావరాలు, రాడార్ కేంద్రాలు లక్ష్యంగా పాకిస్తాన్ చేసిన దాడి యత్నాన్ని భారత వాయు రక్షణ వ్యవస్థలు సమర్థంగా అడ్డుకున్నాయి.  పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైన తర్వాత పాకిస్తాన్ తన దాడులను పెంచే యత్నంలో బుధవారం రాత్రి భారత సైనిక…

పాక్‌ ‌క్షిపణి దాడులను బలంగా తిప్పికొట్టాం

•పాకిస్తాన్‌ ‌లో ఉగ్రవాదులకు గౌరవ సంతాపాలు •అన్ని వివరాలను త్వరలో ఐక్యరాజ్య సమితి ముందు ఉంచుతాం •భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ ‌మిస్త్రీ న్యూదిల్లీ, మే8 : భారత వాయుసేన స్థావరాలు సహా ఉత్తర, పశ్చిమ ప్రాంతాలలోని భారత సైనిక స్థావరాలపై పాకిస్తాన్‌ ‌చేపట్టిన డ్రోన్లు, క్షిపణులతో దాడిని భారత వాయుసైనిక రక్షణ వ్యవస్థ విజయవంతంగా…

ఆపరేషన్ సింధూర్ లో 100 మంది ఉగ్రవాదులు హతం

ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై దాడులు భారత్ సైనిక చర్యపై అఖిలపక్ష సమావేశం ప్రధానమంత్రి మోదీ గైర్హాజరు కేంద్రానికి అన్ని పార్టీల మద్దతు పౌర మృతుల పరిహారం అంశం ప్రస్తావన న్యూఢిల్లీ, ప్రజాతంత్ర, మే 8 : పహల్గామ్ ఉగ్రదాడి (ఏప్రిల్ 22) అనంతరం భారత సైన్యం చేపట్టిన ప్రతీకార చర్యగా నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా…