Prajatantra Desk

Prajatantra Desk

సంప్రదాయంగా చీరలు కట్టి.. నుదుటన తిలకం దిద్ది..

జిల్లా సందర్శనకు వచ్చిన వివిధ దేశాల సుందరీమణులకు ఘన స్వాగతం హోటల్ హరిత కాకతీయ వద్ద బతుకమ్మ, సంగీత వాయిద్యాలు వరంగల్ సందర్శనకు వొచ్చిన 20 దేశాల సుందరీమణులు హనుమకొండ, ప్రజాతంత్ర మే 14: ఆనాటి కాకతీయ సామ్రాజ్య రాజధాని నగరం, వరంగల్ లోని చారిత్రక వేయి స్తంభాల దేవాలయం, వరంగల్ కోటను సందర్శించేందుకు హెరిటేజ్…

శాంతి చ‌ర్చ‌ల‌కు సిద్ధ‌మే

-చ‌ర్చ‌లే స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం -చ‌ర్చ‌ల‌కు ప్ర‌భుత్వం సుముఖ‌మా? క‌దా? -ఆప‌రేష‌న్ క‌గార్ నిలిపేయాలి – మావోయిస్టు పార్టీ కేంద్ర ప్ర‌తినిధి అభ‌య్‌ భద్రాచలం,ప్రజాతంత్ర,మే 14 : శాంతి చర్చల ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించడానికి త‌మ‌ పార్టీ ఎల్లప్పుడూ సిద్ధమేన‌ని ప్రధానని మోదీ  ప్రభుత్వం ఇందుకు సుముఖమా, కాదా, స్పష్టం చేయాల‌ని మావోయిస్టు పార్టీ కేంద్రఅధికార…

నేటి నుంచి సరస్వతి పుష్కరాలు

పుష్క‌రాల‌కు కాళేశ్వ‌రం ముస్తాబు 12 ఏళ్ల తర్వాత జరుతున్న ఉత్సవాలు రూ.25 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం హారతి కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సిఎం రేవంత్‌ ప్ర‌త్యేక బ‌స్సులు న‌డుప‌నున్న ఆర్టీసీ హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక బస్సులు కాళేశ్వరం, మే14 : కాళేశ్వ‌రంలో నేటినుంచి స‌ర‌స్వ‌తీన‌దికి పుష్క‌రాలు ప్రారంభం కానున్నాయి. ప‌న్నెండే ళ్ల‌కోమారు వ‌చ్చే ఈ పుష్క‌రాలు…

విద్యార్థుల ఖాతాల్లోకి కాస్మోటిక్‌ ఛార్జీలు !

-తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం – స‌రకుల నాణ్య‌త‌పై దృష్టిపెట్టండి – అధికార్ల‌కు సీఎస్ రామ‌కృష్ణారావు నిర్దేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర,మే14:  తెలంగాణలోని వివిధ సోషల్‌ వెల్ఫేర్‌, మైనారిటీ వెల్ఫేర్‌, ట్రైబల్‌ వెల్ఫేర్‌, రెసిడెన్షియల్‌ వసతి గృహాలలో మెరుగైన సేవలు అందించడానికి తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సీఎస్‌ కె రామకృష్ణారావు ఆదేశించారు. సీఎం రేవంత్‌…

మిస్ వ‌ర‌ల్డ్ పోటీదారుల కోసం పేద‌ల గుడిసెలు కూలుస్తారా?

గుడిసెలు, షాపులు కూల్చ‌డ‌మంటే పేద‌ల పొట్ట కొట్టిన‌ట్టే బుల్డోజర్లతో హంగామా సృష్టించాలా? రూ.200 కోట్లకు పైగా ప్రజా ధనం వృథా ప్ర‌భుత్వంపై కెటిఆర్‌ ఆగ్ర‌హం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 14: మిస్‌ వరల్డ్‌ కంటెస్టెంట్స్‌ వరంగల్‌, ములుగు జిల్లాల పర్యటనకు రానున్నారని తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యలు ప్ర‌జ‌ల‌ను తీవ్ర ఆగ్ర‌హానికి  గురిచేస్తున్నాయంటూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌…

సుల‌భ‌త‌రంగా అనుమ‌తుల ప్ర‌క్రియ‌

* ద‌ర‌ఖాస్తుదారులు కార్యాల‌యాల చుట్టూ తిరిగే విధానానికి తెర‌ * లైడార్ స‌ర్వేతో వ‌న‌రుల మ్యాపింగ్‌ * అన్ని విభాగాల విభ‌జ‌న‌లో ఏక‌రూప‌త * ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి తెలంగాణ కోర్ అర్బ‌న్ రీజియ‌న్ ప‌రిధిలో వివిధ ర‌కాల నిర్మాణాలు, ఇత‌ర స‌దుపాయాల క‌ల్ప‌న‌కు సంబంధించిన అనుమ‌తుల ప్ర‌క్రియ సుల‌భ‌త‌రంగా ఉండాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి…

ఈ ‌సంవత్సరం కుంభవృష్టి!!

న్యూదిల్లీ, మే14 : నైరుతీ రుతుపవనాలు మే 13న దక్షిణ అండమాన్‌ ‌సముద్రం, నికోబార్‌ ‌దీవులు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించాయి. ఇంత త్వరగా రావడం గత ఏడు సంవత్సరాల్లో ఇదే తొలిసారి. ఈ కారణంగా.. ఆల్రెడీ అండమాన్‌ ‌సముద్రం దగ్గర మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ గాలులు ఇప్పుడు కేరళవైపు…

జూన్ 2 నుంచి రెవెన్యూ స‌ద‌స్సులు

– రెవెన్యూ,హౌసింగ్‌. స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి హైద‌రాబాద్‌:-  రాష్ట్ర  అవ‌త‌ర‌ణ దినోత్స‌వమైన‌  జూన్ 2వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా భూభార‌తి రెవెన్యూ స‌ద‌స్సులు   నిర్వ‌హించ‌నున్న‌ట్లు  రెవెన్యూ,హౌసింగ్‌. స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి వెల్ల‌డించారు. గ‌త ప‌ది సంవ‌త్స‌రాల‌లో రాష్ట్రంలో పేరుకుపోయిన భూ స‌మ‌స్య‌ల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం చూపాల‌న్న…

కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంతోనే ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు

ఎర్రుపాలెం, ప్రజాతంత్ర, మే 14 : కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం తోనే ప్రతి ఇంటికి, ప్రతి ఊరికి ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఎర్రుపాలెం మండలంలో బుధవారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఎర్రుపాలెం మండల కేంద్రంలో  22 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 50 పడకల…

దోపిడీ దారులు ఏకమవుతున్నారు.. జాగ్రత్త!

మళ్లీ దొరల పాలన కోసం కుట్రలు అడ్డగోలుగా సంపాదించిన డబ్బుతో సభలు పెట్టి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు నీళ్లపాలు గత ప్రభుత్వం రాష్ట్రాన్ని జలగలా పీల్చి పిప్పి చేసింది. కెసిఆర్ ప్రవేశపెట్టిన ఏ సంక్షేమ పథకాన్ని మేము ఆపలేదు అశ్వారావుపేట బహిరంగ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క   అశ్వారావుపేట,…