Prajatantra Desk

Prajatantra Desk

జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్స‌వాలు

– రాష్ట్రంలో ఘ‌నంగా నిర్వ‌హించాలి – అన్ని చోట్ల జాతీయ‌, పార్టీ ప‌తాకాల‌ను ఆవిష్క‌రించాలి – బీఆర్ ఎస్ శ్రేణుల‌కు కె.టి.ఆర్. పిలుపు   ప‌ధ్నాలుగేళ్ల  అలుపెరగని పోరాటంతో ఉద్యమ రథసారథి కేసిఆర్ గారి సారథ్యంలో సాధించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ లోని తెలంగాణ…

సింగరేణి జాగృతి ఆవిర్భావం -మంగ‌ళ‌వారం ప్రారంభించిన బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ క‌విత‌

సింగ‌రేణి కార్మికుల సంక్షేమమే ల‌క్ష్యంగా, బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ క‌విత నాయ క‌త్వంలో మంగ‌ళ‌వారం సింగ‌రేణి జాగృతి ఆవిర్భ‌వించింది. ఈ సంద‌ర్భంగా క‌విత మాట్లాడుతూ టీబీజేకేఎస్‌తో ఇది స‌మ‌న్వ‌యంతో ప‌నిచేస్తుంద‌ని వెల్ల‌డించారు. ఇందులో ప్ర‌ధానంగా బ‌హుజ‌నులు, యువ‌కుల‌కు ప్రాధాన్యం క‌ల్పించ‌నున్న‌ట్టు తెలిపారు. సింగ‌రేణిలోని 11 ఏరియాల‌కు కోఆర్డినేట‌ర్ల‌ను నియ‌మించారు. సింగరేణి కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా, సంస్థను…

విద్యార్థులు వీసా నిబంధ‌న‌ల‌ను క‌చ్చితంగా పాటించాలి

భారతదేశంలోని అమెరికా రాయబార కార్యాలయం మంగళవారం అంతర్జాతీయ విద్యార్థులకు హెచ్చరికను జారీచేసింది.  త‌మ‌దేశంలో  విద్యనభ్యసిస్తున్న సమయంలో తమ విద్యార్థి వీసా నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని హెచ్చరించింది. తమ యూనివర్సిటీకి సమాచారం ఇవ్వకుండా చదువు మానేయడం, తరగతులకు హాజరు కాకపోవడం లేదా ప్రోగ్రామ్‌ మినహాయింపుగా వెళ్లిపోవడం వంటివి విద్యార్థి వీసా తక్షణమే రద్దుకావడానికి దారి తీస్తాయని, భవిష్యత్తులో…

ఈ శ‌తాబ్ద‌పు మోసం అభ‌య‌హ‌స్తం

– అబ‌ద్ధ‌పు హామీలిచ్చి ప్ర‌జ‌ల‌ను మోసం చేశారు -దిల్లీకి మూట‌లు మోస్తున్న రేవంత్‌ – రుణ‌మాఫీ పావుశాతం కూడా చేయ‌లేదు -బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్‌. ధ్వ‌జం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మే 26 : ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం కాంగ్రెస్ పార్టీ అభయహస్తం మేనిఫెస్టో అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్…

అందాల పోటీలకు రూ.200 కోట్లు..

రైతన్నలకు మాత్రం మొండిచేయి కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంపై ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు విమర్శలు సిద్దిపేట,ప్రజాతంత్ర,మే26: అందాల పోటీలకు రూ.200 కోట్లను ఖర్చు చేసిన ప్రభుత్వం.. రైతుల సమస్యలను మాత్రం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు మండిపడ్డారు. లక్ష కోట్లకు టెండర్లు పిలిచి పనులు చేస్తున్నారు కానీ.. పేదలు, రైతులు అడిగితే రూపాయి…

చురుగ్గా సాగుతున్న ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణం

-ల‌బ్దిదారుల్లో వెల్లి విరుస్తున్న ఆనందం – ఇప్ప‌టి వ‌ర‌కు రూ. 68 కోట్లు దాటిన చెల్లింపులు -వీలైన చోట్ల గృహ ప్ర‌వేశానికి వెళ‌తా – మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, మే 26:  “ఇందిర‌మ్మ ఇల్లు వ‌స్తుంద‌ని క‌ల‌లో కూడా అనుకోలేదు. 10 -15 సంవ‌త్స‌రాల నుంచి  గుడిసెలు, రేకుల షెడ్డుల్లోనే ఉంటున్నాం. పిల్ల‌లు…

స‌ర‌స్వ‌తీ పుష్కరాలను చాలెంజ్ గా తీసుకున్నాం..

అందరి సహకారంతో దిగ్విజయం ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు భూపాలపల్లి, ప్రజాతంత్ర, మే 26 :  సరస్వతి పుష్కరాలను ఛాలెంజ్‌గా తీసుకుని నిర్వహించామని విజయవంతంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్న‌ట్లు ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.  సోమవారం సాయంత్రం సరస్వతి ఘాట్ వద్ద దేవాదాయ శాఖ…

కొలిక్కి వొస్తున్న‌ మంత్రివర్గ విస్తరణ

చివ‌రి ద‌శ‌కు చేరుకున్న క‌సర‌త్తు – మ‌రో ఆరుగురికి అవ‌కాశం? – సామాజిక న్యాయంపై దృష్టి – వంద‌మందితో జంబో కార్య‌వ‌ర్గం? ( మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ) చాలాకాలంగా వాయిదాలమీద వాయిదాలు పడుతూ వస్తున్న మంత్రివర్గ విస్తరణకు ఒకటిరెండు రోజుల్లో తెరపడనుంది. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ కాంగ్రెస్‌ ‌పెద్దలతో…

దేశ చరిత్రలోనే ఓ రికార్డు

విద్యుత్ కార్మికులకు కోటి ప్రమాద భీమా ఇందిరమ్మ ప్రభుత్వ ఆలోచనకు అద్దం పడుతుంది డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు విద్యుత్ కార్మికులకు కోటి రూపాయలకు పైబడి ప్రమాద బీమా అందించడం దేశ చరిత్రలోనే ఒక రికార్డు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సోమవారం ఉదయం ప్రజాభవన్ లో Npdcl పరిధిలో…

క‌లిసి ప‌నిచేస్తే ల‌క్ష్య సాధ‌న సుల‌భం

– నీతి ఆయోగ్ స‌మావేశంలో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ – విప‌క్ష ముఖ్య‌మంత్ర‌లు హాజ‌రు – ఎప్ప‌టి మాదిరిగానే మ‌మ‌తా బెన‌ర్జీ గైర్హాజ‌రు – ముఖ్య‌మంత్రుల‌ను ఆప్యాయంగా ప‌ల‌క‌రించిన మోదీ – స్టాలిన్‌తో ప్ర‌ధాని ముచ్చ‌ట్లు – తెలంగాణ, జార్కండ్ ముఖ్య‌మంత్రుల‌తో మోదీ కేంద్రం, రాష్ట్రాలు టీమ్‌ ఇం‌డియాలాగా కలిసి పనిచేస్తే.. ఏ లక్ష్యాన్ని అయినా సాధించవచ్చని…