prajatantra_news

prajatantra_news

నగరాభివృద్ధిలో ‘హెచ్‌- సిటీ’ గేమ్‌ ఛేంజర్‌

–  నగరాభివృద్ధికి బడ్జెట్‌లో రూ.10వేల కోట్లు కేటాయించాం – ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 26: హైదరాబాద్‌ నగరాభివృద్ధిలో హెచ్‌- సిటీ ప్రాజెక్ట్‌ గేమ్‌ ఛేంజర్‌ అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు అన్నారు. దేశంలోని ఇతర నగరాలకు రోల్‌ మోడల్‌గా నగరాన్ని అభివృద్ధి చేయాలనే…

అది మా హక్కు

’ఆపరేషన్‌ సిందూర్‌‘పై పాక్‌కు స్పష్టం చేసిన రాజ్‌నాథ్‌సింగ్‌ బీజింగ్‌, జూన్‌ 26: ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌పై ఆపరేషన్‌ సిందూర్‌ నిర్వహించడం తమ హక్కు అని పాకిస్థాన్‌కు భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ తేల్చిచెప్పారు. చైనాలో గురువారం జరిగిన షాంఘై కోఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ (ఎస్‌సీవో) సమావేశంలో సభ్య దేశాలకు చెందిన రక్షణ శాఖ మంత్రులు పాల్గొనగా…

రైలు పట్టాలపై కారు నడిపిన యువతి

రెండు గంటలపాటు రైళ్ల రాకపోకలు బంద్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 26: ఓ యువతి రైలు పట్టాలపై కారు నడపడంతో అనేక రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా నాగులపల్లి నుంచి శంకర్‌పల్లి వెళ్లే మార్గంలో జరిగింది. నాగులపల్లి గ్రామస్థులు యువతి కారును అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ కారును పట్టాలపై…

ఉద్యోగులు, ప్రభుత్వం ఒక ఆదర్శ కుటుంబం

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఉద్యోగుల పెండిరగ్‌ మెడికల్‌ రీయింబర్స్మెంట్‌ క్లియర్‌ గత ప్రభుత్వంలోని పెండిరగ్‌ బిల్లులు సైతం క్లియర్‌ మొన్న 2 డిఏలు పెంపు, 9 రోజుల్లో రూ.9వేల కోట్లు ’రైతు భరోసా‘ జమ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 26: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన మెడికల్‌ రియంబర్స్మెంట్‌ పెండిరగ్‌ బిల్లుల మొత్తం…

జిఓ 49 రద్దు చేయాలి

మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్‌ డిమాండ్‌ భద్రాచలం, ప్రజాతంత్ర, జూన్‌ 26 : ఆదివాసీ ప్రజల హక్కుల కోసం జల్‌, జంగల్‌, జమీన్‌ ఉద్యమానికి నాయకత్వం వహించి అమరజీవిగా ఆదివాసుల ఉద్యమ స్ఫూర్తిగా ఉన్న కొంరంభీం పేరుతో ఏర్పాటైన జిల్లాలోని సుమారు 339 గ్రామాలను, ప్రజలను ఖాళీ చేయించాలని తెచ్చిన జీ.వో. నెం.49 రద్దు…

యాచక రహిత నగరానికి జీహెచ్‌ఎంసీ స్పెషల్‌ డ్రైవ్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 26: గ్రేటర్‌ హైదరాబాద్‌లో పలు ప్రధాన కూడళ్ళలో ఇబ్బందులు కలిగిస్తున్న యాచకులను గుర్తించి షెల్టర్‌ హోమ్‌లకు లేదా సంబంధిత కుటుంబ సభ్యులకు అప్పగించే కార్యక్రమాన్ని జీహెచ్‌ఎంసీ చేపట్టింది. జీహెచ్‌ఎంసీ కమీషనర్‌ ఆదేశాలమేరకు ఇప్పటికే జీహెచ్‌ఎంసీ పరిధిలోని అన్ని సర్కిళ్లలో ప్రధానంగా, బషీర్‌బాగ్‌, సెక్రెటరియేట్‌, నాంపల్లి, బేగంబజార్‌ తదితర ప్రాంతాల్లో జంక్షన్ల వద్ద…

మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి

విద్యార్థులకు మంత్రి కోమటిరెడ్డి ఉద్బోధ నల్లగొండ, ప్రజాతంత్ర, జూన్‌ 26: భవిష్యత్తు బాగుండాలంటే మాదకద్రవ్యాల జోలికి వెళ్లవద్దని రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విద్యార్థులకు సూచించారు. నల్గొండ జిల్లా కేంద్రంలో జిల్లా పోలీస్‌ యంత్రాంగం, సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవంలో భాగంగా ఎన్‌జి కళాశాల…

పంచాయతీరాజ్‌ క్వాలిటీ విభాగం సీఈపై దర్యాప్తు జరపాలి

ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఆదేశాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 26: పంచాయతీరాజ్‌ క్వాలిటీ విభాగంలో చీఫ్‌ ఇంజనీర్‌గా ఉన్న వై.రామకృష్ణపై వచ్చిన ఫిర్యాదును దృష్టిలో ఉంచుకొని ఆయనపై ప్రాథమిక దర్యాప్తు జరిపి వారం రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎన్‌.శ్రీధర్‌ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. దర్యాప్తు నివేదిక ఆధారంగా…

గోల్కొండ జగదాంబకు ప్రభుత్వం తొలి బోనం

పాల్గొన్న స్పీకర్‌, మంత్రులు పొన్నం, కొండా సురేఖ, మేయర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 26: ఆషాఢ మాస బోనాల ఉత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా లంగర్‌ హౌజ్‌ చౌరస్తాలో గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవారికి అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌, మంత్రులు పొన్నం ప్రభాకర్‌, కొండా సురేఖ, జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మీలు ప్రభుత్వం తరపున…