prajatantra_news

prajatantra_news

ఆర్‌అండ్‌బి బలోపేతంపై ప్రత్యేక దృష్టి

ఒక్క రోజే 64మంది డీఈలకు ప్రమోషన్లు, పోస్టింగులిచ్చిన మంత్రి కోమటిరెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 27: గతంలో పెద్ద ఎత్తున ఏఈ, డిఈఈ. ఈఎస్‌ఈలకు పదోన్నతులు, పోస్టింగ్‌ ఇస్తూ నిర్ణయం తీసుకున్న రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రస్తుతం ఒక్క రోజే 64మంది డిప్యూటీ ఇంజనీర్లకు ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లుగా పదోన్నతితోపాటు పోస్టింగ్‌…

పీజేఆర్‌ ఫ్లైఓవర్‌ రేపటినుండి అందుబాటులోకి

ఓఆర్‌ఆర్‌ నుండి జనార్ధన్‌రెడ్డి (శిల్పా లేఔట్‌-ఫేస్‌) వరకు నిర్మాణం ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవం నగరవాసులకు తప్పనున్న ట్రాఫిక్‌ ఇబ్బందులు హైదరాబాద్‌, జూన్‌ 27: ఔటర్‌ రింగ్‌ రోడ్డు నుండి కొండాపూర్‌ వరకు నిర్మించిన పీజేఆర్‌ ఫ్లై ఓవర్‌ శనివారం నుంచి నగరవాసులకు అందుబాటులోకి రానుంది. ఇది అందుబాటులోకి వస్తే హైదరాబాద్‌ ప్రజలకు, ముఖ్యంగా ఐటీ…

ఎంపీ సీఎం కాన్వాయ్‌ వాహనశ్రేణికి బ్రేక్‌ డౌన్‌

కల్తీ డీజిలే కారణంగా నిర్ధారించిన అధికారులు ఇండోర్‌ : మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కాన్వాయ్‌నే పెట్రోల్‌ బంకు నిర్వాహకులు బురిడీ కొట్టించిన సంఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. రత్లంలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం మోహన్‌ యాదవ్‌ గురువారం రాత్రి రోడ్డు మార్గం గుండా బయల్దేరారు. దోసిగావ్‌ అనే ప్రాంతంలోని శక్తి ఫ్యూయల్‌ స్టేషన్‌లో కాన్వాయ్‌లోని 19 వాహనాలకు…

మునుగోడు ఎన్నికలపుడు నా ఫోన్‌ ట్యాప్‌ చేశారు

ఫోన్‌ ట్యాపింగ్‌పై పార్లమెంటులో ప్రస్తావిస్తా సిట్‌ ముందు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి వాంగ్మూలం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 27: మునుగోడు, దుబ్బాక ఎన్నికల సందర్భంలో తన ఫోన్‌ ట్యాపింగ్‌ అయిందని బీజేపీ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు. బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకు ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని, దాంతో అభద్రతా భావంతో తన…

కోల్‌కతాలో లా కాలేజీ విద్యార్థినిపై అత్యాచారం

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ రాజధానిలో దక్షిణ కోల్‌కతా కస్బా ఏరియాలోని లా కాలేజీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగిన సంఘటన సంచలనమైంది. దీంతో రాష్ట్రంలోని విద్యా సంస్థలలో విద్యార్థుల భద్రతపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈనెల 25వ తేదీ రాత్రి 7.30-8.50 గంటల మధ్య కస్బా లా కాలేజీ క్యాంపస్‌లో సామూహిక అత్యాచార ఘటన చోటుచేసుకుంది. దీనిపై…

మాతాశిశు ఆరోగ్య కేంద్రం ప్రారంభం

హుస్నాబాద్‌లో పలువురు మంత్రుల పర్యటన హుస్నాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 27: హుస్నాబాద్‌ నియోజకవర్గ కేంద్రంలో రూ.11 కోట్ల 50 లక్షలతో నిర్మించిన నూతన 50 పడకల మాతా, శిశు ఆరోగ్య కేంద్రాన్ని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శుక్రవారం ప్రారంభించారు. అలాగే రూ.82 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న 250…

సంక్షోభంలోకి సాగు నీటి రంగం

ప్రభుత్వంపై మండిపడ్డ మాజీ మంత్రి హరీష్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 27: ఉన్న ప్రాజెక్టుల నిర్వహణ లేక, కొత్త ప్రాజెక్టుల ఆలోచన లేక తెలంగాణ సాగు నీటి రంగాన్ని కాంగ్రెస్‌ సంక్షోభంలోకి నెడుతున్నదని బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో సాగు నీటి ప్రాజెక్టుల…

నాపై దుష్ప్రచారం చేస్తున్నారు

మావోయిస్టు లేఖలో లేని అంశాలతో అవమానిస్తున్నారు జీవో 49 రద్దు కోసం తీర్మానించాం బీఆర్‌ఎస్‌పై మంత్రి సీతక్క విమర్శలు ఏటూరునగారం, ప్రజాతంత్ర, జూన్‌ 27: ఆదివాసీల అభివృద్ధి, సంక్షేమం కోసం ముందుంటామని, ఎస్టీ ఎమ్మెల్యేల సమవేశంలో జీవో 49 రద్దు చేయాలని తీర్మానం చేశామని, అత్యుత్సాహం ప్రదర్శించే అటవీ అధికారులపై చర్యలు చేపట్టామని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి,…

మహదేవ్‌పూర్‌లో చిల్డ్రన్స్‌ పార్కు ప్రారంభం

మహదేవ్‌పూర్‌, ప్రజాతంత్ర, జూన్‌ 27: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌ మండల కేంద్రంలో చిల్డ్రన్స్‌ పార్కును రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు శుక్రవారం ప్రారంభించారు. అనంతరం దివ్యాంగులకు ఉపకరణాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ట్రేడ్‌ ప్రమోషన్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఐత ప్రకాష్‌ రెడ్డి, కలెక్టర్‌ రాహుల్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.

విద్యను నిర్వీర్యం చేసే చర్యలు మానుకోవాలి

ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతించొద్దు యంగ్‌ ఇండియా స్కూళ్ల ఆలోచన విరమించాలి పలు ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాల డిమాండ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 27: రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై పెల్లుబికిన ఆగహ్రంతో అధికారింలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ కూడా అవే విధానాలను కొనసాగిస్తోందని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆరోపించింది. ప్రభుత్వ…