prajatantra_news

prajatantra_news

ఆటో కార్మికుల సమస్యలపై పోరాడుతాం

వారి ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలే బీఆర్‌ఎస్‌ నేత హరీష్‌ రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 27: కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన 18 నెలల వ్యవధిలో 142మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇవి ముమ్మాటికీ కాంగ్రెస్‌ ప్రభుత్వ హత్యలేనని బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఎన్నికల ముందు ఏడాదికి రూ.12వేల భృతి…

ప్ర‌భుత్వానికి కొరుకుడుప‌డ‌ని రిజ‌ర్వేష‌న్లు

– కేంద్రం ఆమోదించ‌క‌పోతే ప‌రిస్థితేంటి? – న్యాయ నిపుణుల‌తో మంత‌నాలు ( మండువ రవీందర్‌రావు ) స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి గత పద్నాలుగు నెలలుగా కొనసాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. దీంతో రాజకీయ పార్టీల్లో హడావిడి మొదలైంది. ఈ ఎన్నికల్లో ఎక్కువ సంఖ్యలో తమవారిని గెలిపించుకునేందుకు ఆయా పార్టీలు వ్యూహరచనలో నిమగ్నమైనాయి . ప్రధానంగా…

రాజ్యాంగ‌మే స‌ర్వోన్న‌తం

 – పార్లమెంట్‌ ఎప్పటికీ ‘సుప్రీమ్‌’ ‌కాదు – రాజ్యాంగం కింద మూడు వ్య‌వ‌స్థ‌లు ప‌నిచేస్తాయి – సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్‌ ‌గవాయ్‌ ‌ ముంబై, ప్ర‌జాతంత్ర‌, జూన్‌ 26: ‌భారత్‌లో రాజ్యాంగమే స‌ర్వోన్న‌త‌మ‌ని.. ప్రజాస్వామ్యంలోని మూడు విభాగాలు దాని కిందే పనిచేస్తాయని సుప్రీంకోర్టు చీఫ్‌ ‌జస్టిస్‌ ‌బి.ఆర్‌.‌గవాయ్ అన్నారు. అందరూ అనుకుంటున్నట్లు లేదా భావిస్తున్నట్లు…

345 గుర్తింపులేని రాజకీయ పార్టీలపై అనర్హత

ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం న్యూదిల్లీ,జూన్‌ 26: రాజకీయ పార్టీగా నమోదై ఎన్నికల్లో పోటీ చేయని రాజకీయ పార్టీలపై ఎన్నికల సంఘం కొరడా రaుళిపించింది. 2019 నుంచి ఇప్పటి వరకు గడిచిన ఆరేళ్లలో ఒక్క ఎన్నికల్లోనూ పోటీ చేయని 345 గుర్తింపులేని నమోదిత రాజకీయ పార్టీలను గుర్తించి వాటిని డీలిస్ట్‌ చేసే పక్రియను ప్రారంభించింది. ఆయా…

నాన్‌-బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీ సాగర్‌ మాల

కేంద్ర షిప్పింగ్‌ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్‌ ప్రారంభం న్యూఢల్లీి,జూన్‌ 26: భారతదేశపు మొట్టమొదటి నాన్‌-బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీ సాగర్‌ మాల ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ను కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్‌ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్‌ గురువారం ప్రారంభించారు. ఇది సముద్ర రంగంలో భారతదేశపు మొట్టమొదటి నాన్‌-బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీ. గతంలో సాగరమాల డెవలప్‌మెంట్‌ కంపెనీ…

‌ప్రాజెక్టుల నిర్వహణలో సర్కార్‌ ‌నిర్లక్ష్యం

జూరాల రోప్‌ ‌తెగిపోవడమే నిదర్శనం బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌ ‌కెటిఆర్‌ ‌విమర్శలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌ 26: ‌ప్రాజెక్టుల నిర్వహణ కూడా రాకపోవడం వల్లే జూరాల ప్రమాదంలో పడిందని బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కెటిఆర్‌ ‌మండిపడ్డారు. జూరాల రోప్‌ 9‌వ నంబర్‌ ‌గేట్‌ ‌తెగిపోవడం ప్రభుత్వ నిర్లక్షానికి నిదర్శనం అని అన్నారు.  ఆయన డియాతో మాట్లాడుతూ.. ప్రతి ఏటా…

సీఎం రేవంత్‌ ‌రెడ్డి అవినీతి చక్రవర్తి

పుస్తకం ప్రచురించి పంచుతాం కేవలం 18 నెలల్లోనే రూ.2 లక్షల కోట్ల అప్పులు తెచ్చిన అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలి పోలవరంలో భద్రాచలం మునుగుతున్న స్పందన ఏదీ ఎమ్మెల్సీ కవిత ఘాటు విమర్శలు  హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌ 26:  ‌సీఎం రేవంత్‌ ‌రెడ్డి అవినీతి చక్రవర్తి అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.…

గోల్కొండలో బోనం సమర్పించిన కవిత

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 26: ఆషాఢ మాసం బోనాలు భాగ్యనగరంలో ప్రారంభమయ్యాయి. చరిత్రాత్మక గోల్కొండ కోటపై వెలసిన జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో తొలి బోనంతో బోనాల సందడి ప్రారంభమైంది. తెలంగాణ సంస్కృతికి, అస్తిత్వానికి ప్రతీకగా బోనాల పండుగ నిలుస్తుంది. ఈ క్రమంలో గోల్కొండ జగదాంబిక మహంకాళి, ఎల్లమ్మ తల్లికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ…

మరో మూడేళ్లు సీఎం రేవంత్‌ రెడ్డే

ఆ తరవాత ఛాన్స్‌ కోసం నేను ప్రయత్నిస్తా టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యు హైదగా -ంటాం%‘‘ టీపీ%సీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి స్పష్టం చేశారు. సీఎం పదవిపై జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యు చేశారు. రెండోసారి కూడా తానే ముఖ్యమంత్రి కావడ%ా‘‘కి %ంవంత్‌రెడ్డి ప్రయత్నం చేస్తున్నారన్నారు. తRమ్మిదేళ్ల తర్వాత సీఎం కావడాఁకి తాను ప్రయత్నం…

డ్రగ్స్ రహిత తెలంగాణను నిర్మిద్దాం

మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి అనసూయ సీతక్క ములుగు ,ప్రజాతంత్ర, జూన్ 26: యువతి యువకులు మత్తు పదార్థాలను వాడకుండా అన్నిచోట్ల అవగాహన సదస్సులు నిర్వహించాలని, మత్తు పదార్థాలను వాడకం చేయడం ఒక భూతం లాంటిదని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి…