prajatantra_news

prajatantra_news

జర్నలిస్ట్‌ దత్తురెడ్డి కుటుంబానికి అండ

ఆర్‌అండ్‌బి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి పిట్లం (కామారెడ్డి), ప్రజాతంత్ర, జులై 7: కామారెడ్డి జిల్లా పిట్లం మండలం మద్దెల చెర్వు గ్రామానికి చెందిన సీనియర్‌ జర్నలిస్టు జీడిపల్లి దత్తురెడ్డి (37) ఇటీవల గుండెపోటుతో మరణించగా ఆయన స్వగ్రామమైన మద్దెలచెర్వుకు వచ్చిన రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్లి దత్తురెడ్డి కుటుంబ…

ఉప‌కార‌ వేత‌న ఆధారిత విద్య‌

– క‌నీస ఉప‌కార వేత‌నం రూ.7వేల‌ నుంచి గ‌రిష్టంగా రూ.24వేలు – నైపుణ్య విద్య‌పై దృష్టి – అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం వి.సీ ఆచార్య చక్రపాణి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూలై 7 : విద్యార్ధుల్లో చదువుతో పాటు నైపుణ్యాన్ని పెంచడంతోపాటు, ఉపకార వేతన ఆధారిత విద్యను డా. బి.ఆర్. అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం అందిస్తోందని వైస్…

మానవీయ కోణంలో భూ సమస్యలకు పరిష్కారం

– రెవెన్యూ, అటవీ అధికారులు సమన్వయంతో పనిచేయాలి – మంత్రి పొంగులేటి ఆదేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 7: పేద ప్రజలు దశాబ్దాల కాలంగా సాగు చేసుకుంటున్న భూములపై వారికి హక్కులు కల్పించే విషయంలో మానవీయ కోణంలో ఆలోచన చేయాలని రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. నల్గొండ…

పచ్చని భవిష్యత్తు కోసం ప్రతిజ్ఞ చేద్దాం

మామిడి మొక్క నాటి న మంత్రి సీతక్క స్వచ్చదనం-పచ్చదనం కార్యక్రమానికి శ్రీకారం  మంగపేట, ప్రజాతంత్ర, జులై 7: సీఎం రేవంత్‌ రెడ్డి అట్టహాసంగా ప్రారంభించిన వనమహోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి గ్రామంలో స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా కొనసాగించాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్‌ దనసరి అనసూయ సీతక్క పిలుపునిచ్చారు. పచ్చదనం పెరిగితే ప్రాణవాయువు పెరుగుతుంది.. గ్రామాల్లో…

ఉమ్మడి జిల్లాలకు పార్టీ ఇన్‌చార్జ్ ల నియామ‌కం

– పేర్లు ప్రకటించిన పిసిసి చీఫ్‌ ‌మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై7: సంస్థాగత నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేసేందుకు ఉమ్మడి జిల్లాల వారీగా ఇన్‌ఛార్జ్‌లను టీపీసీసీ చీఫ్‌ ‌మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌నియమించారు. సోమవారం జిల్లా ఇంఛార్జ్‌లతో జూమ్‌ ‌టింగ్‌ ‌నిర్వహించారు. ఈ సమావేశంలో ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ ‌నాక్షి నటరాజన్‌, ‌టీపీసీసీ అధ్యక్షులు మహేష్‌ ‌కుమార్‌…

అక్బరుద్దీన్‌కు హైడ్రా మినహాయింపు ఇచ్చిందా?

– రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలి – మీడియాపై దాడులకు తెగబడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది? – కాంగ్రెస్‌ పాలనలో చట్టం కేసీఆర్‌ చుట్టంగా మారిందా? – ప్రభుత్వాన్ని నిలదీసిన బండి సంజయ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 7: ఆక్రమ నిర్మాణాల పేరుతో పేదల ఇండ్లను కూల్చివేస్తున్న హైడ్రా అధికారులు చెరువులు, కుంటల్లో భవంతులు నిర్మించి కాలేజీలు,…

మెద‌క్ జిల్లా క‌ల‌ను నిజం చేసిన కె.సి.ఆర్‌.

– సిద్దిపేట‌, మెద‌క్‌గా బాగా అభివృద్ధి చెందాయి -ఘ‌ణ‌పురం కాలువ ఆధునికీక‌రించేరు – స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ జెండా ఎగ‌రాలి – మాజీ మంత్రి హ‌రీష్‌రావు పిలుపు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 7:  ఇక్కడ ఉన్నోళ్లు అందరూ తెలంగాణ ఉద్యమంలో ఉన్నవారేన‌ని, మెదక్ అంటే కేసీఆర్ కు చాలా ఇష్ట‌మ‌ని మాజీ మంత్రి హ‌రీష్‌రావు…

రేవంత్‌ను కలిసిన కపిల్‌దేవ్‌, అజయ్‌దేవ్‌గన్‌

దిల్లీ, ప్రజాతంత్ర, జులై 7: దిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని ఇండియా క్రికెట్‌ మాజీ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ కలుసుకున్నారు. హైదరాబాద్‌లో స్పోర్ట్స్‌ యూనివర్సిటీ ఏర్పాటుపై సీఎం, కపిల్‌దేవ్‌ మధ్య చర్చలు జరిగాయి. అలాగే ప్రముఖ హిందీ సినీ నటుడు అజయ్‌ దేవగణ్‌ కూడా సీఎంను కలుసుకున్నారు. తెలంగాణలో అంతర్జాతీయ ఫిల్మ్‌ సిటీ…

9న సమ్మెలో బ్యాంకు, బీమా సంస్థల ఉద్యోగులు

– బ్యాంకులు, ఇన్స్యూరెన్స్‌ రంగాల యూనియన్ల జాయింట్‌ ఫోరం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 7: ప్రభుత్వరంగ బ్యాంకులు, బీమా సంస్థల ప్రైవేటీకరణ చర్యలకు వ్యతిరేకంగా 9న జరిగే అఖిల భారత సమ్మెలో తాము కూడా భాగస్వామ్యమవుతున్నట్లు బ్యాంకులు, ఇన్స్యూరెన్స్‌ రంగాల యూనియన్ల జాయింట్‌ ఫోరం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ నాలుగు లేబర్‌…

ఇంకా ల‌భించ‌ని 8మంది ఆచూకీ

~సిగాచిలో కొన‌సాగుతున్న స‌హాయ‌క‌ చ‌ర్య‌లు    – ఇప్ప‌టివ‌ర‌కు 42మంది మృతి –  ‌రేపు డిజాస్టర్‌ ‌మేనేజ్‌మెంట్‌ ‌బృందం రాక‌ పటాన్ చెరువు , ప్రజాతంత్ర, జూలై  7: పాశమైలారం సిగాచి పరిశ్రమలో పేలుడు దుర్ఘటన జరిగి ఎనిమిది రోజులు దాటినా  ఘటనా స్థలిలో రెస్క్యూ ఆపరేషన్‌ ఇం‌కా కొనసాగుతోంది. ఈ పేలుడు ఘటనలో ఇప్పటి…