prajatantra_news

prajatantra_news

షిర్డీ వెళ్లాలనుకునే వారికి బంపర్‌ ఆఫర్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర,అక్టోబర్‌23: హైదరాబాద్‌ నుంచి షిర్డీ క్షేత్రానికి రోజూ వేలాదిమంది సాయిబాబా భక్తులు వెళ్తుంటారు. సాయిబాబా దర్శనం కోసం వెళ్ళే భక్తులు బస్సులు, రైళ్లు, టూరిజం బస్సులు వంటి వాటిని ఎంచుకుంటారు. అయితే చాలా మందికి షిర్డీ వెళ్లాలని ఉన్నా ధర తమకు అందుబాటులో లేదు అంటూ భావిస్తారు. అలాంటి వారి కోసం ఐఆర్‌సీటీసీ తాజాగా…

వొచ్చే మూడ్రోజుల్లో భారీ వర్షాలు

– హెచ్చరించిన వాతావరణ శాఖ హైదరాబాద్‌,ప్రజాతంత్ర,అక్టోబర్‌23: తెలంగాణలో రాగల మూడురోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాబోయే 12గంటల్లో ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ తీరాలను ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో…

సీఎం అభ్యర్థిగా తేజస్వీయాదవ్‌

న్యూదిల్లీ, అక్టోబర్‌23 : బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సమయం సమీపిస్తుంది. అలాంటి వేళలో సైతం విపక్ష కూటమి మహాగఠ్‌బంధన్‌లో సీట్ల సర్దుబాటు ఒక్క కొలిక్కి రావడం లేదు. అయితే ఈ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిపై మాత్రం ఏకాభిప్రాయానికి వచ్చినట్లు మీడియా కథనాల ద్వారా వెల్లడి అవుతోంది. సీఎం అభ్యర్థిగా ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌…

మహాకూటమి పోస్టర్‌ నుంచి రాహుల్‌ ఫొటో అవుట్‌

న్యూదిల్లీ, అక్టోబర్‌ 23 : కూటమి తరఫున సీఎం అభ్యర్థి ప్రకటన కోసం ఏర్పాటు చేసిన ప్రెస్‌ మీట్‌ పోస్టర్ల నుంచి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఫొటో మాయమవడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. వచ్చే నెల బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నేడు ప్రతిపక్ష కూటమి పార్టీలు పాట్నాలోని…

కాంగ్రెస్‌ పాలనలో దర్జాగా సెటిల్‌మెంట్లు

– ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు దోచుకుంటున్నారు – గన్నులతో బెదిరిస్తుండడంతో వ్యాపారులు బేజార్‌ – కాంగ్రెస్‌ అవినీతికి భయపడుతున్న అధికారులు – మంత్రులపై పట్టు లేని బలహీన సీఎం రేవంత్ –  రేవంత్‌ పాలనపై ధ్వజమెత్తిన కేటీఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 23 : రాష్ట్రంలో అవినీతి విలయతాండవం చేస్తున్నదని, రేవంత్‌రెడ్డి పాలనలో సెటిల్‌మెంట్లు…

పోచారం కాల్పుల కేసును 12 గంటల్లోనే ఛేదించాం

– రాచకొండ సీపీ సుధీర్‌బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 23 : పోచారం ఐటీ కారిడార్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బుధవారం జరిగిన కాల్పుల కేసును 12 గంటల్లోనే ఛేదించామని రాచకొండ సీపీ సుధీర్‌బాబు తెలిపారు. ఆయన మీడియాతో గురువారం మాట్లాడుతూ యమ్నంపేట్‌ వద్ద బుధవారం సాయంత్రం కాల్పుల్లో గో రక్షక్‌ కార్యకర్త బిద్ల ప్రసాంత్‌…

పొనికి పున‌రుత్ప‌త్తి ప‌రిశోధ‌న‌లు స‌క్సెస్‌

– నిర్మ‌ల్ బొమ్మ‌ల త‌యారీలో ఈ క‌ల‌పే కీల‌కం – అంత‌రించిపోయే ద‌శ‌లో పొనికి చెట్లు – వీటి పున‌రుద్ధ‌ర‌ణ‌కు ములుగు ఎఫ్ సీఆర్ఐ య‌త్నాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 23 : ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన నిర్మల్‌ బొమ్మల తయారీకి ఉపయోగించే పొనికి చెట్టు అత్యంత అరుదైన వృక్ష జాతి. దీని శాస్త్రీయ నామం గీవోటియా…

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, పలువురు నాయకుల అరెస్ట్‌

– వినతిపత్రం ఇచ్చేందుకు డీజీపీ కార్యాలయానికి వెళ్లినపుడు.. హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 23: గో రక్షకులపై దాడి చేసిన ఎంఐఎం పార్టీకి చెందిన నాయకుడిని, వారికి సహకరించిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ డీజీపీ కార్యాలయం వద్దకు చేరుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌ రావును పోలీసులు అరెస్టు చేశారు. గో రక్షకుడు సోనూ…

కాంగ్రెస్‌ హయాంలోనే యువతకు ఉద్యోగాలు

– నిజాయతీ, నిబద్దత, క్రమశిక్షణతో పనిచేయండి – రిజిస్ట్రేషన్‌ శాఖలో కొత్తగా 14 మంది సబ్‌ రిజిస్ట్రార్లు – రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 23: నీళ్లు.. నిధులు.. నియామకాల ప్రాతిపదికన ఏర్పడిన రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయని రెవెన్యూ,…

నవంబర్‌ 3నుంచి ప్రైవేటు విద్యాసంస్థల సమ్మె

– నిరవధిక సమ్మెకు బీజేపీ మద్దతు – పార్టీ అధికార ప్రతినిధి సుభాష్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 23: హామీ మేరకు ప్రైవేటు విద్యాసంస్థలకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం ఇంకా చెల్లించకపోవడంతో నవంబర్‌ 3 నుండి ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చినట్లు బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి,…