prajatantra_news

prajatantra_news

చర్చిల్లో బీఆర్‌ఎస్‌ ‌ప్రచారం

– నిబంధనల ఉల్లఘంనలతో మోసం – ఆధారలతో ఈసీకి కాంగ్రెస్‌ ‌నేతల ఫిర్యాదు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, అక్టోబర్‌2 7: ‌బీఆర్‌ఎస్‌ ‌పార్టీ ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలకు పాల్పడుతోందని ఎన్నికల ఆర్వోకు సోమవారం కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే శ్రీగణెళిష్‌, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్‌, ‌బల్మూరి వెంకట్‌, ‌మీడియా సెల్‌ ‌చైర్మన్‌ ‌సామ రామ్మోహన్‌ ‌రెడ్డి…

కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పు

– పదేళ్లు దండుపాళ్యం బ్యాచ్‌ ‌లాగా దోచారు – మరోమారు హరీష్‌ ‌రావుపై మండిపడ్డ మంత్రి అడ్లూరి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌27: ‌కవిత చేసిన ఆరోపణలకు ముందు హరీష్‌ ‌రావు  సమాధానం చెప్పాలని మాజీ మంత్రి హరీష్‌ ‌రావుపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ ‌మండిపడ్డారు. కుటుంబంలో గొడవలు పెట్టుకున. మంత్రివర్గాన్ని విమర్శించడమేంటని మండిపడ్డారు. మేమే రాజులం.. మేమే మంత్రులం…

మొంథా తుపాన్‌పై అప్రమత్తంగా ఉండండి

– ధాన్యం తడవకుండా చూడాలి – రైతులను ఇబ్బంది పెడితే ఉపేక్షించం – మంత్రి ఉత్తవమ్‌కుమార్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 27: మొంథా తుపాన్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని, రాష్ట్రంలోనూ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ మీద ఆ ప్రభావం పడకుండా చూడాలని పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి…

బీఎస్సీ(హాన్స్‌) అగ్రికల్చర్‌ కోర్సుకు దరఖాస్తుల స్వీకరణ

– ఈనెల 29వ తేదీ వరకు గడువు – ఈఏపీసెట్‌లో అర్హత సాధించిన వారు దరఖాస్తులు పంపాలి – ఎంజెపీ కార్యదర్శి సైదులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 27: ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఏయూ) అనుబంధ కళాశాలల్లో బీఎస్సీ (హాన్స్‌) అగ్రికల్చర్‌ కోర్సులో ప్రవేశానికి ఈనెల 21 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుస్తున్న‌ట్లు మహాత్మా…

అసమర్థ పాలనతో రైతులకు ఇబ్బందులు

– రిటైర్‌ అయిన వారికి పెన్షన్‌ లేదు.. బెనిఫిట్స్‌ లేవు – లా అండ్‌ ఆర్డర్‌లో పూర్తి వైఫల్యం – బీఆర్‌ఎస్‌ జీరో అయ్యింది – మీడియా సమావేశంలో బీజేపీ చీఫ్‌ రామచందర్‌ ఆగ్ర‌హం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 27: బ్రిటిషర్ల అణచివేతకూ, నైజాం దమనకాండకీ ఎదురు నిలబడి పోరాడిన తెలంగాణ యోధుడు కుమ్రం భీం…

పథకాల అమలులో ప‌క్కా సేవ‌లు

– స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తూ ప్ర‌జ‌ల‌కు చేరువ‌ – ప్ర‌భుత్వంతో శ‌భాష్ అనిపించుకుంటున్న క‌లెక్ట‌ర్ హ‌నుమంత‌రావు – క‌లెక్ట‌ర్‌గా ఏడాది కాలం పూర్తి యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 27: తనదైన శైలిలో ఉత్తమంగా పనిచేస్తూ ప్రభుత్వ పథకాల అమలులో ప్రజలకు మరపురాని సేవలందిస్తున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌ ఎం.హనుమంతరావు. కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి ఈ…

మేడారం అభివృద్ధి పనులు పరిశీలించిన మంత్రి సీతక్క

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 27: ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ ఆలయ అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. డిసెంబర్‌ చివరి నాటికి పనులు పూర్తి చేసే విధంగా రాత్రింబవళ్లు జరుగుతున్నాయి. ఆలయ ప్రాంగణ విస్తరణ పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. మరో వేయేండ్ల వరకు నిలిచిపోయేలా అభివృద్ధి పనులు సాగుతున్నాయి. ఈ…

రాగల నాలుగు రోజులు భారీ వర్షాలు

– హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం హెచ్చరిక హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, అక్టోబర్‌ 27: ‌రాష్ట్రంలోరాగల నాలుగు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్‌ ‌హెచ్చరికలు జారీ చేసింది. నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, ‌నాగర్‌ ‌కర్నూల్‌ ‌జిల్లాల్లో భారీ…

డిజిటల్‌ అరెస్టుపై అవగాహన కలిగించాలి

– అత్యంత భయంకరమైన ప్రమాదంగా గుర్తించాలి – ఐపీఎస్‌ ‌ప్రొబేషనర్లతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము న్యూదిల్లీ, అక్టోబర్‌ 27:  ‌ప్రజలను చైతన్యవంతుల్ని చేయడంతోనే డిజిటల్‌ అరెస్టు ‌ముప్పును ఛేదించవచ్చని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఇందుకు పోలీస్‌ ‌శాఖ చైతన్య కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. రాష్ట్రపతి భవన్‌లో ప్రొబేషనరీ ఐపీఎస్‌లను ఉద్దేశించి ప్రసంగించిన ముర్ము ఈ…

లక్కీ డ్రాలో ప్రభుత్వ టీచర్‌కు మద్యం షాపు        

– స‌ర్వీసు రూల్స్ వ‌ర్తించ‌వా?         – రూల్స్ కు విరుద్ధ‌మంటూ పాత డీల‌ర్ ఫిర్యాదు – రుజువైతే క్ర‌మ‌శిక్ష‌ణ‌ చ‌ర్య‌లు:  డీఈవో – త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటాం: క‌లెక్ట‌ర్‌     మహబూబ్ న‌గర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 27:  మహబూబ్‌నగర్ జిల్లాలో మద్యం షాపుల లాటరీ (లక్కీ డ్రా) పెద్ద…