prajatantra_news

prajatantra_news

మ‌ర‌చిపోలేని మ‌ధుర‌క్ష‌ణాలు

– ఇది పూర్వజన్మ సుకృతం – ఆరెంపులలో వేడుకగా ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు – రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార శాఖల మంత్రి పొంగులేటి పాలేరు/హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 24: రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు చూస్తుంటే ఆనందంతో తన కళ్లు చెమ్మగిల్లుతున్నాయని రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. భగవంతుడు…

కృష్ణా జలాలపై విరుద్ద ప్రకటనలు

Harish rao

– ఉత్తమ్‌, ‌రేవంత్‌ ‌మాటలకు పోలికేది – చెరో మాట మాట్లాడుతుంటే ఎలా – ఆల్మట్టి ఎత్తుపై ఎందుకు స్పందించరు – కాంగ్రెస్‌ ‌తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 24: ‌కృష్ణా జలాల వాటాపై సీఎం రేవంత్‌ ‌రెడ్డి ఒక మాట, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి…

బీజేపీ క్రమంగా బలపడుతోంది

– అన్ని ఎన్నికల్లోనూ విజయం సాధిస్తాం – జూబ్లీహిల్స్ ఎన్నికల్లోనూ మనదే విజయం – పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 24: ‌తెలంగాణలో బీజేపీ క్రమంగా ఎదుగుతోందని, ఒకప్పుడు గ్రామాల్లో ఒకటి రెండు వోట్లు వొచ్చిన చోట ఇప్పుడు వందల సంఖ్యలో వోట్లు వొస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు  రామచందర్‌ ‌రావు పేర్కొన్నారు.…

గ్రూప్‌-1పై టీజీపీఎస్సీకి ఊరట

` పునఃమూల్యాంకన ఆదేశాలపై స్టే – సింగిల్‌ జడ్జి ఉత్తర్వులు రద్దు చేసిన ధర్మాసనం – విచారణ అక్టోబర్‌ 16కు వాయిదా హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 24: గ్రూప్‌-1 పరీక్షలను రద్దు చేయాలని సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పుపై హైకోర్టు స్టే విధించింది. ఈ అంశంలో టీజీపీఎస్సీకి హైకోర్టులో ఊరట లభించింది. గ్రూప్‌-1 నియామకాలు చేపట్టుకోవచ్చని…

కిట్స్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ నిర్మలాదేవికి డాక్టరేట్‌

వరంగల్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 24: వరంగల్‌లోని కాకతీయ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ (కిట్స్‌డబ్ల్యూ)లోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ కమ్యూనికేషన్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజినీరింగ్‌ (ఈసీఐఈ) విభాగంలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌ రంగిశెట్టి నిర్మలాదేవికి జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్శిటీ, హైదరాబాద్‌(జేఎన్‌టీయూహెచ్‌) పీహెచ్‌డీని ప్రదానం చేసింది, ఈ సందర్భంగా కిట్స్‌ ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ కె.అశోక రెడ్డి…

పారిశ్రామికవేత్తలుగా మహిళా సంఘ సభ్యులు

– మహిళా భవన్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 24: :మహిళలు అభివృద్ధి పథంలో నడుస్తున్నారని, 67 లక్షల మంది మహిళలు మహిళా సంఘాల్లో (ఎస్‌హెచ్‌జీ) ఉండి పారిశ్రామికవేత్తలుగా రాణిస్తున్నారని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. బంజారాహిల్స్‌లోని ఎన్బీటీ నగర్‌లో రూ.93.50 లక్షలతో నిర్మించిన…

సరూర్‌నగర్‌లో 29న ‘గిన్నిస్‌’ బతుకమ్మ పండగ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 24 : ఈనెల 28న ఎల్‌.బి. స్టేడియంలో నిర్వహించతలపెట్టిన వరల్డ్‌ గిన్నిస్‌ బుక్‌ రికార్డ్‌ బతుకమ్మ ఈవెంట్‌ను 29వ తేదీకి వాయిదా వేసినట్లు పర్యాటక శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ బతుకమ్మ ఉత్సవాన్ని సరూర్‌ నగర్‌ స్టేడియంలో నిర్వహించనున్నట్లు తెలిపింది. బతుకమ్మ ఉత్సవానికి పెద్ద సంఖ్యలో మహిళలు హాజరవుతారని తెలిపింది.…

పిసి ఘోష్‌ ‌కమిషన్‌ ‌నివేదికను కొట్టేయండి

-హైకోర్టులో సవాల్‌ ‌చేసిన ఐఏఎస్‌ ‌స్మితా సబ‌ర్వాల్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌23:  ‌సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి స్మితా సబ‌ర్వాల్‌ ‌తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కాళేశ్వరం అంశంపై పీసీ ఘోష్‌ ‌కమిషన్‌ ఇచ్చిన నివేదికను హైకోర్టులో ఆమె సవాల్‌ ‌చేశారు. నోటీసుల జారీ, వాంగ్మూలం నమోదు చేసిన విధానాన్ని సవాల్‌ ‌చేసిన ఆమె.. ఆ నివేదికను కొట్టివేయాలని కోరుతూ పిటిషన్‌…

నల్గొండ ఎప్పటికీ కాంగ్రెస్‌ అడ్డానే

కార్యకర్తలే కాంగ్రెస్‌ ‌పార్టీకి బలం:  మంత్రి  కోమటి రెడ్డి  నల్లగొండ, ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 23:‌బీఆర్‌ఎస్‌  ‌పార్టీ నాలుగు ముక్కలయ్యిందని..అది మునిగిపోయే నావ అని మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌ ‌రెడ్డి అన్నారు.  నల్గొండ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన..నల్గొండ జిల్లాలో  ఓ నాయకుడు ఉన్నాడు.. ఎప్పుడూ గెలిచిన రెండు వేల లోపు మెజార్టీనే ఇక…

మావోయి ‌పార్టీలో గందరగోళం

– మల్లోజుల లేఖపై పార్టీలో అసహనం – పార్టీకి సంబంధం లేదని వెల్లడి – వేణుగోపాల్‌ను ఉద్యమ ద్రోహిగా ప్రకటన – ఆయుధాలు సరెండర్‌ ‌చేయాలని ఆదేశం ఖమ్మం, ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 23: ‌మావోయిస్ట్ ‌పార్టీలో గందరగోళం నెలకొంది. అగ్రేతలు ఒక్కొక్కరే నేలకు ఒరుగుతున్నారు. పటిష్ట నాయకత్వం  లేకుండా పోయింది. దీనికితోడు కోవర్ట్ ఆపరేషన్లు పార్టీ ఉనికినే…