prajatantra_news

prajatantra_news

సీఎంను కలిసిన మైనారిటీ సంఘాల నేతలు

– కాంగ్రెస్‌లో బీజేపీ మాజీ కార్పొరేటర్‌ కిలారి చేరిక హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 29: వివిధ మైనారిటీ సంఘాల నేతలు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తమ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి వివేక్‌ వెంకటస్వామి,…

మత్స్య సంపద అభివృద్ధికి రూ.123 కోట్లు

– కోయిల్ సాగర్ ప్రాజెక్టులో చేప పిల్ల‌ల విడుద‌ల‌ –  దేవరకద్ర నియోజకవర్గ అభివృద్ధికి కృషి – మంత్రి వాకిటి  శ్రీహరి మ‌హ‌బూబ్ న‌గ‌ర్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 29: చేపల పెంపకం ద్వారా మత్స్యకారుల కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపి ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్నామని మత్య, పాడి, పశు సంవర్ధక యువజన సర్వీసులు ,క్రీడల శాఖ…

సామాజిక తెలంగాణ సాధన కోసం పోరాటం

– విప్ల‌వాత్మ‌క ఆలోచ‌న‌తోనే ఇది సాధ్యం – పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయాలి – జాగృతి వ్య‌వ‌స్థాప‌కురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత‌ మహబూబ్ న‌గ‌ర్‌,  ప్రజాతంత్ర, అక్టోబర్ 29: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైనా అభివృద్ధిలో ఇంకా వెనుక‌బ‌డే వున్నందున‌ సామాజిక తెలంగాణ సాధన కోసం జాగృతి జనం బాట కార్యక్రమం చేపట్టామని జాగృతి వ్యవస్థాపకురాలు…

సీఎం, పీఎం సీట్లు ఖాలీగా లేవు

– తేజస్వీ, రాహుల్‌కు నిరాశ తప్పదు – బీహార్‌ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి అమిత్‌ ‌షా పట్నా, అక్టోబర్‌ 29: ‌బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల తేదీ సపిస్తోన్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఎన్డీయే, ఆర్జేడీ నేతృత్వంలోని మహాగఠ్‌బంధన్‌ అధికారాన్ని చేజిక్కించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. విపక్ష కూటమి సీఎం అభ్యర్థి తేజస్వీయాదవ్‌ అని ఇప్పటికే…

రఫేల్‌ ‌యుద్ద విమానంలో రాష్ట్రపతి గగన విహారం

– రాష్ట్రపతి ముర్ముతో ‘రఫేల్‌ ‌రాణి’ శివాంగీ సింగ్‌ ‌న్యూదిల్లీ, అక్టోబర్‌ 29: ‌రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం రఫేల్‌ ‌యుద్ధ విమానంలో విహరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఎక్స్ ‌ఖాతాలో షేర్‌ ‌చేశారు. హరియాణాలోని అంబాలా వైమానిక స్థావరంలో దేశ ప్రథమ పౌరురాలు, త్రివిధ దళాల సుప్రీం కమాండర్‌ ‌ద్రౌపది ముర్ము ఫ్లైయింగ్‌ ‌సూట్‌…

ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ బకాయిలు క్లియర్‌ చేయండి

– 2022 నుంచి నేటివరకు రూ.303 కోట్లు పెండింగ్‌ – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆదేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 29: పెండిరగ్‌లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసి, మైనారిటీ విద్యార్థుల ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ బకాయిలు రూ.303 కోట్లను వెంటనే విడుదల చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆదేశించారు.…

మన పాలనపై నమ్మకం, ప్రతిభపై విశ్వాసానికి ప్రతీక

– జీసీసీల రాజధానిగా హైదరాబాద్‌ – నెహ్రూ, పీవీ, మన్మోహన్‌ల దూరదృష్టితో హైదరాబాద్‌కు బలం – మెక్‌డొనాల్డ్స్‌ ఆఫీస్‌ ప్రారంభోత్సవంలో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 29: తెలంగాణ ప్రతిభపై విశ్వాసం, పరిపాలనపై నమ్మకానికి మెక్‌డోనాల్డ్‌ గ్లోబల్‌ ఆఫీస్‌ ఒక ప్రతీక అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. పరిశ్రమలు,…

ఉప ఎన్నిక వేళ కాంగ్రెస్‌ ‌పార్టీ మైనార్టీ పాచిక

– మాజీ క్రికెటర్‌ అజారుద్దీన్‌కు మంత్రి పదవి – 31న ప్రమాణ స్వీకారానికి రంగం సిద్దం – గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇచ్చిన కాంగ్రెస్‌ అధిష్టానం – సిఎం రేవంత్‌తో అజారుద్దీన్‌ ‌భేటీ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, అక్టోబర్‌ 29:‌ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ కాంగ్రెస్‌ ‌పార్టీ మైనార్టీ పాచిక పన్నుతోంది. ఇంతకాలం కేబినేట్‌లో మైనార్టీలకు చోటుదక్కలేదు.…

హెల్ప్‌లైన్‌, బీఎల్‌వో కాల్‌ సౌకర్యం ప్రారంభం

– ఓటర్ల ఫిర్యాదులకు తక్షణ పరిష్కారమే లక్ష్యం – భారత ఎన్నికల సంఘం దిల్లీ, అక్టోబర్‌ 29: ఓటర్ల ఫిర్యాదులను సమయానుసారం పరిష్కరించేందుకు భారత ఎన్నికల సంఘం జాతీయ ఓటరు హెల్ప్‌లైన్‌, బుక్‌ ఏ కాల్‌ విత్‌ బీఎల్‌వో సౌకర్యాన్ని, 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని రాష్ట్ర, జిల్లాస్థాయి హెల్ప్‌ లైన్‌లను ప్రారంభించింది. జాతీయ…

లకడికాపూల్‌లో పైపు లైను పనులు పూర్తి చేయాలి

– రహదారులపై నీరు నిలవకుండా చూడాలి – క్షేత్రస్థాయిలో పర్యటించిన హైడ్రా, జీహెచ్‌ ఎంసీ కమిషనర్లు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 29: తీవ్ర తుపానుతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో లకడికాపూల్‌ పరిసర ప్రాంతాలను హైడ్రా, జీహెచ్‌ ఎంసీ కమిషనర్లు ఏవీ రంగనాథ్‌, ఆర్‌ వీ కర్ణన్‌లు పరిశీలించారు. మాసబ్‌ ట్యాంకు నుంచి లకడికాపూల్‌…