prajatantra_news

prajatantra_news

బస్సు ప్రమాద ఘటనపై కేసీఆర్‌ ‌దిగ్భ్రాంతి

– సంతాపం ప్రకటించిన ‌కేటీఆర్‌ , ‌కవిత రంగారెడ్డి,ప్రజాతంత్ర,నవంబర్‌3:‌రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ర్జాగూడ దగ్గర ఆర్టీసీ బస్సు టిప్పర్‌ ‌ఢీకొన్న ఘోర ప్రమాదంలో 20 మంది దుర్మరణం పాలైన ఘటనపై బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ‌తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు సంతాపాన్ని ప్రకటించారు. మరణించిన వారి కుటుంబాలను ఆర్ధికంగా ఆదుకోవడంతో పాటు…

సమస్యలపై అవగాహనకు లఘు చిత్రాలు దోహదపడాలి

– అంతర్జాతీయ లఘు చిత్రోత్సవం లోగో ఆవిష్కరించిన గవర్నర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 3: హైదరాబాద్‌ ప్రసాద్‌ ఐమాక్స్‌లో డిసెంబర్‌ 19 నుంచి 21వ తేదీ వరకు తొలిసారిగా జరగనున్న అంతర్జాతీయ లఘుచిత్రోత్సవం లోగోను రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లఘుచిత్రాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.…

కేంద్ర మంత్రిని కలిసిన కడ్తాల విద్యుత్ లైన్ బాధిత రైతులు

– న్యాయం చేయాలని మంత్రిని కోరిన రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు ఆమనగల్లు, ప్రజాతంత్ర, నవంబర్ 3 :  బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచన మేరకు రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఆధ్వర్యంలో కడ్తాల మండల కేంద్రానికి చెందిన 765 కేవీ బీదర్ – మహేశ్వరం పవర్…

ఎలక్ట్రో మాగ్నెటిక్‌ సర్వేతో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ పనులు

– సర్వేను పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్‌, మంత్రులు ఉత్తమ్‌, కోమటిరెడ్డి – రాజకీయ దురుద్దేశంతోనే గత ప్రభుత్వం ప్రాజెక్టును పక్కనబెట్టింది – మన్నెవారిపల్లిలో సీఎం రేవంత్‌ రెడ్డి మీడియా సమావేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 3: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ పనులను చేపట్టేందుకు అత్యంత కీలకమైన ఏరియల్‌ ఎలక్ట్రోమాగ్నెటిక్‌ సర్వే సోమవారం నుంచి ప్రారంభమైంది. తొలిరోజు సర్వేను…

సీసీఐ కొత్త నిబంధన రైతులకు చేటు

– కేంద్ర టెక్స్‌టైల్స్‌ మంత్రి, సీసీఐ సీఎండీలకు మంత్రి తుమ్మల లేఖ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 3: రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లలో సీసీఐ విధించిన నిబంధనలు మార్చాలంటూ వ్యవసాయ, సహకార, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. ఎకరాకు 7 క్వింటాళ్ల పత్తి మాత్రమే కొనుగోలు చేయాలన్న సీసీఐ కొత్త నిబంధన పత్తి…

చేవెళ్ల బస్సు ప్రమాదం దురదృస్టకరం

– మృతుల కుటుంబాలకు రూ.7 లక్షల ఎక్స్‌గ్రేషియా – చేవెళ్ల హాస్పిటల్‌ వద్ద ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్‌బాబు – హాస్పిటల్‌లో బాధితులను పరామర్శించిన మంత్రి దామోదర – ఎవరికీ ప్రాణాపాయం లేదని తెలిపిన వైద్యులు – అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టెలికాన్ఫరెన్స్‌ చేవెళ్ల, ప్రజాతంత్ర, నవంబర్‌ 3: చేవెళ్ల మండలం…

మహిళల క్రికెట్‌ టీమ్‌కు ముఖ్యమంత్రి ప్రశంసలు

CM Revanth wishes Christmas whises

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 3: సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించి విజయం సొంతం చేసుకున్న భారత మహిళా జట్టుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు. అంతర్జాతీయ క్రికెట్‌ చరిత్రలో మన మహిళల జట్టు కొత్త అధ్యాయం నమోదు చేసిందని ప్రశంసించారు. జట్టు ఆట తీరు, ఈ విజయం అందరికీ స్పూర్తిదాయకంగా…

మంత్రి సీతక్కకు వీవీజీఎఫ్‌ సదస్సుకు ఆహ్వానం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 3: పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్కకు అంతర్జాతీయస్థాయి మహిళా నాయకత్వ వేదిక ‘వైటల్‌ వాయిసెస్‌ గ్లోబల్‌ ఫెలోషిప్‌(వీవీజీఎఫ్‌) సదస్సుకు ప్రత్యేక ఆహ్వానం అందింది. పపంచవ్యాప్తంగా మహిళా నాయకత్వం, సామాజిక మార్పు, ప్రజా సేవా రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న నాయకులను ఈ సదస్సుకు ఆహ్వానిస్తారు.…

బస్సు దుర్ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి

– మృతుల కుటుంబాలకు కేంద్రం తరపున రూ.2 లక్షలు న్యూదిల్లీ, నవంబర్‌ 3: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగ్రాతులు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తరఫున మృతుల…

యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలి

– చేవెళ్ల బస్పు ప్రమాద ఘటనపై సీఎం దిగ్భ్రాంతి – మంత్రులు ప్రమాదస్థలికి వెళ్లాలని ఆదేశం – అన్ని విభాగాలను రంగంలోకి దింపాలి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 3: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం తనను కలిచి వేసిందన్నారు. అధికారులు…