Prajatantra

Prajatantra

రాష్ట్ర ప్ర‌జ‌ల ఆశ‌లు, ఆకాంక్ష‌లకు అనుగుణంగా పాల‌న‌..

In-charge Ministers

ప్ర‌జ‌ల‌కు సీఎం రేవంత్ తెలంగాణ ఆవిర్బావ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు హైద‌రాబాద్,ప్ర‌జాతంత్ర‌, జూన్ 1 : జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు (telangana formation day) జరుపుకుంటున్న సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు కలిసికట్టుగా పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం పదకొండేళ్ళు పూర్తయి పన్నెండో సంవత్సరంలో అడుగుపెడుతోంది.…

వరంగల్ ఆఫీసర్స్‌ క్లబ్ లో రూ.2 కోట్లు గోల్‌మాల్‌

Warangal Officers Club

ముగ్గురి అరెస్టు : సిఐ పి.సత్యనారాయణ రెడ్డి కాజీపేట, ప్రజాతంత్ర, జూన్ 1: వరంగల్ ఆఫీసర్స్‌ క్లబ్ (Warangal Officers Club ) లో గతేడాది ఏప్రిల్ 18న ఫ్యానుకు ఉరేసుకున్న శ్రీనివాస్, తన ఆత్మహత్యకు క్లబ్ లోని మేనేజర్ గోలి గోపాల్ రెడ్డి, చెరుకు రాజిరెడ్డి, పొడిచెట్టి రవీందర్‌ కారణమని తన కొడుకు సెల్ ఫోన్‌…

స్వరాష్ట్రాన్ని సురాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నాం

Minister Seethakka

రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సీతక్క హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 1 : రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క (Minister Seethakka) రాష్ట్ర ప్రజలకు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ మార్గంలో సాగుతున్న…

వ‌రిపొలాల్లో ప‌చ్చిరొట్ట పైర్ల‌ను విత్తుకోవాలి

farmers

 రైతుల‌కు వ్య‌వ‌సాయ సంచాల‌కుల సూచ‌న‌లు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మే 31: ఈసారి నైరుతి రుతుప‌వ‌నాలు తెలంగాణ‌లోకి ప‌దిహేను రోజులు ముందుగా ప్ర‌వేశించిన నేప‌థ్యంలో, యాసంగి వ‌రి పండించిన రైతులు (farmers) ఇప్పుడు త‌మ పొలాల్లో ప‌చ్చి రొట్ట పైరుల‌ను విత్తుకోవాల‌ని వ్య‌వ‌సాయ సంచాల‌కులు సూచించారు. మే 26న రాష్ట్రంలోకి ప్ర‌వేశించిన రుతుప‌వ‌నాలు, 28వ తేదీనాటికి రాష్ట్రమంతా…

ఉపాధ్యాయుల సర్దుబాటుతో ప్రాథమిక విద్యకు తీర‌ని న‌ష్టం

Democratic Teachers Federation

టీచ‌ర్ల కుదింపుతో స‌ర్కారు బడుల‌పై తీవ్ర ప్ర‌భావం ప్ర‌భుత్వం త‌క్ష‌ణ‌మే ఆ ఉత్తర్వులు విరమించుకోవాలి డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 31 : ప్ర‌భుత్వ పాఠ‌శాలల్లో ఉపాధ్యాయుల సర్దుబాటుతో ప్రాథమిక విద్యకు తీర‌ని న‌ష్టం వాటిల్లుతుంద‌ని, టీచ‌ర్ల‌ సర్దుబాటుకు సంబంధించి జిల్లా కలెక్టర్లకు అధికారమిస్తూ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ విడుదల…

సమగ్ర కార్యాచరణతో సరస్వతి పుష్కరాలు విజయవంతం

పుష్కరాల నిర్వహణతో  ప్రభుత్వానికి కీర్తిప్ర‌తిష్ట‌లు 30 లక్షల మంది భక్తుల పుణ్య‌స్నానాలు వొచ్చే గోదావరి పుష్కరాలను మ‌రింత ప‌క‌డ్బందీగా నిర్వ‌హించాలి  ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల‌ శాఖ మంత్రి దుద్దిళ్ల‌ శ్రీధర్ బాబు  జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర, మే 31 : ప్రభుత్వం ఏదైనా ఆలోచన మాత్రమే చేస్తుందని ఆచరణలో పెట్టాల్సింది అధికారులేనని,  మీలాంటి అధికారులు సమగ్ర కార్యాచరణతో…

ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ లో గోల్డ్ మెడల్ సాధించిన నందిని..

Nandini Agasara

అభినందనలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ : ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ లో హైదరాబాద్ అమ్మాయి గోల్డ్ మెడల్ సాధించింది. దక్షిణ కొరియా లోని గుమీలో జరిగిన 26వ ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ 2025లో సికింద్రాబాద్‌కు చెందిన నందిని అగసర (Nandini Agasara) మహిళల హెప్టాథ్లాన్ ఈవెంట్ లో సంచలన విజయం సాధించి గోల్డ్…

దేశంలోనే ఒక డ్రీమ్ ప్రాజెక్టుగా కోహెడ ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్

Koheda Integrated Market

సూమారు 250 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం  సీఎం ఆదేశాల మేర‌కు ప్ర‌ణాళిక‌లు సిద్దం చేయండి..  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు   హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మే 30 : ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు దేశంలోనే నెం.1 ఉండే విధంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను కోహెడ వద్ద నిర్మించేందుకు తగు…

రఘునందన్‌..‌నీ లిమిట్స్ ‌దాటి మాట్లాడుతున్నావ్‌..

Jagga Reddy

‌బిజెపి నేతలు గాంధీ కుటుంబం గురించి తప్పుగా మాట్లాడుతున్నారు  చరిత్రపై చర్చ చేసే దమ్ముందా..? ఎంపి రఘునందన్‌కు కాంగ్రెస్‌ ‌నేత జగ్గారెడ్డి సవాల్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 30: భారతీయ జనతా పార్టీకి చెందిన మెదక్‌ ‌పార్లమెంటు సభ్యుడు మాధవనేని రఘునందన్‌రావు తన లిమిట్స్ ‌దాటి మాట్లాడుతున్నాడనీ, రఘునందన్‌రావు చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని, రాహుల్‌గాంధీ గురించి…

పారదర్శకంగా ఇందిర‌మ్మ‌ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక

Ponnnam Prabhakar

రెండు నెలల్లో హుస్నాబాద్ కు రెండో విడత ఇళ్ల‌ మంజూరు  ర‌వాణా, బీసీ సంక్షేమ శాఖ‌ మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్, ప్ర‌జాతంత్ర‌, మే 30 : హుస్నాబాద్ పట్టణంలో మొదటి విడతలో 144 ఇండ్లు మంజూరు అయ్యాయని, మ‌రో రెండు నెలల్లో హుస్నాబాద్ కు రెండో విడత ఇండ్లు మంజూరు చేస్తామ‌ని ర‌వాణా, బీసీ…