Prajatantra

Prajatantra

రూ.2125 కోట్ల పెట్టుబడులు… 5020 మందికి ఉపాధి

Taranis Capital

యూఏఈ కంపెనీలు శైవ గ్రూప్, టారనిస్ కేపిటల్ పెట్టుబడి రాష్ట్రానికి చెందిన అయిదు కంపెనీలతో అవగాహన ఒప్పందం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 10 :  రాష్ట్రంలో యూఏఈకు చెందిన శైవ గ్రూప్, టారనిస్ కేపిటల్ (UAE companies ) సంయుక్తంగా రూ.2125 కోట్ల…

సినీ సిటీకి హైదరాబాద్ ను రాజధానిగా తీర్చిదిద్దాలి

Cinema City

డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధం చేయండి 14న గద్దర్ సినిమా అవార్డులు అంగరంగ వైభవంగా నిర్వహించాలి సినిమా రంగ సమగ్ర అభివృద్ధి సబ్ కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 10 : సినిమా సిటీ(Cinema City) కి హైదరాబాద్ నగరాన్ని రాజధానిగా మార్చేందుకు అవసరమైన డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్…

యాదాద్రి విద్యుత్ ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్ష

Deputy CM Bhatti Vikramarka

హైదరాబాద్, జూన్ 10 : ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు మంగళవారం ప్రజా భవన్‌లో యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ Yadadri Thermal Power Station (YTPS) ప్రాజెక్ట్ పురోగతిని సమీక్షించారు. జూన్ 9న బిహెచ్ఇఎల్ సిఎండి, టిజిజెన్కో సిఎండి, బిహెచ్ఈఎల్ డైరెక్టర్లు వైటీపీఎస్ ప్రాజెక్ట్‌ ను పరిశీలించారు. ప్రాజెక్ట్ పనుల పురోగతిని గౌరవ…

తెలంగాణ పీసీసీ కొత్త కార్యవర్గం ఎంపిక‌

AICC

పార్టీ ప‌ట్ల‌ విధేయత, సామాజిక న్యాయం, యవతకు ప్రాధాన్యం  27 మంది ఉపాధ్యక్షులు నియామకం హైద‌రాబాద్‌, జూన్ 10 : రాష్ట్ర‌ కాంగ్రెస్ నేతలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) కార్యవర్గాన్ని ప్రకటించింది. 27 మంది రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షులను, 69 మంది ప్రధాన కార్యదర్శులను పార్టీ హైకమాండ్ (AICC ) నియమించింది.…

భగవాన్ దాస్ స్పూర్తితో ముందుకు సాగుదాం..

BR Bhagwan Das

సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు ఘనంగా బిఆర్ భగవాన్ దాస్ 95వ జయంతి నివాళులర్పించిన ఎమ్మెల్యే నాయిని, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, సిపిఐ నేతలు హనుమకొండ, ప్రజాతంత్ర, జూన్ 8 : బిఆర్ భగవాన్ దాస్ (BR Bhagwan Das) అందించిన స్పూర్తితో ముందుకు సాగుతామని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి…

విశ్రాంత ఆచార్య గాదె దయాకర్ కు సన్మానం

KU

హన్మకొండ, ప్రజాతంత్ర, జూన్ 7 : తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యుడిగా నియామకమైన  కేయూ విశ్రాంత ఆచార్య గాదె దయాకర్ ను తెలంగాణ గురుకుల ప్రిన్సిపాల్స్ అసోసియేషన్,  తెలంగాణ ఎస్సి స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో సంయుక్తంగా సత్కరించారు. శనివారం కాకతీయ యూనివర్సిటీలో అనేక పరిపాలక పదవులను సమర్థవంతంగా నిర్వహించి పదవులకే వన్నెతెచ్చిన దయాకర్ ను…

యాద‌గిరిగుట్ట మెడిక‌ల్ క‌ళాశాలలు యూనివ‌ర్సిటీ స్థాయికి ఎదగాలి

CM Revanth Reddy

 మూసీ ప్ర‌క్షాళ‌న ఆగ‌దు  గంధ‌మ‌ల్ల‌కు నీళ్లెట్ల ఇవ్వాలో మాకు తెలుసు  తెలంగాణ‌ను ఆద‌ర్శంగా తీర్చిదిద్ద‌డ‌మే నాల‌క్ష్యం ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఆలేరు నియోజ‌క‌వ‌ర్గంలో రూ.1051.45కోట్ల అభివృద్ధ ప‌నుల‌కు శంకుస్థాప‌న‌ ఆలేరు, ప్రజాతంత్ర, జూన్ 6: ప్రజలు సహకరిస్తే తెలంగాణను 10 ఏళ్లలో వన్ ట్రిలియన్ ఎకానమీ కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.…

అన్ని పంట‌లు పండిస్తేనే అధిక ఆదాయం

Minister Thummala Nageshwar rao

వ్యవసాయశాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు హుస్నాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 6: రైతులు ఆదాయాన్ని పెంచుకోవాలంటే అన్ని పంటలు పండించాల‌ని మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు (Minister Thummala Nageshwar rao) అన్నారు. హుస్నాబాద్‌లో శుక్ర‌వారం మంత్రులు తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు, పొన్నం ప్ర‌భాక‌ర్‌లు రైతు మ‌హోత్స‌వాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా త‌మ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు మాట్లాడుతూ మన తాతలు రెండు…

‌ప్రకృతిని కాపాడుకుంటేనే మనుగడ

CM Revanth Reddy

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌ 05: ‌ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకురావాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి (CM Revanth Reddy) పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన సీఎం కార్యాలయం తరఫున ఒక ప్రత్యేక సందేశాన్ని విడుదల చేశారు. ప్రకృతిని మనం కాపాడితే, అదే మనల్ని కాపాడుతుందని సీఎం స్పష్టంగా తెలిపారు. ఈ…

బెంగళూరు ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

Prime Minister Modi

మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున పరిహారం న్యూదిల్లీ,జూన్‌4: ‌బెంగళూరు(Bengaluru) లో జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ ( Prime Minister Modi ) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  బెంగళూరులో జరిగిన దుర్ఘటన హృదయ విదారకమైనదని, ఈ కష్ట సమయంలో తమ ప్రియమైనవారిని కోల్పోయిన కుటుంబాల పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. దీంతోపాటు మృతుల…