Prajatantra News 1

Prajatantra News 1

కనుమరుగు అవుతున్న కట్టడాలు…

తెరమరుగు అవుతున్న చారిత్రక నిర్మాణాలు…  రక్షణపై శ్రద్ధ లేని ప్రభుత్వాలు ప్రపంచ సాంస్కృతిక వారసత్వ దినోత్సవం ప్రతి ఏట నవంబర్‌ 19న ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తారు. వారసత్వ పరిరక్షణ అంశాల ఆధారంగా 1984, జనవరి 27న నాటి  భారతదేశ ప్రధాని  ఇందిరా గాంధీ ఆధ్వర్యంలో రాజీవ్‌ గాంధీ చైర్మన్‌గా భారత జాతీయ సంస్కృతి వారసత్వ సంస్థ…

డీఎస్సీ 2024 ఎస్‌జిటి స్పోర్ట్స్‌ కోటాలో గోల్‌మాల్‌..!

దొంగ సర్టిఫికెట్లతో టీచర్‌ పోస్టులు పొందిన అభ్యర్థులు అభ్యర్థుల సర్టిఫికెట్ల రీవెరిఫికేషన్‌ జాబితా ప్రకటించడంలో జాప్యం దొంగ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందారని అనుమానాలు విచారణలో అధికారుల నిర్లక్ష్యం.. డీఎస్సీ స్పోర్ట్స్‌ కోట నియామకాల్లో అక్రమాలు జరిగాయాన్న ఆరోపణలపై అధికారులు ఎందుకు స్పందించడం లేదు..? డీఎస్సీ ఎస్‌జిటి స్పోర్ట్స్‌ కోటా  టీచర్‌ నియామకాల్లో జరిగిన అక్రమాలను నిగ్గ…

‘జమిలి’ ఆలోచన వెనుక ఆంతర్యం?

కేంద్ర కేబినెట్‌ ‘జమిలి’  ఎన్నికలకు సంబంధించిన రెండు బిల్లులకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలను నిర్వహించే బిల్లులనే ప్రభుత్వం తీసుకొస్తున్నట్టు సమాచారం. ఈ జమిలి ఎన్నికలకు దేశంలో 32 పార్టీలు అనుకూలంగా ఉన్నాయి. 15 పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. దీని వల్ల స్థానిక, ప్రాంతీయ అంశాలు పక్కకు పోయి…

నామమాత్రంగా వృద్ధుల ఆరోగ్యభద్రత!

అరవై ఏళ్లు దాటిన వృద్ధులపై ‘ఇండియా ఏజింగ్‌ రిపోర్టు 2023’ వెల్లడిరచిన ఆసక్తికరమైన విషయాలు చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. దేశంలో వృద్ధుల జనాభా గణనీయంగా పెరుగుతోంది. అరవై ఏళ్లు దాటిన వారు 2021 నాటికి మొత్తం జనాభాలో 10.1 శాతం ఉండగా, 2036 నాటికి 15 శాతానికి, 2050 నాటికి 20.8 శాతానికి పెరుగుతుందని…

1991 చట్టంపై చర్చలు ఎందుకు?

specia lstories, prathyeka vyasaalu, telangana news

భారతదేశం లౌకిక దేశం. పౌరులు స్వేచ్ఛగా తమ మతాలను ఆచరించవొచ్చు. మత స్వేచ్ఛకు భంగం కలగకుండా చూడటం ప్రభుత్వాల విధి. అలాగే మతం ప్రాతిపదికన ప్రభుత్వాలు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ఇక, మత స్వేచ్ఛకు సంబంధించిన ఎన్నో చట్టాలు ఉన్నాయి. వాటిలో ప్రముఖమైనది ప్రార్థనా స్థలాల చట్టం. 1947లో దేశానికి స్వతంత్రం వొచ్చినప్పుడు అస్థిత్వంలో ఉన్న…

ధనుర్మాసం వైశిష్ట్యం

బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ ఛందసామహమ్‌ మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః  ‘‘వేదాలలో సామవేదాన్ని, ఛందస్సుల్లో గాయత్రీ ఛందస్సును, మాసాలలో మార్గశిర మాసాన్ని, రుతువులలో వసంత రుతువును’’ అంటూ సాక్షాత్తూ శ్రీ కృష్ణ పరమాత్ముడు భగవద్గీతలోని విభూతియోగంలో చెప్పిన శ్లోకమిది. మార్గశిర మాసానికి ఇంకొక ప్రాముఖ్యం ఉంది. పరమ పవిత్రమైన గోదాదేవి వ్రతం ఆరంభించి ఉపనిషత్తుల్యములైన…

ముఖ్యంమ‌త్రిగా రేవంత్ ప‌ని అయిపోయింది..

ఇంటింటికి నీళ్లు ఇచ్చిన ఘనత కేసిఆర్‌దే..   మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్ రావు కేసీఆర్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ పోటీల్లో విజేత‌ల‌కు బ‌హుమ‌తుల ప్ర‌దానం సంగారెడ్డిలో బిఆర్ ఎస్ కార్యాల‌యం ప్రారంభం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వొచ్చాక సీఎం రేవంత్ రెడ్డి రైతు బంధును బంద్ చేశార‌ని, యాదవులకు గొర్రెల పంపిణీ బంద్ చేశార‌ని,…

డిజిటల్‌ రంగంలో సాధికారతకు కృషి..

Minister Duddilla Sridhar Babu

రాష్ట్రంలో 400 గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లకు విస్త‌రిస్తాం.. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు సైతం ఐటీ కంపెనీలు ఐటి, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధ‌ర్ బాబు రానున్న రోజుల్లో తెలంగాణ‌లో 400 గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్ల (జీసీసీ)ను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు…

ఇదెక్కడి ధర్మం… ఇదెక్కడి నీతి!?

Fake memberships of state BJP

మా  ఎజెండా అమలుకు అడ్డొచ్చిన ఎవరినీ  బీజేపీ, సంఫ్‌ు  పరివార్‌ సులభంగా వొదిలిపెట్టదు. అది ఎలా వేటాడి ..వేధిస్తుందో చెప్పటానికి గుజరాత్‌ మాజీ ఐపిఎస్‌ అధికారి సంజీవ్‌ భట్‌ ఉదంతం పెద్ద ఉదాహరణ. 27 సంవత్సరాల క్రితం పోలీస్‌ కస్టడీలో ఉన్న నిందితుడిని నేరం ఒప్పుకోవాలని ప్రమాదకర ఆయుధాలతో, కరెంట్‌ షాక్‌లతో టార్చర్‌ పెట్టారన్న కేసులో…

పదునైన వ్యూహాల కోసమే ఆరాటం!

దేశంలోని ప్రస్తుతం చాలా రాజకీయ పార్టీలు వ్యూహకర్తల్ని, వ్యూహ సంస్థల్ని ఏర్పాటు చేసుకుం టున్నాయి. ఎన్నికల్లో గెలిచేందుకు వారి సేవ ల్ని పొందుతున్నాయి. ఈ క్రమంలో పార్టీల పని తీరులో, నాయకుల వ్యవహార శ్కెలిలో మార్పు స్పష్టంగా కనిపి స్తోంది.  రాజకీయ పార్టీలు నేటి కార్పొరేట్‌ ప్రపంచానికి తగినట్టు మారుతున్నాయి. గతంలో పార్టీలోనే వ్యూహకర్తలు ఉండేవారు.…