కనుమరుగు అవుతున్న కట్టడాలు…

తెరమరుగు అవుతున్న చారిత్రక నిర్మాణాలు… రక్షణపై శ్రద్ధ లేని ప్రభుత్వాలు ప్రపంచ సాంస్కృతిక వారసత్వ దినోత్సవం ప్రతి ఏట నవంబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తారు. వారసత్వ పరిరక్షణ అంశాల ఆధారంగా 1984, జనవరి 27న నాటి భారతదేశ ప్రధాని ఇందిరా గాంధీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ చైర్మన్గా భారత జాతీయ సంస్కృతి వారసత్వ సంస్థ…









