deccan.com

deccan.com

నల్లరంగు దుస్తులు ధరించి బీఆర్‌ఎస్‌ ‌సభ్యల వినూత్న నిరసన

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 17: ‌లగచర్ల రైతులకు సంఘీభావంగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వినూత్న పద్ధతిలో నిరసన తెలిపారు. నల్ల రంగు చొక్కాలు, చేతులకు బేడీలు వేసుకుని ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరయ్యారు. ఇదేమి రాజ్యం.. ఖాకీ రాజ్యం.. దోపిడీ రాజ్యం, లాఠీ రాజ్యం.. లూఠీ రాజ్యం, రైతులకు సంకెళ్లా సిగ్గు సిగ్గు అంటూ అసెంబ్లీ లాబీల్లో నినాదాలు చేశారు.…

రాష్ట్రంపై చలి పంజా

ఆదిలాబాద్‌లో కనిష్ఠంగా 6.2 డిగ్రీల ఉష్ణోగ్రత మరో రెండు రోజుల పాటు శీతల గాలులు వీచే అవకాశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 17: ‌తెలుగు రాష్ట్రాలపై చలి పంజా విసురుతోంది. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలులతో ఏపీ, తెలంగాణలో ఉష్ణోగ్రతలు కనిష్ఠానికి పడిపోయాయి. తెలంగాణలో మరో రెండు రోజుల పాటు పలు జిల్లాల్లో శీతల…

ఆత్మ పరిశీలన అవసరం !

special lstories, prathyeka vyasaalu, telangana news

 సంబరాలు సరే..  హావిూల సంగతేమిటి? సవాల్ గా మారిన  కౌలు రైతుల రుణాల సమస్య   కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం రేవంత్‌ రెడ్డి సారధ్యంలోని  ఏడాది పూర్తి చేసుకుని ఘనంగా విజయోత్సవ సంబరాలు చేసుకుంది. ఇందులో తప్పు పట్టవలసినది ఏవిూ లేదు. ఐతే, విజయోత్సవాలు జరుపుకునే సందర్భంలో తాము ఏం సాధించాం అనేది చెప్పడం సంప్రదాయం.…

నిరుద్యోగులతో పాలకుల చెలగాటం!

Unemployment in India

బిజెపి ప్రభుత్వం ద్రోహపూరిత వైఖరి నిరుద్యోగుల ఆశలు అడియాసలేనా? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చాలా కాలంగా కడప ఉక్కు పరిశ్రమ పేరుతో  నిరుద్యోగులతో చెలగాట మాడుతున్నాయి. పరిశ్రమ వొస్తే ఉద్యోగాలు వస్తాయని, బతుకులు బాగు పడతాయని ఎదురు చూస్తున్న నిరుద్యోగుల ఆశలు అడియాసలు అవుతున్నాయి. కడపస్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో లేదని  లోక్‌సభలో కేంద్ర…

వ్యవసాయ సంక్షోభం పై చర్యలేవీ?

 రైతన్నలపై మోదీ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి సమస్యల వలయంలో అన్నదాతలు, ఆత్మహత్యల బాట పడుతున్న వ్యవసాయ కార్మికులు దేశంలో నెలకొన్న వ్యవసాయ సంక్షోభాన్ని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ ఇటీవల సమర్పించిన మధ్యంతర నివేదిక  కళ్ళకు కట్టినట్టు చూపింది. సమస్యల వలయంలో చిక్కుకున్న అన్నదాతలు, వ్యవసాయ కార్మికులు ఆత్మహత్యల బాట పడుతున్న తీరును…

దేశానికి రెండో రాజధాని అంత ఆషామాషీ కాదు!

second capital of the country is not easy

కేంద్ర ప్రభుత్వాన్ని ఈ మధ్య సుప్రీంకోర్టు దిల్లీ నగరాన్ని ఏం చేయబోతున్నారని ప్రశ్నించింది. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ కూడా దిల్లీలో కాలుష్యం తీవ్రంగా ఉందని,. తాను ఎప్పుడు దిల్లీకి వొచ్చినా అనారోగ్యం పాలవుతున్నానని ఇటీవల చెప్పుకొచ్చారు. ఇలాంటి పరిణామాల మధ్య దిల్లీని దేశ రాజధానిగా ఇంకా కొనసాగించాలా అని సాక్షాత్తు సీనియర్‌ కాంగ్రెస్‌ నేత…

‘ఏక్‌ ‌భారత్‌ ‌శ్రేష్ఠ భారత్‌’ అం‌దరినీ ఏకం చేస్తుంది

మూడు రోజుల ఫొటో ప్రదర్శనను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్‌ ‌జిష్ణుదేవ్‌ ‌వర్మ హైదరాబాద్‌, ‌పిఐబి,డిసెంబర్‌ 16: ‌హైదరాబాద్‌లోని సాలార్‌ ‌జంగ్‌ ‌మ్యూజియంలో మూడు రోజుల పాటు నిర్వహించే ‘ఏక్‌ ‌భారత్‌ ‌శ్రేష్ఠ భారత్‌’ ‌ఫొటో ప్రదర్శనను తెలంగాణ గవర్నర్‌  ‌జిష్ణుదేవ్‌ ‌వర్మ సోమవారం  ప్రారంభించారు. ఇంటిగ్రేటెడ్‌ ‌కమ్యూనికేషన్‌ అం‌డ్‌ అవుట్‌రీచ్‌ ‌ప్రోగ్రాం (ఐసీఓపీ)లో భాగంగా సెంట్రల్‌…

నేడు లోక్‌సభ ముందుకు జమిలి బిల్లు

సభలో  ప్రవేశ పెట్టనున్న న్యాయశాఖ మంత్రి అనంతరం జెపిసికి పంపేందుకు సిద్ధ్దం న్యూదిల్లీ,డిసెంబర్‌16:  ‌దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణకు సంబంధించి రూపొందించిన రెండు కీలక బిల్లులకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఒకే దేశం-ఒకే ఎన్నిక లక్ష్యంతో దేశమంతా ఒకేసారి నిర్వహించే జమిలి ఎన్నికలపై లోక్‌సభలో బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలిసింది. మంగళవారం…

‌భూమి లేని నిరుపేదలకు రూ. 12000

సుమారు 15 లక్షల కుటుంబాలకు  లబ్ది 1000 కోట్లు విడుదల చేసే యోచనలో ప్రభుత్వం మంత్రి పొంగులేటి చిట్‌ ‌చాట్‌.. ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 16: ‌భూమి లేని నిరుపేదలకు 12000 ఇవ్వడం ద్వారా  సుమారు 15 లక్షల కుటుంబాలకు  లబ్ది చేకూరనున్నదని మంత్రి పొంగులేటి  శ్రీనివాస రావు పేర్కొన్నారు. సోమవారం అసెంబ్లీ లాబీలో మీడియాతో మంత్రి…

సంక్రాంతి తరువాత కొత్త తెల్ల రేషన్‌ ‌కార్డుల ప్రక్రియ

Minister Uttam Kumar Reddy

• ప్రభుత్వ అంచనా ప్రకారం కొత్తగా 10 లక్షల రేషన్‌ ‌కార్డులు • దొడ్డు బియ్యం దారి తప్పుతున్న మాట వాస్తవమే • తెల్ల రేషన్‌ ‌కార్డుదారులందరకు సన్నబియ్యం • శాసనమండలిలో మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌ 16: ‌సంక్రాంతి   తరువాత కొత్త తెల్ల రేషన్‌ ‌కార్డుల మంజూరీ ప్రక్రియను మొదలు పెట్టబోతునట్లు…