పీ వీ గారికి నచ్చిన. అంబేడ్కర్ గారు మెచ్చిన ప్రముఖ మరాఠీ మేధావి ప్రహ్లాద్ కేశవ్ అత్రే

1950 దశకంలో బొంబయి నగరంతో కలసిన మహారాష్ట్రను కోరుతూ ఏర్పడ్డ సంయుక్త మహారాష్ట్ర సమితికి చెందిన అనేక నాయకులు అంబేడ్కర్ తో సాన్నిహిత్యం కలిగి ఉండేవారు. వారిలో శంకర్రావ్ మోరే, కేశవ్ సీతారాం ఠాక్రే, , పాండురంగ్ సదాశివ్ సానే, ఎస్.ఎం.జోషి, రామ్ మనోహర్ లోహియా తో బాటు ప్రహ్లాద్ కేశవ్ అత్రే కూడ ఉన్నారు.…









