Prajatantra News 1

Prajatantra News 1

దేశ అభివృద్ధిలో యువత పాత్ర కీలకం

వ్యక్తి వికాసం కాకుండా జాతీయ వికాసం కోసం ఎబివిపి కృషి ఎబివిపి 43వ రాష్ట్ర మహాసభలో గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ సిద్ధిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 23: రాష్ట్ర, జాతీయ శక్తి యువతేనని, జాతీయ అభివృద్ధిలో యువత పాత్ర అత్యంత కీలకమని గవర్నర్‌ జిష్ణు దేవ్‌ వర్మ అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో సోమవారం నుంచి మూడు…

మాజీ ప్రధాని స్వర్గీయ పీవీకి నివాళులు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 23: సోమవారం భారతరత్న స్వర్గీయ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 20వ వర్ధంతి సందర్భంగా పీవీ ఘాట్‌ వద్ద నివాళులు అర్పించి పీవీ నరసింహారావు కుటుంబ సభ్యులతో  కలిసి  రవాణా బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌  భారతరత్న క్యాలండర్‌ను ఆవిష్కరించారు, అనంతరం పీవీ నరసింహారావు ఘాట్‌ ప్రాంగణంలో ఐ క్యాంప్‌ను…

పాత విలువలకు పాతర!

పెరిగిన పాన్‌ ఇండియా మోజు  డబ్బు కోసం యువతను ఆకర్షించే పనిలో చిత్రసీమ    కుటుంబ ప్రేక్షకులకు దూరమవుతున్న వైనం తప్పుదారి పట్టిస్తున్న సంఘటనలు సినీ ప్రేక్షకులకు నటీనటుల పట్ల ఆరాధ్య భావన ఉంది. సినిమాని తెలుగు ప్రజలు  ఎంతగానో  ప్రేమిస్తారు. కథానాయకులను పూజిస్తారు.. ఆరాధిస్తారు.  అయితే.. నటులుగా తమకు సమాజంపై బాధ్యత ఉంటుందని భావించే…

ఐదేళ్లూ ఆడింది ఆట, పాడింది పాట!

ఆర్థిక వ్యవస్థలో ఎన్నికల ఖర్చు కూడా ఒక ఖర్చేనా…? ప్రజాస్వామ్యంలో ఎన్నికలనేవి పండుగ వంటివి. పండగ ఖర్చును చూసి ఎవరూ భయపడరు. ఉన్నవాడు లేని వాడు అంతా తమకు ఉన్న దాంట్లో పండగ చేసుకుంటారు. అలాంటి ప్రజాస్వామ్య పండుగకు ప్రభుత్వం చేసే ఖర్చును బూచీగా చూపించి మోదీ సర్కార్‌ జమిలీ ఎన్నికలను ముందుకు తెచ్చింది. నిజానికి…

రాజ్యాంగం అంటే బీజేపీకి గౌరవం లేదా?

ఎట్టకేలకు బయటపడ్డ  బీజేపీ రంగు    పార్లమెంట్‌ సాక్షిగా రాజకీయ దుమారానికి దారితీసిన   సాక్షాత్తు హోం మంత్రి అమిత్‌ షా వ్యాఖ్యలు   ‘అంబేడ్కర్‌, అంబేడ్కర్‌ అనడం వాళ్లకు ఇప్పుడో ఫ్యాషనైపోయింది. అన్నిసార్లు దైవనామ స్మరణ చేస్తే కనీసం ఏడు జన్మల దాకా స్వర్గమన్నా దక్కేది‘ అంటూ అంబేడ్కర్‌ను ప్రస్తావిస్తూ  పార్లమెంట్‌ లో  కేంద్ర…

ఈ జగమంతా ‘చిప్స్‌’మయం!

ప్రపంచమంతా ఇప్పుడు కృత్రిమమేధతో కొత్త పుంతలు తొక్కుతుంది. ఇది అనేక ఎలక్ట్రానిక్‌ పరికరాల సమూహంతో పనిచేస్తుంది. ఫోన్‌లు, కంప్యూటర్‌లు, కార్లు వంటి పరికరాలను పని చేయడానికి సెమీకండక్టర్లతో నడుస్తున్న ఇంటిగ్రేటెడ్‌  సర్క్యూట్లు (ఐసి) లేదా మైక్రోచిప్స్‌ అవసరం. ఈ చిన్న భాగాలు మన రోజువారీ జీవితాలను సుఖమయం చేస్తున్నాయి. ఒక్క స్మార్ట్‌ఫోన్‌లో వందకు పైగా సెమీకండక్టర్‌…

డెలివరీ సేవల పన్ను రేటుపై కమిటీ ఏర్పాటు చేయాలి

ఐజీఎస్టీ పునరుద్ధరణ పై న్యాయబద్ధమైన విధానం అనుసరించాలి ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ రాష్ట్ర వ్యాట్ పరిధిలోనే ఉంచాలి జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు కీలక ప్రతిపాదనలు.. ఆమోదించిన కౌన్సిల్ జైపూర్, డిసెంబర్ 21: రాజస్థాన్ రాష్ట్రంలోని జై సల్మీర్ లో శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన…

మళ్లీ జీఎస్టీ బాదుడు..

యూజ్డ్‌ కార్లపై జీఎస్టీ పెంపు! పాత కార్ల అమ్మకాలపై 18శాతం జీఎస్టీ బాదుడు పాప్‌కార్న్‌పై కొత్త పన్ను రేట్లు..! 1,500 వరకు ఉన్న దుస్తులపై 5% జీఎస్టీ  1,500 నుండి రూ.10,000 వరకు వస్త్రాలపై 18% జీఎస్టీ 10,000 కంటే ఎక్కువ విలువైన బట్టలపై 28% జీఎస్టీ షూస్‌, వాచీలపై పన్ను రేటు 28%కి పెంచాలని…

ముగిసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన

హైదరాబాద్.ప్రజాతంత్ర,డిసెంబర్ 21:  భారత రాష్ట్రపతి  ద్రౌపది ముర్ము  శీతాకాల విడిది , 5 రోజుల పర్యటన  ముగిసింది. భారత రాష్ట్రపతి ఈ నెల 17 న హైదరాబాదుకు చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి, సంక్షేమ పనులు, సాంస్కృతిక కార్యక్రమాలను రాష్ట్రపతి ప్రారంభించారు. ఈ పర్యటన ముగించుకుని శనివారం హకింపేట విమానాశ్రయం  నుండి ప్రత్యేక…

ఆరోగ్య తెలంగాణ నిర్మాణంలో క్రిస్టియన్ సోదరుల పాత్ర ఎంతో ఉంది

ఎల్బీ స్టేడియంలో జరిగిన క్రిస్మస్ వేడుకలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 21: డిసెంబర్ నెల ఒక మిరాకిల్ మంత్… ఏసు ప్రభువు జన్మించిన నెల.. శ్రీమతి సోనియా గాంధీ పుట్టిన నెల… తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించిన నెల.. ఇది మాకు ఎంతో ముఖ్యమైన నెల అని ముఖ్యమంత్రి రేవంత్…