Prajatantra News 1

Prajatantra News 1

యేసుక్రీస్తు బోధనలు మానవాళికి దిక్సూచి

CM Revanth wishes Christmas whises

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 24 : క్రిస్మస్‌ పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ రెడ్డి  క్రైస్తవ సోదరులకు, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. యేసు క్రీస్తు బోధనలు ఇప్పటికీ, ఎప్పటికీ ప్రపంచంలోని మానవాళికి మార్గదర్శకమని అన్నారు. అన్ని మతాల సారాంశం మానవత్వమేనని ఆయన ఎంచుకున్న మార్గం అందరికీ దిక్సూ చిగా నిలు స్తోం దన్నారు. ఇతరుల…

సైబరాబాద్‌లో ల్యాండ్‌ ‌కేసులు ఎక్కువ

తమ పరిధి మేరకు సమస్యలు పరిష్కరించాం సైబర్‌ ‌క్రైమ్‌పై ఎక్కువ దృష్టి సారించాం వార్షిక నివేదికను వెల్లడించిన సైబరాబాద్‌ ‌సిపి మహంతి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌24:‌సైబరాబాద్‌లో ల్యాండ్‌ ‌కేసులు ఎక్కువగా ఉంటాయని.. తమ లిమిట్‌ను బట్టి పరిష్కరించామని సైబరాబాద్‌ ‌సీపీ అవినాష్‌ ‌మహంతి అన్నారు. ఈ సంవత్సరం సైబర్‌ ‌క్రైమ్‌, ఎకనామిక్‌ అఫెన్స్ ‌వింగ్‌ ‌పై ఎక్కువ దృష్టి…

విద్యార్థుల‌తో స‌ర‌దాగా కాసేపు..

ఆట‌ల పాట‌ల‌తో సంద‌డి చేసిన మంత్ర పొన్నం పిల్ల‌ల‌తో కలిసి భోజనం లక్ష్య సాధ‌న‌లో ముందుకు వెళ్లాల‌ని ఉద్బోధ‌ హుస్నాబాద్, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 24 : హుస్నాబాద్ పట్టణంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినులతో మంగ‌ళ‌వారం మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహ్లాదంగా గడిపారు. పాటలు పాడుతూ కథలు చెప్పిన విద్యార్థినులను సత్కరించారు. విద్యార్థినులంద‌రినీ…

కూల్చివేతలు, అరెస్టులు తప్ప ఏమున్నాయ్  

KTR

‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర : ‌సీఎం రేవంత్‌ ‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌ఫైరయ్యారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై మండిపడ్డారు. అసలు తెలంగాణలో ఏం జరుగుతున్నది అంటూ ప్రశ్నించారు. కూల్చివేతలు, ఎగవేతలు, కరెంటు కోతలు, చిన్నారుల చావులు, కోడెల అమ్మకాలు, అల్లర్లు, అబద్ధాలు, పగలు, ప్రతీకారాలు, దాడులు,…

ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్‌ ‌కొర్రీలు: మాజీ మంత్రి కేటీఆర్‌

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 24 : ‌ధాన్యం కొనుగోళ్ల కాంగ్రెస్‌ ‌ప్రభుత్వ సవాలక్ష కొర్రీలు పెట్టి కొనుగోళ్లు చేస్తోంద‌ని మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. విషయంలో కొన్నది కాకరకాయ.. కొసిరింది గుమ్మడికాయ అన్నట్లు కాంగ్రెస్‌ ‌సర్కార్‌ ‌తీరు ఉన్నదని కేటీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో 1.53 కోట్ల మెట్రిక్‌ ‌టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అయితే ప్రభుత్వం…

పలు గ్రామాల్లో మంత్రి పొన్నం సుడిగాలి పర్యటన

సమస్యల పై స్పందించి  వెంటనే ఆదేశాలు హుస్నాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 23: హుస్నాబాద్ నియోజకవర్గంలో రవాణా, బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సుడిగాలి పర్యటన చేశారు. హుస్నాబాద్ , చిగురు మామిడి, సైదాపూర్ మండలాల్లో  మంగళవారం పర్యటించారు. చిగురు మామిడి మండల కేంద్రంలో కేజీబీవీ పాఠశాల ను పర్యటించారు. అక్కడ విద్యార్థులకు భరోసా కల్పించారు.…

సినిమా ఇండస్ట్రీని బోనులో నిలబెట్టే యత్నం

సంధ్య థియేట‌ర్‌ ఘటన అందరికీ గుణపాఠం కావాలి ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 24: తొక్కిసలాట ఘ‌ట‌న‌లో  మృతిచెందిన రేవ‌తి కుటుంబానికి అల్లు అర్జున్ అండ‌గా నిల‌వాల‌ని, శ్రీతేజ్ వైద్య ఖర్చులు కూడా ఆయ‌నే భరించాలని  ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్, ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కోరారు. కిమ్స్‌…

నేటి సినిమా హీరోలు సమాజానికి ఆదర్శంగా నిలవాలి!

Today's film heroes should stand as role models for the society!

దశాబ్దాల తరబడి దక్షిణ భారతదేశంలో తెలుగు చిత్ర పరిశ్రమ అగ్రగామిగా నిలుస్తున్నది. నట సామ్రాట్‌ ఎన్టీ రామారావు తాను రాజకీయాల్లోకి ప్రవేశించే వరకు హితం కోరి సామాజిక, సాంఘిక, ఆర్థిక అసమానతలను కండ్లకు కట్టినట్టు చూపించే సినిమాలను నిర్మించి దర్శకత్వం వహించి అనేక వందల పాత్రలలో ప్రజలకు ఒక ఆరాధ్యునిగా కనిపించేవారు. ఏఎన్‌ఆర్‌ కూడా ఇదే…

దిగుమతుల కంటే మన ఎగుమతులే ఎక్కువ!

How is the future US President Donald Trump's regime going to be

వాణిజ్య మిగులులో ఉన్నాం… పూడ్చేందుకు ముందుకెళ్లాలి కాబోయే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌  ట్రంప్‌ పాలన ఎలా ఉండబోతోందో ఇప్పటికే ఒక అంచనా ఏర్పడిరది.  ఆయనలో బెధిరింపు దోరణి ఎక్కువగా కనిపిస్తోంది. అగ్రరాజ్య అధినేత అనే అహంకారం అది. తమ ఉత్పత్తులను దిగుమతి చేసుకొనే ఏ దేశమైనా వాటి మీద పన్నులు విధిస్తే తాము కూడా దెబ్బకు…

కొత్త ఏడాదిలో మహా కుంభమేలా!

కొత్త ఏడాదిలో  కుంభమేలా పలకరించబోతున్నది. అయితే ఇక్కడ మార్గదర్శకాలు ఇప్పుడు చర్చగా మారాయి. ప్రయాగ్‌రాజ్‌లోని మహా  కుంభమేలా మరోసారి వార్తల్లో నిలిచింది. కొత్త సంవత్సరంలో జరగనున్న మహా  కుంభమేలాలో సనాతనయేతరుల ప్రవేశాన్ని అఖారా పరిషత్‌ నిషేధించిన తరువాత, ఇప్పుడు నాగ సన్యాసులు కూడా కొత్త మార్గదర్శకాలను వెల్లడిరచారు.  ఈ మార్గదర్శకాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు…