మన్మోహన్ ఒక లెజెండ్..

దేశం గొప్ప కుమారుడిని కోల్పోయింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం హైదరాబాద్ ప్రజాతంత్ర డిసెంబర్ 27 : మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ తీవ్ర మృతి రాష్ట్ర ముఖ్యమంత్రి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మన్మోహన్ మృతితో దేశం గొప్ప కుమారుడిని కోల్పోయిందని సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్లో పేర్కొన్నారు. దేశం గొప్ప ఆర్థిక సంస్కర్తని కోల్పోయిందిన…









