Prajatantra News 1

Prajatantra News 1

రేపు అసెంబ్లీ ప్ర‌త్యేక స‌మావేశం

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 28 :  ఈనెల 30న   తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరుగనుంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కి సంతాపం తెలిపేందుకు గాను సోమవారం ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఉదయం 10 గంటలకు సభ ప్రారంభమ‌వుతుంది. సంతాప దినాల్లో భాగంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు శాసన సభ నివాళులు అర్పించనుంది.  కాగా…

కందుల కొనుగోలు కేంద్రాల‌ను ఏర్పాటు చేయండి: మాజీ మంత్రి హ‌రీష్ రావు డిమాండ్

harees rao

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 28 : రాష్ట్రవ్యాప్తంగా కందుల కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాల‌ని మాజీ మంత్రి హ‌రీష్ రావు ఒక ప్ర‌క‌ట‌న‌లో డిమాండ్ చేశారు.  ప్రభుత్వ నిర్లక్ష్యానికి కంది రైతులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారని ఆరోపించారు.  రాష్ట్రంలో 2.5 లక్షల మెట్రిక్ టన్నుల కందులు ఉత్పత్తి అవుతున్నా కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం…

గ్రామ రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయాలి!

పటేల్‌ పట్వారీ వ్యవస్థ రద్దుతో తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. రికార్డులకు భద్రత లేకుండా పోయింది. భూముల లెక్కాపత్రం లేదు. జమాబందీ వల్ల భూములు, ప్రభుత్వ ఆస్తులకు లెక్క గట్టేవారు. సరిహద్దులు పక్కాగా ఉండేవి. కానీ అవన్నీ దెబ్బతిన్నా, వాటిని రక్షించే ప్రయత్నం చేయడం లేదు. కెసిఆర్‌ హయాంలో విఆర్‌వో వ్యవస్థ రద్దుతో ఉన్నది…

దర్యాప్తు సంస్థల నిష్పాక్షికతపై నమ్మకం కలిగించాలి!

 స్వయం ప్రతిపత్తి మాత్రమే దీనికి పరిష్కారం… కేంద్ర దర్యాప్తు సంస్థలు సిబిఐ, ఈడీలను బలోపేతం చేయడంతో పాటు నిజాయితీగా పనిచేసే సంస్థలుగా తీర్చిదిద్దాల్సి ఉంది. మెరికల్కెన అధికారులను వీటికి కేటాయించాలి. ఎలాంటి కేసున్కెనా ఛేదించి ఫలితం చూపేలా తయారు చేయాలి. దేశంలో అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారి గుండెల్లో రైళ్లు పరుగెత్తిం చాల్సి అవసరం ఉంది.…

ద్రవ్యోల్బణం ఎందుకు దాడి చేస్తోంది..!

సమస్యల పట్టింపు లేని మోదీ  పాలన ద్రవ్యోల్బణం అదుపులోకి వొచ్చిందన్న మాటలు శుద్ధ అబద్దం… ధరలు ఎందుకు పెరుగుతున్నాయి… నిరుద్యోగం ఎందుకు తాండవిస్తోంది… పదేళ్లుగా మోదీ నేతృత్వంలోని బిజెపి పాలన వికసిత భారత్‌ లక్ష్యంగా సాగుతోందని బిజెపి శ్రేణులు పదేపదే ప్రచారం చేస్తున్నారు. గత పదేళ్లలో క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకోవడంలో బిజెపి నేతలు విఫలం అవుతూనే…

‘ఈనాడు’- ‘కాకతీయ పత్రిక’ల బంధం..

కాకతీయ కలగూర గంప-13 తెలంగాణ పాత ముచ్చట్లు ప్రారంభ రోజుల్లో ‘ఈనాడు’ దిన పత్రిక కు ఒక మేటి జర్నలిస్టు ను అందించిన అలనాటి ‘కాకతీయ పత్రిక’ 1974 ప్రాంతాల్లో రామోజీరావు గారు ఒక తెలుగు దిన పత్రికను ప్రారంభించి దానిని ఒక క్రొత్త పంథాలో నడపాలని అనుకున్నప్పుడు చలసాని ప్రసాదరావును సంప్రదించడం జరిగింది. ఆయనే…

ఏజెన్సీలో పులి కలకలం!

Tiger in the agency!

ప్రజలను అప్రమత్తం చేసిన అటవీశాఖ అధికారులు పాదముద్రల ఆధారంగా గుర్తించే ప్రయత్నం కొత్తగూడ, ప్రజాతంత్ర, డిసెంబర్ 27: ఏజెన్సీలో చాలా రోజుల తర్వాత పులి సంచరిస్తుందనే సమాచారం గిరిజన ప్రాంత ప్రజల్లో కలకలం రేపింది. మండలంలోని ఊటాయి, కొనపూర్, సాధిరెడ్డి పల్లి పరిధిలోని ఉన్న అటవీ ప్రాంతాన్ని డీఎఫ్‌వో విశాల్, ఎఫ్‌డీవో చంద్రశేఖర్ ఆదేశాలమేరకు నర్సంపేట…

న్యూ డెమోక్రసీ పార్టీల విలీన స‌భ‌ను జ‌య‌ప్ర‌దం చేయాలి

telangana state news, tg latest updates, revanth reddy, breaking news, ts politics

కొత్తగూడ సబ్ డివిజన్ కమిటీ  పిలుపు కొత్తగూడ, ప్రజాతంత్ర, డిసెంబర్ 27 :  హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శ‌నివారం జరిగే రెండు సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీల విలీన సభను జయప్రదం చేయాలని కొత్తగూడ సబ్ డివిజన్ కమిటీ కార్యదర్శి  ఇడంపాక శ్రీశైలం, జిల్లా నాయకులు బూర్కా వెంకటయ్య కోరారు.  ఈమేర‌కు శుక్రవారం మండల కేంద్రంలోని…

మన్మోహన్‌ మృతికి టిపిసిసి సంతాపం

వారంపాటు రాజకీయ కార్యకలాపాలకు దూరం: టిపిసిసి చీఫ్‌ మహేశ్‌ గౌడ్‌ వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 27: మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌ మృతితో వారం రోజుల పాటు సంతాప దినాలుగా కాంగ్రెస్‌ ప్రకటించింది. ఇప్పటికే రాష్ట్రంలో ప్రభుత్వం కార్యాలయాలకు, విద్యా సంస్థలకు శుక్రవారం సెలవును ప్రకటించారు. నేటి కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవాలతో…

మన్మోహన్‌కు సోనియా, రాహుల్‌ నివాళి

ఖర్గే తదితరులు శ్రద్ధాంజలి  నేడు ఎఐసిసి కార్యాలయానికి పార్థివదేహం న్యూదిల్లీ, డిసెంబర్‌ 27 : భారత మాజీ ప్రధానమంత్రి, దేశ ఆర్థిక సంస్కరణల రూపకర్త మన్మోహన్‌ సింగ్‌ (92) పార్థివ దేహానికి కాంగ్రెస్‌ అగ్ర నాయకులు సోనియా గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ నివాళులర్పించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాహుల్‌ గాంధీ…