deccan.com

deccan.com

సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల పునర్వ్యవస్థీకరణ

కార్పొరేట్ స్థాయిలో శాశ్వత భవనాలు మొదటి దశలో నాలుగు జిల్లాల్లో నిర్మాణం గచ్చిబౌలిలో మోడల్ రిజిస్ట్రేషన్ కార్యాలయం ప్రజలకు మరింత మెరుగైన సేవలే ల‌క్ష్యం రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర, డిసెంబ‌ర్ 31 : ప్రజలకు మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా ప్రభుత్వ సేవలను అందించడానికి…

4న తెలంగాణ కేబినేట్‌ ‌భేటీ

CM Revanth Reddy

రైతు భరోసా, పేదలకు నగదు, కొత్త రేషన్‌ ‌కార్డులపై చర్చ యాదగిరిగుట్ట బోర్డు నియామకంపైనా చర్చకు అవకాశం సిఎం రేవంత్‌ అధ్యక్షతన సచివాలయంలో భేటీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 31: ‌తెలంగాణరాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జనవరి 4న సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో జరగనుంది. రైతు భరోసా, భూమిలేని పేదలకు నగదు,…

కొత్త సంవ‌త్స‌ర‌లోకి ప్రపంచం

ఇక చరిత్రలోకి జారుకున్న‌ 2024 తొలుత కిరిబాటి దీవుల్లో న్యూ ఇయ‌ర్ వేడుక‌లు తర్వాత క్రమంలో న్యూజిలాండ్‌లో.. ‌ న్యూదిల్లీ, డిసెంబర్ 31: ‌ప్రపంచ దేశాలకు కొత్త అధినేతలను తీసుకొచ్చిన 2024 ఇక చరిత్రగా మిగలనుంది. అది అందించిన జ్ఞాపకాలను మదిలో పదిలం చేసుకొని.. కొత్త అడుగులు వేయడానికి ప్రపంచం సిద్దం అవుతోంది. అయితే మనకంటే…

సుడాన్ శిశువుకు పునర్జన్మనిచ్చిన‌ నీలోఫర్ వైద్యులు

కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన త‌ల్లి హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 31: సుడాన్‌ దేశానికి చెందిన ఓ పసి బిడ్డకు హైదరాబాద్‌లోని నీలోఫర్ హాస్పిటల్‌ డాక్టర్లు పునర్జన్మను ప్రసాదించారు. అత్యంత విషమ పరిస్థితుల్లో ఉన్న బాబుకు ట్రీట్‌మెంట్ అందించి, రోగాన్ని పూర్తిగా నయం చేశారు. సుమారు నెల రోజుల పాటు నీలోఫర్‌‌లో పూర్తి ఉచితంగా వైద్యం అందించారు. సుడాన్‌…

ప్ర‌జాప్ర‌భుత్వంలో ఇంటింటా సంక్షేమ సిరులు

డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌ నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 31 : రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌ నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలిపారు. . 2025 నూత‌న సంవ‌త్స‌రం స‌రికొత్త ఆనందాల‌ను, అంతులేని ఐశ్వ‌ర్యాల‌ను, ఆయు, ఆరోగ్యాలను ప్ర‌సాదించాల‌ని ఆ దేవుడిని ప్రార్థ‌న చేస్తున్నాన‌ని ఆయ‌న ఒక ప్ర‌క‌ట‌న‌లో…

సుఖసంతోషాలతో జీవించాలి…

Concerns about KCR's silence.. Criticism

బీ ఆర్ ఎస్ అధినేత,మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నూతనసంవత్సర శుభాకాంక్షలు హైదరాబాద్,ప్రజాతంత్ర,డిసెంబర్31: నూతన సంవత్సరం ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బిఆర్ఎస్ అధినేత కేసిఆర్  శుభాకాంక్షలు తెలిపారు. 2025 సంవత్సరంలో ప్రజలందరికీ మంచి జరగాలని, సుఖశాంతులతో జీవించాలని కేసీఆర్ ఆకాంక్షించారు. కాల ప్రవాహంలో ఎదురొచ్చే మంచి చెడులను కష్ట సుఖాలను సమానంగా స్వీకరించే స్థితప్రజ్ఞతను అలవర్చుకుంటూ…

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

ఎస్సీ హాస్టల్లో రాత్రి నిద్ర చేసిన క‌లెక్ట‌ర్‌ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు భువ‌న‌గిరి, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 31 : విద్యార్థులకు అందించే భోజన విషయంలో రుచి, శుచిశుభ్ర‌త‌ పాటించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. నారాయణపుర్ మండలంలోని ఎస్సీ బాలుర హాస్టల్( ప్రీమెట్రిక్ )విద్యార్థులతో కలిసి క‌లెక్ట‌ర్ సోమ‌వారం రాత్రి…

సంక్రాంతికి 6,432 ప్రత్యేక బస్సులు

ముంద‌స్తుగా ఏర్పాట్లు చేపట్టిన టిజి ఆర్టీసీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 31:‌సంక్రాంతి పర్వదినం సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే వారి కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. హైదరాబాద్‌ ‌నుంచి తెలంగాణతో పాటు ఆంధప్రదేశ్‌కు కూడా ప్రత్యేక బస్సులను నడుపనుంది. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు 6,432 ప్రత్యేక బస్సులను నడపాలని…

కెటిఆర్‌ను ఓ రెండ్రోజులు ఎంజాయ్‌ ‌చేయనీయండి

Minister Komatireddy Venkat Reddy interesting sarcastic comments on KTR

కొత్త సంవత్సరం రోజు ఆయ‌న్ను బాధ పెట్టకండి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి ఆసక్తికర వ్యంగ్య వ్యాఖ్యలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 31: ‌బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌మాజీ మంత్రి కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి ఆసక్తికర వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌ ‌రెండు రోజులు ఎంజాయ్‌ ‌చేయనివ్వండి అని అన్నారు. కొత్త సంవత్సరం…

ప్రజా పాలనలో రణధీర

మాతా శిశువుల ఆరోగ్యమే దేశ పురోభివృద్ధికి మూలం. సమాజ సౌభాగ్యానికి, సంస్కృతికి ప్రజాస్వామ్యానికి ఆరోగ్య సుఖ సంతోష జీవితమే నిదర్శనం. పసిపిల్లల మెదళ్లను శరీరాన్ని పోషించాలి. ఆడించాలి. విజ్ఞానపు పంటలు పండించాలి. ఈ దార్శనికతను అవాహన చేసుకున్న సీతక్క తనకు కేటాయించిన మహిళాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ పరంగా మహిళా శిశు సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధతో…