deccan.com

deccan.com

మనిషి వెలుతురు

తొలిసారిగా ఖాలీ చేతులు డబ్బుతో మాట్లాడినప్పుడు రూపాయి బలం తెలిసింది. పని పరిచమయ్యక చెమట చుక్కలకు రెట్టింపు లెక్కతో జేబు నిండినప్పుడు ఏడిపించిన కోరిక కాళ్ళ మీద పడి సలాం చేసింది. ఊరి వీధులన్నీ గౌరవిస్తూ వెంట నడిచాయి ఇంటికెళ్లాక మంచం మంచి నిద్రని వడ్డిస్తే కష్టం ఒడిలో ఆదమరచిన ఈ మనిషి వెలుతురులో ఇల్లు…

వలస పక్షులకు వరుస దాడులు

టప టపా ఆకులన్నీ రాల్తుంటే గుండె మెలిపెట్టడమే కదా రూపురేఖలు రంగుభేదాలు చిక్కుల్ని తెస్తాయా  కన్నీటి చుక్కల్ని రప్పిస్తాయా అసాంఘిక వటవృక్షం కొమ్మవిరిగి కొండెక్కిన మరో దీపం ఘాతుక పరంపర కొనసాగిస్తూ ఒక శార్దులం వంచన నిచ్చెనెక్కి కలల్ని కడతేర్చిన చరిత్ర పునరావృతం ఇది క్రూర పరిహాసం ఆగని ఘోర పరిహారం మలిగిన పసిడి వెలుగు…

‌వివస్త్రైన వివక్ష

Broad discrimination

తల లేని మొండెంగా ఉండటం నాకు చేతకాదు! తలపు రాని మెదడున్నా – లేనట్టే! సమాజపు అరాచకత్వానికి అంగలారుస్తూ శవమై పోలేను, అసమానత్వానికి పుట్టిన సంతానమై సాగలేను. కాలు మీద కాలేసుకుంటే, ధగధగ మెరిసే బట్టలేసుకుంటే, గురువై గమనాలు నేర్పుతుంటే – మా వృద్ధి చూసి మీ గుండెగుత్తి ఎందుకని మండిపోతోంది? వేల గొంతుకల్తో విజృంభిస్తూ…

వరుస ఎన్‌కౌంటర్లతో విలవిల..

దండకారణ్యానికి దూరమవుతున్న మావోయిస్టులు ఒక్కొక్కరుగా కీలక నేతలను కోల్పోతున్న పార్టీ..   భద్రాచలం, ప్రజాతంత్ర, జనవరి  22 :  తెలం గాణకు సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌లో ఇటీవల కాలంలో పెద్ద సంఖ్యలో భద్రత బలగాలు దండకారణ్యాన్ని చుట్టుముట్టి మావోయిస్టులను ఏరి వేసే పనిలో పడ్డారు. దీని కారణంగా కొద్ది నెలలుగా మావోయిస్టు పార్టీ తీవ్రంగా నష్టపో…

నిజమైన అర్హుల ఎంపిక కోసమే గ్రామ సభలు

ఇందిరమ్మ ఇండ్లు, రేషన్‌కార్డుల మంజూరు నిరంతర ప్రక్రియ రెచ్చగొట్టే వారి మాటలను పట్టించుకోం.. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం/ నేలకొండపల్లి  ప్రజాతంత్ర, జనవరి 22 : నిజమైన అర్హులను ఎంపిక చేసేందుకే మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో గ్రామ సభలను నిర్వహిస్తున్నామని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి…

రాష్ట్రంలో ప్రశాంతంగా గ్రామసభలు

ఉద్దేశపూర్వకంగానే బిఆర్‌ఎస్‌ ‌గొడవలు గత పదేళ్లలో అన్నీ సాఫీగా చేస్తే ఇన్ని సమస్యలు ఎందుకు? గ్రామాభివృద్ధి,  పంచాయతీరాజ్‌ ‌శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 22 :  రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం 3410 గ్రామాల్లో గ్రామసభలు జరిగాయని, కేవలం 142 గ్రామాల్లోని ఆందోళనలు జరిగాయని స్వయంగా బిఆర్‌ఎస్‌ ‌పత్రికలోనే చెప్పారని మంత్రి సీతక్క వెల్లడించారు. అంటే…

భూ అక్రమార్కుల భరతం పడుతాం

ప్రజల కోసం ఎన్ని కేసులనైనా ఎదుర్కొంటా.. రియల్‌ ‌దందా చేసేవారిపై చర్యలు తీసుకోవాలి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 22:  పేద ప్రజలు వారి స్థలాల్లో ఇల్లు కట్టుకుంటే కొందరు గూండాలు  దౌర్జన్యాలు చేస్తున్నారని, బాధితులకు అండగా నిలిచేందుకు తామే రంగంలోకి దిగామని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు. బుధవారం…

రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలి

రుణమాఫీ  పూర్తయితే ఇంకా దరఖాస్తులెందుకొస్తున్నాయ్‌? దీనిపై రేవంత్‌రెడ్డి సవాల్‌కు సిద్ధమా? గ్రామసభలకు సిఎం రావాలి…నేను కూడా వొస్తా గాడిచర్లపల్లి ప్రజాపాలన గ్రామసభలో ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, జనవరి 22: రైతులకు పూర్తిగా రుణమాఫీ జరిగితే గ్రామసభలో దరఖాస్తులు ఎందుకొస్తాయనీ ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి రుణమాఫీ పూర్తయిం దంటున్నాడని,…

‌త్వరలో రేషన్‌ ‌కార్డు ద్వారా 6 కిలోల సన్నబియ్యం

అర్హులైన చివరి లబ్ధిదారుడికి సంక్షేమ పథకాలు దరఖాస్తుల సమర్పణ తుది గడువు లేదు, తప్పుడు వార్తలు నమ్మొద్దు రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌రెడ్డి సిరిసిల్ల, ప్రజాతంత్ర, జనవరి 22 : రాష్ట్రంలోనే చివరి లబ్ధిదారుడి వరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి…

దావోస్‌లో ప్రత్యేక ఆకర్శణగా తెలంగాణ పెవిలియన్‌

రాష్ట్రంలో ఉన్న అనుకూలతలను చాటేలా వేదిక ఇక్కడి మౌలిక సదుపాయాల సమాచారంతో థీమ్‌తో ఏర్పాటు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 22: ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో ఈసారి తెలంగాణ పెవిలియన్‌ ‌ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గతానికి భిన్నంగా ఈసారి ఇండియన్‌ ‌గ్యాలరీలోనే అన్ని రాష్ట్రాలకు ప్రత్యేక పెవిలియన్‌ ‌కేటాయించారు. ‘తెలంగాణ న్స్ ‌బిజినెస్‌’ అనే…