deccan.com

deccan.com

హరీష్‌ ఆరోపణలు ‌పూర్తిగా ఊహాజనితం

గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై  అప్రమత్తంగానే ఉన్నాం.. స్పష్టం చేసిన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌రెడ్డి గోదావరి- బనకచర్ల ప్రాజెక్టుపై బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్త‌వ‌మ‌ని  నీటిపారుద‌ల శాఖ‌ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రతిపాదిత ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అభ్యంతరాలు తెలియజేసింద‌ని పేర్కొన్నారు. హరీష్‌రావు వ్యాఖ్య‌ల‌పై…

సర్వాంతర్యామి.. ఈ-సాఫ్ట్ ‌వేర్‌ (ఆర్టిఫీషియల్‌ ఇం‌టెలిజెన్స్-AI)

Artificial Intelligence-AI

‘‘‌పొద్దున్నే లేచి మొబైల్‌ ‌చూసుకుంటారా? ఎలా తెరుస్తారు దాన్ని..? ఫేస్‌ ఐడీ అయితే ముఖాన్ని చూపించి, ఫింగర్‌ ‌ప్రింట్‌ అయితే వేలిని తాకించి అన్లాక్‌ ‌చేస్తాం. మనం అలా ఒకసారి ఫోన్‌ ‌ను  ముఖం ముందు పెట్టి తీసి తెరుచుకున్న దాంతో మన పని మనం చేసుకుంటాం కానీ ఆ కాసేపట్లో ఫోన్‌ ‌లోపల ఎంత…

ఆవిష్కరణల హాబ్‌గా హైదరాబాద్

భ‌విష్య‌త్ భరోసాతో  పెట్టుబడుల జాత‌ర..! దేశం ఆధునిక సాంకేతిక రంగంలో అభివృద్ధి చెంది ఎన్నో ఉద్యోగాల కల్పనకు పునాది వేసింది. రానురాను మారుతున్న కాలానికి అనుగుణంగా ఊహించినంత అభివృద్ధి లేక చతికిలపడిన పరిస్థితిలో లక్షల మందికి, ప్రత్యక్షంగా, పరోక్షంగానూ ఉపాధి కల్పిస్తున్నది. భారత సాఫ్ట్ వేర్ సంస్థల యాజమాన్యం తమను ఎటువైపు నడిపిస్తున్నాయో తెలియ‌ని అయోమయ…

అప్పుల కుప్పకు వడ్డీలు కట్టలేక పోతున్నాం

BRS has not done anything in last ten years mahes kumar goud

గత పదేళ్లలో బిఆర్‌ఎస్‌ ‌చేసిందేమీ లేదు దావోస్‌లో తెలంగాణకు భారీగా పెట్టుబుడులు పటాన్‌చెరు కాంగ్రెస్‌ ‌వ్యవహారంపై విచారణ మీడియా సమావేశంలో పిసిసి చీఫ్‌ ‌మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ బిఆర్ఎస్ గత పదేళ్లలో రాష్ట్రానికి చేసిందేమీ లేదని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్ అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన పెట్టుబడులూ పెద్దగా ఏమీ లేవని…

గజం ధ‌ర‌ రూ.1.85 లక్షలు..!

Kukatpally Plots Auction Price Huge

కూకట్‌పల్లి ప్లాట్ల వేలంలో భారీగా ధర ప్లాట్ల వేలం అడ్డుకుటామన్న ఎమ్మెల్యే గృహ నిర్బంధం కూకట్‌పల్లి హౌసింగ్‌ ‌బోర్టు స్థలాలకు భారీ ధర పలికింది. సర్కార్‌కు భారీగా ఆదాయం సమకూరింది. కూకట్‌పల్లి హౌసింగ్‌ ‌బోర్డు పశ్చిమ డివిజన్‌ ‌పరిధిలోని ఖాలీ ప్లాట్ల వేలం పాట శుక్రవారం సాయంత్రం ముగిసింది. చదరపు గజం ధర అత్యధికంగా రూ.1.85 లక్షలు..…

లెండి భారీ ప్రాజెక్ట్‌పై తెలంగాణ దృష్టి

అంతర్‌ ‌రాష్ట్ర ప్రాజెక్ట్ ‌పూర్తయితే మహారాష్ట్ర, తెలంగాణకు లబ్ధి అదనంగా సేద్యంలోకి 66282.54 ఎకరాలు మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డితో నాందేడ్‌ ఎం‌పీ భేటీ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 23 : మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్యన ఉన్న లెండి ప్రాజెక్ట్ ‌నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించామని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల…

‌న్యూ ఎనర్జీ పాలసీతో రాష్ట్రానికి అత్యధిక పెట్టుబడులు

రాబోయే రోజుల్లో సమృద్ధిగా విద్యుత్‌ ‌సరఫరా •విద్యుత్‌ ‌శాఖను నిలబెట్టడానికి పటిష్ట చర్యలు •విద్యుత్‌ ‌సంస్థలో 5వేల మంది ఉద్యోగులకు పదోన్నతులు ఇచ్చాం.. •ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి సిద్ధం •ప్రజా ప్రభుత్వంలో ఉద్యోగుల భావవ్యక్తీకరణ స్వేచ్ఛ •డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 23 : ప్రపంచంతో తెలంగాణ రాష్ట్రం పోటీ పడాలని…

విద్యుత్‌ ‌బస్సుల్లో చార్జీల బాదుడు..

ఈవీ బస్సులకు పన్ను మినహాయింపు.. ఇంధన ఖర్చు లేదు.. మరి అదనపు చార్జీలు ఎందుకంటున్న ప్రయాణికులు లగ్జరీ, డీలక్స్, ఎక్స్‌ప్రెస్‌ ‌బస్సుల్లో రూ.10 నుంచి 20వరకు అదనంగా వసూలు వరంగల్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 23 : వరంగల్‌ ‌రీజినల్‌ ‌లో నడుస్తున్న ఎలక్ట్రికల్‌ ‌బస్సుల్లో చార్జీల బాదుడుపై విమర్శలు తీవ్రతరమవుతున్నాయి. గ్రీన్‌ ‌టాక్స్ ‌పేరుతో ప్రయాణికులపై…

రాష్ట్రంలో పెరిగిన చలి..

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 23: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పడిపోయి చలి తీవ్రత నానాటికి పెరుగుతుండడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. ముఖ్యంగా ఉదయం వేళల్లో పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు చలి కారణంగా గజగజ వొణికిపోతున్నారు. గురువారం రాష్ట్రంలోని పలు జిల్లాలో దట్టమైన పొగమంచు కమ్మేయడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పొగమంచు కారణంగా…

హైదరాబాద్‌ ఆధారిత కంపెనీలతో దావోస్‌లో ఒప్పందాలా.?

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 23 : రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావటమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి సారథ్యంలోని తెలంగాణ రైజింగ్‌ ‌ప్రతినిధి బృందం దావోస్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. దావోస్‌ ‌వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్‌ ‌ఫోరంలో పలు కంపెనీలతో చర్చలు, ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే మేఘా, స్కైరూట్‌ ఏరోస్పేస్‌, ‌కంట్రోల్‌ఎస్‌ ‌వంటి పలు కంపెనీలతో…