రూ.45,500 కోట్లతో భారీ ఒప్పందం

తెలంగాణలో భారీ పంప్డ్ స్టోరేజీ పవర్, సోలార్ పవర్ ప్రాజెక్టు దావోస్ వేదికగా తెలంగాణతో అతిపెద్ద డీల్.. ‘ట్రిలియన్ ట్రీ ఉద్యమంలో భాగస్వాములమవుతాం.. ప్రతిజ్ఞ చేసిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్బాబు ప్రతి అంశంలోనూ నెట్ జీరో విధానాలు పాటిస్తున్నామని ప్రకటన హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 22 : దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్…









