deccan.com

deccan.com

రూ.45,500 కోట్లతో భారీ ఒప్పందం

తెలంగాణలో భారీ పంప్డ్ స్టోరేజీ పవర్, సోలార్ పవర్ ప్రాజెక్టు దావోస్ వేదిక‌గా తెలంగాణ‌తో అతిపెద్ద డీల్‌.. ‘ట్రిలియన్ ట్రీ ఉద్యమంలో  భాగ‌స్వాముల‌మ‌వుతాం.. ప్ర‌తిజ్ఞ చేసిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధ‌ర్‌బాబు ప్రతి అంశంలోనూ నెట్ జీరో విధానాలు పాటిస్తున్నామ‌ని ప్ర‌క‌ట‌న‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 22 : దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్…

కొనసాగుతున్న పెట్టుబడుల వేట

రూ.10 వేల కోట్ల పెట్టుబడులకు కంట్రోల్‌ ఎస్‌ ‌సంస్థ ఒప్పందం ప్రాజెక్ట్ ‌దాదాపు 3,600 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు తెలంగాణ వృద్ధిలో ఈ డేటా సెంటర్‌ ‌మరో మైలురాయి : ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 22 : తెలంగాణ ప్రభుత్వం దావోస్‌లో పెట్టుబడుల వేట కొనసాగిస్తోంది. ఇది…

అంపశయ్య పై ఉన్నత విద్య

ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా యూజీసీ ముసాయిదా వైస్ ఛాన్సలర్ల ఎంపిక మరియు నియామకానికి సంబంధించిన నిబంధన 2010 ని సవరించడానికి యూజీసీ ప్రయత్నించింది, ఇది ఎంపిక ప్రాంతాన్ని విస్తృతం చేస్తుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం, ప్రొఫెసర్‌గా కనీసం 10 సంవత్సరాల అనుభవం ఉన్న విద్యావేత్తల నుండి మాత్రమే వైస్ ఛాన్సలర్‌ను ఎంపిక చేయవచ్చు. ఈ సవరణ…

బంధుతో, భరోసాతో అసలు సమస్యలు పోతాయా?

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆదివారం, జనవరి 26న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్కార్డులు అనే నాలుగు సంక్షేమ పథకాలు ప్రారంభిస్తున్నది. ఈ పథకాల ప్రయోజనం పొందాలంటే ప్రభుత్వాధికారులు సర్వే చేసి రూపొందించిన జాబితాలో పేరు ఉండాలనే షరతు ఇప్పటికే కొంత గందరగోళానికి దారి తీస్తున్నది. ఆ జాబితాలను…

చిలుకూరు ఆలయంలో ప్రియాంక చోప్రా

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి 21: ప్రముఖ నటి ప్రియాంకా చోప్రా  హై• •రాబాద్‌ ‌నగర శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయాన్ని సందర్శించారు. సంబంధిత ఫొటోలను సోషల్‌ ‌మీడియా వేదికగా అభిమా నులతో పంచు కున్నారు. బాలాజీ ఆశీస్సులతో కొత్త ప్రయాణం మొదలు పెడుతున్నట్టు తెలిపారు. లాస్‌ ఏం‌జెలెస్‌ ‌నుంచి ఆమె కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌ ‌వొచ్చిన సంగతి…

పేద‌ల భూముల్లో గూండాల దౌర్జ‌న్యాలు

Officials and police support real brokers

రియ‌ల్ బ్రోక‌ర్ల‌కు అధికారులు, పోలీసుల మ‌ద్ద‌తు.. సీఎం రేవంత్ స్పందించి చ‌ర్య‌లు తీసుకోవాలి. మ‌ల్కాజిగిరి ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ డిమాండ్‌ ఏక‌శిలా న‌గ‌ర్ ఘ‌ట‌న‌పై వివ‌ర‌ణ‌ హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర‌, జ‌న‌వ‌రి 21 : పేద‌లు క‌ష్ట‌ప‌డి కొనుక్కున్న స్థలాల‌ను కొంద‌రు రియ‌ల్ ఎస్టేట్ బ్రోకర్లు, గూండాలు దౌర్జ‌న్యాలు చేస్తున్నార‌ని మ‌ల్కాజిగిరి ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ మండిప‌డ్డారు.…

ఎవరీ చెప్యాల ప్రభాకర్‌?

 ఎం‌దుకు అతని గురించి మాట్లాడుకోవాలి? అంబేడ్కరీజం, బుద్ధిజం, మార్క్సిజం సంపూర్ణంగా అధ్యయనం చేశాడు. ‘తుపాకి గొట్టం ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుంది’ అనే నినాదాలు, ఎర్ర జెండాల రెపరెపలు ఆకాశాన్ని ఎరుపెక్కిస్తున్న సమయంలో, యువకులంతా ‘ఎరజెం డడెరజెండెన్నీయల్లో.. ఎరెర్రెనిదీ జెండెన్నీ యల్లో..  పేదల పాలీటెన్నీ యల్లో,  మరి పెన్నిది ఈ జెండెన్నియలో’ అనే పాటలు సాయుధ దళాలవుతూ…

మేడి పండులా కాంగ్రెస్ కొలువుల భర్తీ?

ఇచ్చింది కొంత, చెప్పుకునేది కొండంత? మన దేశంలో మిగతా రాష్ట్రాలు భౌగోళికంగా ఏర్పడితే, నీళ్లు, నిధులు, నియామ‌కాలే ల‌క్ష్యంగా ఎంతో మంది అమ‌ర‌వీరుల త్యాగాల ఫ‌లితంగా ద‌శాబ్దాల త‌ర్వాత‌ తెలంగాణ క‌ల సాకార‌మైంది. తెలంగాణ ఒక భావోద్వేగ‌ రాష్ట్రం, నీళ్లు, నిధుల కోసం నాయకులు కొట్లాడితే కొలువులే కొలమానంగా తొలి ద‌శ‌, మ‌లి ద‌శ‌ ఉద్యమాల్లో…

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి గా ఈటల..? 

ఎంపిక ఉత్కంఠతకు తెరపడినట్లేనా ..? తెలంగాణా వ్యాప్తంగా గుర్తింపున్న నాయకుడు  ఉద్యమ సమయంలో కేసీఆర్ తరువాత స్థానం  బీసీ నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ ని ఎదుర్కొనే సత్తా  పార్టీలోకి ప్రముఖులను ఆకర్శించే శక్తి  ( మండువ రవీందర్‌రావు,ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి  ) బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక విషయంలో గత ఏడాది కాలంగా నెలకొన్న ఉత్కంఠతకు…

డీఎస్సీ ఎస్జీటీ స్పోర్ట్స్ కోటా రీవెరిఫికేషన్ లో జాప్యమెందుకు ?

అవకతవకలు జరిగాయని కోర్టు చెప్పినా చలనం లేని అధికారులు చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకే జాప్యం చేస్తున్నారా ? అక్రమంగా ఉద్యోగాలు పొందిన వారిని కాపాడే యత్నం జీఓలో నిబంధనలు మార్చే యత్నంలో అధికారులు? : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది నిర్వహించిన డీఎస్సీ రిక్రూట్మెంట్ లో కొన్ని అక్రమాలు జరిగాయనే అపవాదు మూటకట్టుకుంది స్కూల్ ఎడ్యుకేషన్ మరీ…