అధికారులు బ్రోకర్లకు కొమ్ముకాస్తున్నారు.

పేదల ప్రజలకు నిరంతరం అండగా ఉంటాం.. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ రాష్ట్రంలో పేదలకు అండగా ఉన్న పార్టీ బీజేపీ అని, పేదలు కొనుక్కున్న స్థలాలకు బిజేపి సంపూర్ణంగా అండగా ఉంటుందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. తాటాకు చప్పుళ్లకు బీజేపీ భయపడదని, అధికారులు బ్రోకర్లకు కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని…









