deccan.com

deccan.com

నిరుపేదలు ఆందోళన చెందొద్దు..

కొత్త రేషన్‌కార్డులతో 40 లక్షల మందికి లబ్ధి : మంత్రి ఉత్తమ్‌కుమార్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 23: ప్రస్తుతం తెలంగాణలో కొత్త రేషన్‌ ‌కార్డుల జారీ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఇప్పటికే అప్లై చేసుకున్న వారికి సంబంధించి రేషన్‌ ‌కార్డు అర్హత కలిగిన వారి జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. అయితే దరఖాస్తు చేసుకున్న…

వేసవిలో పవర్‌ ‌కట్‌ అనే మాట వినిపించొద్దు..

రెప్పపాటు కూడా కరెంట్‌ ‌పోకుండా అప్రమత్తంగా ఉండాలి సీఎండీ నుంచి ఎస్‌ఈల వరకు క్షేత్రస్థాయిలో పర్యటించాలి :ఉప ముఖ్యమంత్రి  భట్టి విక్రమార్క మల్లు  ఎన్‌పిడిసిఎల్‌, ‌ట్రాన్స్‌కో ఉన్నతాధికారులతో సమీక్ష హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 23: రానున్న వేసవిలో రెప్పపాటు కూడా విద్యుత్‌ ‌సరఫరాలో అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క…

హైదరాబాద్‌లో రూ.15,000 కోట్ల డేటా సెంటర్‌

˜టిల్మాన్‌ గ్లోబల్‌ హోల్డింగ్స్‌ ఎంవోయూ హైదరాబాద్‌లో అత్యాధునిక డేటా సెంటర్‌ అభివృద్ధి చేసేందుకు టిల్మాన్‌ గ్లోబల్‌ హోల్డింగ్స్‌ సంస్థ ముందుకొచ్చింది. రూ. 15,000 కోట్ల పెట్టుబడులతో 300 మెగావాట్ల సామర్థ్యంతో ఈ డేటా సెంటర్‌ ఏర్పాటు చేయనుంది.దావోస్‌ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో అమెరికాకు చెందిన ఈ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందంపై సంతకం…

హైదరాబాద్‌లో విప్రో విస్తరణ

గోపనపల్లి క్యాంపస్‌ ‌లో కొత్త ఐటీ సెంటర్‌ 5000 ‌మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు విప్రో కంపెనీ హైదరాబాద్లో తమ క్యాంపస్‌ ‌ను విస్తరించనున్నట్లు ప్రకటించింది. ఫైనాన్షి యల్‌ ‌డిస్ట్రిక్ట్‌లోని గోపనపల్లి లో కొత్తగా మరో ఐటీ సెంటర్‌ ‌నెలకొల్పనుంది. దీంతో అదనంగా 5,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి. దావోస్‌లో ప్రపంచ ఆర్థిక…

అమెజాన్‌ ‌తో భారీ ఒప్పందం.. రూ.60 వేల కోట్ల పెట్టుబడులు

ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్‌ ‌ప్రతినిధి బృందం దావోస్‌లో అతిపెద్ద పెట్టుబడి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. హైదరాబాద్‌లో రూ.60,000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు అమెజాన్‌ ‌కంపెనీ అంగీకరించింది. డేటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. వరల్డ్ ఎకనామిక్‌ ‌ఫోరమ్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు అమెజాన్‌ ‌వెబ్‌ ‌సర్వీసెస్‌…

దావోస్‌లో ధమాకా

రాష్ట్రానికి పెట్టుబడుల జాతర రూ.1.78 లక్షల కోట్ల ఒప్పందాలు కొత్తగా 49 వేల ఉద్యోగాలు రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇదే అతి పెద్ద రికార్డు  10 సంస్థలతో ఒప్పందాలు చేసుకున్న ప్రభుత్వం  గత ఏడాదితో పోలిస్తే మూడింతలు మించిన పెట్టుబడులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 23 : దావోస్‌లో పెట్టుబడుల సమీకరణలో తెలంగాణ సరికొత్త రికార్డులు…

ప్రజా పాటల సేనాని… సుద్దాల హనుమంతు

లక్ష్యాన్నే పదునైన ఆయుధంగా మలచుకొని, నిత్యచైతన్యాన్ని ఇంధనంగా మార్చుకొని ఎన్నెన్నో ఉద్విగ్న భరితమైన అగ్ని కణాల వంటి పాటలను వెలకట్టలేని నిధులుగా అందించిన కవి యోధుడు సుద్దాల హనుమంతు. పాడుకో వడానికి అనువుగా ఉండే పాటల్ని రాసి ప్రజలతో పాడిరచి ప్రజాస్వామ్య భావజాలాన్ని వారి హృదయాలలో నాట్లుగా వేసిన ధీశాలి. కవై, కళాకారుడై, జానపద నిర్దేశకుడవడం…

కవి చేసిన చైతన్య సంతకం

సమాజ హితం కోరే సాహిత్యం అవసరమని భావించే యువ కవి కార్తీక రాజు. ఎవరి గుండెల్లో కొంచెం గుబులైనా అతని మదిలో ‘అలికిడి’ మొదలైతదేమో! సమాజంలోని సమస్యలను స్పృశిస్తూ అతడు రాసే కవితలు ఎలుగెత్తి సూటిగా ప్రశ్నిస్తుం టాయి. ఎదుటివారి కష్టం చూసి మనసు ముక్కలు జేసుకుంటేనే అలాంటి వాక్యాలు రూపుదాలుస్తుంటాయి.     కార్తీక…

పునరపి జననం! పునరపి మరణం!

ఏది చివర? ఏది మొదలు? చేరింది కాదు… మొదలైంది కాదు! తొలి శ్వాస ఎక్కడో? తుది పలుకు ఎన్నడో! కాలానికే తెలీని ప్రహేళిక మేధస్సుకే చిక్కని ప్రశ్నావళి! అయిపోయిన చోటే ఆరంభం ఆరంభపు అడుగుతోనే అంతం! తుది చివరలు అంతుపట్టని బహుతలల వలయం! దిక్కు ఎల్లలు కలసిపోయిన అఖండ బ్రహ్మాండం! తానే అయినా తనకోసమే పితుకులాట!…

సారసాల వలసలు

కలకల రావాలు కాలం శకుంతాల శుభసూచికల జండా ఊపింది ఋతువును కనువిందు చేస్తున్న ప్రకృతి పక్షులు… ఒక వైపు మంచు వర్షం సమశీతోష్ణ స్థితి ప్రాంతాల్లో మంచు వెన్నెల సోన మంచినీటి సరస్సుల్లో ఆహారం నీరు గూడు వసతి కై వేల మైళ్లు ప్రయాణించే వలస సారసాలు… ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో రకరకాల విదేశి గువ్వలు…